ముంబై : స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. మార్కెట్లు మధ్యాహ్నం వరకు ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. చివరకు సెన్సెక్స్ 85 పాయింట్ల లాభంతో 61,308 వద్ద ముగిసింది. నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 18,308 వద్ద స్థిరపడింది. హీరో మోటోకార్ప్, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్, ఒఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాలు చవిచూశాయి.
Mon Jan 19, 2015 06:51 pm