చైన్నై: ఇటీవలె కరోనా నుంచి కోలుకున్న నటుడు కమల్హాసన్ మరోసారి ఆస్పత్రిలో చేరారు. దాంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా కమల్హాసన్ చైన్నైలోని ప్రముఖ శ్రీరామచంద్ర హాస్పిటల్లో చేరారు. అయితే ఆయన రెగ్యులర్ చెకప్ కోసం మాత్రమే ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. జనరల్ చెకప్ అనంతరం ఆయన్ను డిశ్చార్జి చేయనున్నట్లు తెలుస్తున్నది.
Mon Jan 19, 2015 06:51 pm