హైదరాబాద్ : ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టించింది. ఆస్పత్రిలోని 57 మంది రోగులకు, 9 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటీవ్ గా నిర్ధారణయింది. లక్షణాలున్న వారికి ఆస్పత్రి అధికారులు టెస్టులు చేయిస్తున్నారు. మానసిక రోగులు కావడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.ఉమాశంకర్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm