హైదరాబాద్: పీవీపీ అలియాస్ పొట్లూరి వరప్రసాద్పై మరో కేసు నమోదు చేశారు. తమ ఇంటి గోడను పీవీపీ తన అనుచరులతో కూల్చివేయించారంటూ.. బంజారాహిల్స్ పీఎస్లో డీకే అరుణ కుమార్తె శృతిరెడ్డి ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో పీవీపీ అనుచరుడు బాలాజీతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm