హైదరాబాద్ : విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఆయనకు సీఎం కేసీఆర్, కేటీఆర్, ఇతర నేతలు స్వాగతం పలికారు. కాసేపట్లో వారు బేగంపేట ఎయిర్పోర్ట్నుంచి జలవిహార్కు 5వేల మందితో బైక్ ర్యాలీగా వెళ్లనున్నారు. అనంతరం యశ్వంత్సిన్హాకు మద్దతుగా జలవిహార్లో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్, యశ్వంత్ సిన్హా ప్రసంగిస్తారు.
Mon Jan 19, 2015 06:51 pm