ముంబై : మహారాష్ట్రలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురస్తున్న సంగతి తెలిసింది. ఈ వర్షాలతో రత్నగిరి పట్టణం జలమయమైంది. లామ్జా తాలూకలోని ప్రముఖ దత్త ఆలయం సగం నీట మునిగింది. భారీ వర్షం ఇలాగే కొనసాగితే ఆలయ శిఖరానికి నీరు చేరుతుందని గ్రామస్తులు అంటున్నారు. దత్త ఆలయాన్ని సందర్శించేందుకు పలు ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు.
Mon Jan 19, 2015 06:51 pm