నవతెలంగాణ-హైదరాబాద్ : న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మూడో చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ శతకం బాదాడు. 56 బంతుల్లో 10 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 108 పరుగులతో ఉన్నాడు. మరో బ్యాట్స్ మెన్ పాండ్యా (28) కూడా ధనాదన్ బ్యాటింగ్ తో క్రీజులో ఉన్నాడు.
ప్రస్తుతం భారత్ స్కోరు 18 ఓవర్లకు 211 పరుగులు చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 01 Feb,2023 08:28PM