నవతెలంగాణ-న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ నివాసం సమీపంలో ఉన్న భద్రతా పోస్టు వద్ద ఒక సిఆర్పిఎఫ్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు శనివారం పోలీసులు తెలిపారు.
ఐబి డైరెక్టర్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన గార్డు పోస్టులో 33 ఏళ్ల ఎఎస్ఐ రాజ్బీర్ సింగ్ విధులు నిర్వర్తిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఆయన ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని వారు చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 04 Feb,2023 01:36PM