Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
న్యూస్18 నెట్‌వర్క్,ట్రూకాలర్ #CallItOut కు కెటిఆర్ మ‌ద్ద‌తు | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • May 18,2022

న్యూస్18 నెట్‌వర్క్,ట్రూకాలర్ #CallItOut కు కెటిఆర్ మ‌ద్ద‌తు

హైదరాబాద్ : వేధింపులకు వ్యతిరేకంగా న్యూస్18 నెట్‌వర్క్ మరియు ట్రూ కాలర్ యొక్క దేశవ్యాప్త చొరవ #CallItOut తెలంగాణాలో ప్రభావపూర్వక చర్చల విడతలతో జయప్రదంగా ముగిసింది.  మహిళలచే ఎదుర్కోబడుతున్న వేధింపుకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలవాల్సిన అవసరంపై దృష్టి సారిస్తూ, ఈ చొరవ ఆన్‌లైన్ లో అదే విధంగా వాస్తవ ప్రపంచంలో మహిళల భద్రతను ప్రోత్సహిస్తోంది. సహచరులుగా పురుషుల పాత్రను గుర్తిస్తూ, ఈ ఈవెంటులో వివిధ క్రీడలు, రాజకీయ మరియు పోలీస్ నేపధ్యం గల ప్రభావపూర్వక ప్రముఖ వ్యక్తులు పాల్గొని, ఇండియా వ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలలో అత్యంత ఎక్కువగా బాధిస్తున్న వేధింపు సమస్యపై గళం విప్పారు. తెలంగాణా యొక్క అసాధారణమైన డిజిటల్ ప్రయాణం యొక్క కొన్ని అంశాలను పంచుకుంటూ, మరియు ఆన్‌లైన్ భద్రత యొక్క అవసరం పట్ల ప్రాధాన్యతను పేర్కొంటూ, తెలంగాణ ఐటి E&C, MA&UD పరిశ్రమలు & వాణిజ్య శాఖల కేబినెట్ మంత్రి శ్రీ కె.టి. రామారావు గారు ఇలా అన్నారు, “ఆన్‌లైన్ దురుపయోగాన్ని ఫిర్యాదు చేయాలనుకునే మహిళల కోసం మేము సంభావ్యతగా విడిగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తాము. మిగతా దేశానికి తెలంగాణ ప్రకాశవంతమైన ఒక ఉదాహరణ కావడానికి సహాయపడేలా అంకితమైన వనరులు అందజేయబడేలా మేము చూసుకుంటాము.” ఆయన ఇంకా మాట్లాడుతూ, “ప్రత్యేకించి వర్చువల్ ప్రపంచంలో వాక్ స్వాతంత్ర్యం మరియు ఆన్‌లైన్ వేధింపు మధ్యన ఒక సన్నని రేఖను గీయాల్సిన అవసరం ఉంది.  తెలంగాణా ప్రభుత్వం సైబర్ నేరస్థులపై సాధ్యమైన ప్రతి కఠిన చర్యనూ తీసుకుంటూనే మహిళలకు ఈ అంశం విషయంగా సాధికారత తెచ్చే చర్యలను తీసుకురావడం కొనసాగిస్తుంది.” అన్నారు. తెలంగాణ ఐటి E&C, MA&UD మరియు పరిశ్రమలు & వాణిజ్య శాఖల కేబినెట్ మంత్రి శ్రీ కె.టి. రామారావు గారి ప్రధానోపన్యాసం తర్వాత, ఈ వేదిక తెలంగాణ శాసన మండలి సభ్యులు శ్రీమతి కె. కవిత గారు,  మరియు న్యూస్18నెట్‌వర్క్ సీనియర్ రాజకీయ సంపాదకులు శ్రీమతి మార్యా షాకిల్ గారి మధ్య ఒకదాని తర్వాత మరొకటిగా చర్చలు జరగడానికి తెర తీసింది. ఈ చొరవను ప్రశంసిస్తూ శ్రీమతి కె.కవిత గారు, మహిళల్ని జెండర్ వివక్షకు అతీతంగా ఎదగడానికి ప్రోత్సహిస్తూనే వారిని ఆర్థికంగా అదే విధంగా సామాజికంగా కూడా సాధికారపరచ వలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇంకా ఆమె ఇలా అన్నారు, “దీనికి ఒక తార్కికమైన ముగింపు పలకడానికి గాను మహిళల్ని కలవరపెడుతున్న విషయాలను రిపోర్టు చేయాల్సిన అవసరంపై దృష్టి సారిస్తూ వేధింపును అధిగమించడానికి ఒక సమన్వయాత్మక కృషి అవసరమై ఉంది.” పురుష భాగస్వాములను సహచరులుగా పేర్కొంటూ మంత్రిగారు, మహిళా భద్రత చుట్టూ సమాచార వినిమయం యొక్క సరిహద్దుల్ని విస్తరింపజేయగల ఒక అదనపు శక్తిగా వారిని పేర్కొన్నారు. #CallItOut మరియు రిపోర్టు చేయడం పట్ల మహిళలకు ప్రేరణ కలిగిస్తూ, తర్వాతి దశ చర్చ పోలీస్ శాఖ లోని ప్రముఖ వక్తల అభిప్రాయాలను వెలికి తీసింది, వారు – శ్రీమతి స్వాతి లక్రా గారు, అదనపు డిజిపి, షి టీములతో సహా మహిళా భద్రత మరియు భరోసా కేంద్రాలు, తెలంగాణా రాష్ట్రం; శ్రీ జయేష్ రంజన్ గారు - ప్రిన్సిపల్ సెక్రెటరీ ITE&C& C డిపార్ట్‌మెంట్., తెలంగాణ ప్రభుత్వము, మరియు సి.వి. ఆనంద్, కమీషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్.  మహిళల భద్రత మరియు రక్షణ కోసం ప్రత్యేకంగా పని చేయడానికి ప్రారంభించబడి, మహిళల రక్షణ కవచంగా ప్రజాదరణ పొందిన కార్యదళం అయినటువంటి షి- టీములు పోషించిన అసాధారణమైన పాత్ర గురించి వక్తలు వివరించారు. శ్రీ ఆనంద్ గారు మాట్లాడుతూ, పోలీస్ శాఖ అధికారులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోందని, వారికి కౌన్సెలింగ్ ఇస్తోందని, కాబట్టి మహిళలు తమకు ఇబ్బందికరమైన దేని గురించైనా రిపోర్టు చేయడానికి సౌకర్యవంతంగా ముందుకు రావచ్చుననీ తెలియజేశారు. మరో వైపున శ్రీమతి స్వాతి గారు మాట్లాడుతూ, మహిళలకు ఒక సురక్షిత డిజిటల్ చోటు అందించడానికి మరియు సైబర్ రాయబారులను అభివృద్ధి చేయడానికి ప్రారంభించబడిన CybHER మరియు సైబర్ కాంగ్రెస్ వంటి చొరవలను నడిపినప్పటి తన అనుభవం గురించి సభికులకు తెలియజేశారు. టెక్నాలజీ వాడకము మరియు సకాలములో చొరవను తీసుకోవడంలో ఒక సమతుల్యత యొక్క అవసరంపై తన అభిప్రాయాలను తెలియజేస్తూ, శ్రీ జయేష్ రంజన్ గారు ఇలా అన్నారు, “డిజిటలైజేషన్ అనేది ముఖ్యమే, అయితే ఈ చోటు విస్తృతమయ్యే కొద్దీ మనకు అధునాతనమైన టెక్నాలజీ యొక్క అవసరం ఉంటుంది.”
ఈ చర్చలో శ్రీమతి ఉపాసనా కామినేని గారు, విసి – అపోలో లైఫ్ మరియు బి పాజిటివ్ మేగజైన్ ప్రధాన సంపాదకులు కూడా పాల్గొని, డిజిటల్ పరిశుభ్రత యొక్క అవసరాన్ని నొక్కి చెప్పారు మరియు శ్రీ జె. శ్రీనివాస రావు గారు, ఛైర్మన్, తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్, పాల్గొని మహిళా భద్రత అనేది సమాజము లోని ప్రతి వ్యక్తి యొక్క సమస్యగా భావించాలని పిలుపునిచ్చారు.   
ఇతర ప్యానలిస్టులతో సహా ఈ వేదికను పంచుకున్న ప్రముఖ బ్యాడ్‌మింటన్ క్రీడాకారుడు – శ్రీ పారుపల్లి కాశ్యప్ గారు  ఈ సమస్య గురించి మరింత అవగాహనను వ్యాప్తి చేయాల్సిన అవసరం ఉందని ప్రముఖంగా ప్రస్తావించారు, కాగా వేధింపుల చుట్టూ సమస్యలలో చురుగ్గా నిమగ్నమవుతూ వస్తున్న వ్యక్తి, యంగిస్థాన్ ఫౌండేషన్ యొక్క వ్యవస్థాపకులు మరియు డైరెక్టర్ – శ్రీ వై. అరుణ్ డేనియల్ కుమార్ గారు మహిళలను సాధికారపరచడంలో పురుషులు పోషిస్తూ వస్తున్న పాత్రను ప్రశంసించారు మరియు సాధికారతా ధ్యాసను వృద్ధిచేస్తున్న ఈ సదస్సు అందించిన చైతన్యాన్ని స్ఫూర్తిగా తీసుకోవలసిందిగా సభికులను ప్రోత్సహించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తయారీ రంగం మందగింపు
అధిక వడ్డీ రేట్లతో గృహాలపై తగ్గిన ఆసక్తి
అక్రమరవాణా బాధితుల కష్టాలను కళ్లముందుంచిన లాస్యధృత ‘శక్తి’ నృత్యరూపకం
గ్రావిటీ జెడ్‌ టీడబ్ల్యుఎస్‌ బడ్స్‌ను విడుదల చేసిన డెఫీ
గ్లీనాగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్ ఆద్వర్యంలో 'జాతీయ వైద్యుల దినోత్సవం'
టెలిమెడికల్‌ చెకప్స్‌తో ఎన్‌ఆర్‌ఐలకు మరింత అందుబాటులోకి టర్మ్‌ ఇన్సూరెన్స్‌
దేశంలోనే అత్యంత సరసమైన గృహా మార్కెట్‌లుగా అహ్మదాబాద్, పూణె, చెన్నై
క్రిప్టోకరెన్సీలతో పక్కా ప్రమాదం
ఎస్‌బీఐ సేవల్లో తీవ్ర అంతరాయం
కీలక రంగాల ఉత్పత్తిలో వృద్థి
మెక్కెఫీన్‌కు అలియా ప్రచారం
ముగ్గురు రోగులకు నూతన జీవితం ప్రసాదించిన మణిపాల్‌ హాస్పిటల్స్‌
హాలీడే ప్యాకేజీ విభాగంపై అధికంగా దృష్టి సారించిన మేక్‌ మై ట్రిప్‌
కడపలో తమ మొట్టమొదటి క్లాస్‌రూమ్‌ సెంటర్‌ను ప్రారంభించిన ఆకాష్‌ +బైజూస్‌
మెక్కెఫీన్ బ్రాండ్ అంబాసిడర్ గా అలియా భట్‌
భోజనం మధ్య నంజుకోవడానికి అల్పాహారంగా కేఎఫ్‌సీ సరికొత్త పాప్‌కార్న్ న్యాచోస్
చైతన్య (డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ) వద్ద ఇప్పుడు సన్‌స్టోన్‌ ఎడ్జ్‌ లభ్యం
దేశంలో స్మార్ట్ హోమ్ ను ప్రధానంగా నడిపిస్తోన్న వాయిస్ కంట్రోల్
ఆంధ్రపద్రేశ్‌లో ఈ త్రైమాసంలో లక్షకు పైగా ఉద్యోగావకాశాలు నమోదు
లిటిల్స్‌ బేబీ కాంఫీ ప్యాంట్‌లో తమ ఉత్పత్తి ఆఫరింగ్‌ను విస్తరించిన పిరామల్‌ ఫార్మా లిమిటెడ్‌ కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ డివిజన్‌
వర్టుస్‌ కోసం దేశ వ్యాప్తంగా మెగా డెలివరీ కార్యక్రమం ఏర్పాటుచేస్తు‌న్న వోక్స్‌వేగన్‌
ప్లాట్‌ఫారమ్ ప్రదర్శనను ప్రకటించిన ఆస్టర్ డి ఎంహెల్త్‌కేర్, ఇంటెల్ కార్పొరేషన్, CARPL సురక్షిత ఫెడరేటెడ్ లెర్నింగ్-బేస్డ్ హెల్త్ డేటా
ఆగని రూపాయి పతనం
పల్లోంజి మిస్త్రీ మృతి
జియోకు ముకేష్‌ అంబానీ రాజీనామా
రెండు వేల వర్ట్యూస్‌ల డెలివరీ
జొమాటోకు బ్లింకిట్‌ దెబ్బ
ఆస్కీ వార్షిక ఫిర్యాదుల 2021-22 నివేదిక
జియో సెట్‌టాప్ బాక్స్‌లో ఫోటోల కోసం మెరుగైన డిజిటల్ లైఫ్ ఎక్స్పీరియన్స్
ఫిగారో బేబీ ను విడుదల చేసిన ఫిగారో ఆలీవ్‌ ఆయిల్‌

తాజా వార్తలు

01:08 PM

జూలై 4న భీమవరానికి ప్రధాని మోడీ

12:59 PM

దేశంలో కొత్తగా 16,103 కరోనా కేసులు

12:53 PM

పారిస్‌ నుంచి ఏపీకి తిరిగొచ్చిన సీఎం జగన్‌

12:35 PM

దివ్యాంగులను ఆదుకోవాలి: పవన్ కళ్యాణ్

12:26 PM

ప్రధాని సభకు జీహెచ్ఎంసీ సహాయ నిరాకరణ

12:05 PM

భద్రాద్రి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

11:45 AM

జ‌న‌సేన జ‌న‌వాణి ప్రారంభం

11:37 AM

సాయంత్రం ఎంజీబీఎస్‌-జేబీఎస్‌ మధ్య మెట్రో రైళ్లు బంద్‌

11:33 AM

సంగారెడ్డిలో సాఫ్ట్‌వేర్‌ ఉ‍ద్యోగి దారుణ హత్య

11:21 AM

బీజేపీ ఫ్లెక్సీలపై బాదుడే బాదుడు...

11:09 AM

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

11:02 AM

ఇండియన్ ఆఫ్ ద వ‌ర‌ల్డ్ అవార్డు అందుకున్న ఫ‌డ్న‌వీస్ స‌తీమ‌ణి

10:59 AM

సత్తుపల్లిలో భారీ వర్షం..నిలిచిన బొగ్గు ఉత్పత్తి

10:53 AM

కామారెడ్డిలో కత్తిపోట్ల కలకలం

10:51 AM

ఇంగ్లండ్​ బోర్డుపై దినేశ్​ కార్తీక్​ ఆగ్రహం

09:23 AM

ప్రధాని ప్రశంసలకు గర్వంగా ఉంది: మిథాలీరాజ్‌

09:16 AM

ప్రధాని మోడీ నేటి షెడ్యూల్ ఇదే...

09:09 AM

దుకాణంలో అర్ధరాత్రి వెరైటీ చోరీ..ఏరికోరి కావాల్సిన వస్తువులను..!

08:58 AM

ఖాజాబాగ్‌ డెకరేషన్ గోదాంలో అగ్నిప్రమాదం

08:48 AM

అల్లూరి సీతారామరాజు మనవలు, మునిమనవళ్లతో భేటీకానున్న మోడీ

08:16 AM

భాగ్యలక్ష్మి అ‍మ్మవారిని దర్శించుకున్న సీఎం యోగి

08:08 AM

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో వైద్యారోగ్య శాఖ మంత్రి రక్తదానం

07:58 AM

నేడు హైదరాబాద్ మెట్రో సేవలు యథాతథం

07:46 AM

మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌

07:43 AM

తల్లికి క్యాన్సర్‌ అని తెలిసి కుమారుడి ఆత్మహత్య

07:37 AM

రోడ్డు ప్ర‌మాదంలో ఎస్ఐ మృతి

07:18 AM

భద్రాద్రిలో భారీగా గంజాయి పట్టివేత

07:17 AM

ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు

09:37 PM

భారత్, ఇంగ్లండ్ టెస్టుకు మళ్లీ అడ్డుతగిలిన వరుణుడు

09:15 PM

హైద‌రాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.