Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తిరుపతిలో తన గ్రీన్‌లామ్ ల్యామినేట్స్ తొలి డిస్‌ప్లే కేంద్రం ప్రారంభం | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Nov 25,2022

తిరుపతిలో తన గ్రీన్‌లామ్ ల్యామినేట్స్ తొలి డిస్‌ప్లే కేంద్రం ప్రారంభం

నవతెలంగాణ తిరుపతి: గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేక సంవత్సరాలుగా ఇంటీరియర్ మరియు ఎక్స్-టీరియర్ చోటులను సుసంపన్నం చేస్తూ వస్తోంది. తిరుపతిలోని ఎల్.వి. ఎంటర్‌ప్రైజెస్ లో తన మొట్టమొదటి ప్రత్యేకితమైన డిస్‌ప్లే కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ డిస్‌ప్లే కేంద్రము 19-3-21/A, పాత రేణిగుంట రోడ్, రిలయన్స్ మార్ట్ వెనుకవైపున, శ్రీనివాస ఐస్ ఫ్యాక్టరీ ప్రక్కన, తిరుపతి, ఆంధ్రప్రదేశ్  లో నెలకొల్పబడి ఉంది. అది గ్రీన్‌లామ్ ల్యామినేట్స్ యొక్క విస్తృతమైన సేకరణ నుండి వివిధ రకాల ల్యామినేట్ డిజైన్లను డిస్‌ప్లే చేస్తుంది. ఈ కేంద్రముతో, అత్యున్నత నాణ్యతా గీటురాళ్ళు, ఆశాజనకంగా సరిసాటి లేని విలువ మరియు ఆకట్టుకునే కొత్త, ప్రత్యేకితమైన ప్రోడక్ట్ డిజైన్లు, రంగులు, మరియు నిర్మాణతలను ఎంచుకోవడానికి ఈ నగరం యొక్క వినియోగదారులకు సులభంగా ఉంటుంది.
         గ్రీన్‌లామ్ అనేది, నాణ్యత, చక్కదనానికి హాల్‌మార్కులుగా దేనిని వర్ణించవచ్చునో అనే శైలిని ఏర్పరుస్తూ అభిరుచి తన శ్రేష్టతను నెరవేర్చుకునే ఒక చోటుగా ఉంటుంది. ఇండియాలో ప్రముఖమైన ల్యామినేట్ కంపెనీగా ఉన్నటువంటి గ్రీన్‌లామ్ ల్యామినేట్స్, కళాత్మకత, నాణ్యత, సృజనాత్మకతకు పర్యాయపదంగా ఉంది. ఆరోగ్య, పరిశుభ్రతా ఫీచర్లు అయిన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ-ఫంగల్ అంశాలతో వస్తాయి. అవి అగ్నిమాపకత, గీతలు పడటం, ప్రభావ నిరోధకత వంటి ఇతర ప్రత్యేకమైన ఫీచర్లను కూడా ప్రదర్శించి చూపుతాయి. కాల పరీక్షకు నిలిచినట్టి బలమైన, మన్నికైన ఉపరితల పరిష్కారముగా ఉంటాయి.  అవి ప్రత్యేకితమైన రంగులు, నిర్మాణతల్లో లభిస్తున్నాయి. ఆధునిక డిజిటల్ డిజైన్ల నుండి ఆకర్షణీయమైన రంగులు, వుడ్- ప్యాటర్నులలో అత్యంత అధిక-మెరుపు గల ఉపరితలాల వరకూ, ప్రతి ల్యామినేట్ అత్యాధునికత మరియు శైలిని తీసుకువచ్చే విధంగా రూపొందించబడింది.
         అంతర్జాతీయ ప్రమాణాలు, పోకడలు, అత్యున్నత నాణ్యతకు దీటైన సర్వశ్రేష్టమైన ల్యామినేట్లను మాత్రమే అందించేలా నిర్ధారించుకుంటూ గ్రీన్‌లామ్ ప్రతి ల్యామినేట్ నీ డిటెయిలింగ్ పట్ల అత్యంత శ్రద్ధతో తయారు చేస్తుంది.  నివాసగృహాలు, వాణిజ్య ప్రదేశాలు, బహిరంగ వాతావరణాలకు సరిపోయే విధంగా కొయ్య గరుకు నుండి ఘనమైన ఉపరితలాల వరకు, ప్రతి అలంకరణ కూడా దోష రహితంగా పనిచేయడానికై తీర్చిదిద్దబడింది.  తనదైన రకం డిస్‌ప్లే కేంద్రాలలో ఒకటిగా ఈ కేంద్రం గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ యందలి గ్రీన్‌లామ్ ల్యామినేట్ అండ్ అనుబంధ విభాగము యొక్క కంట్రీ-హెడ్ అనుజ్ సంగాల్ చే ప్రారంభించబడింది. ఎల్.వి. ఎంటర్‌ప్రైజెస్ టి.బాలా ప్రసాద్, గ్రీన్‌లామ్ ల్యామినేట్, అనుబంధ విభాగాల ప్రాంతీయ అధిపతి శ్రీనివాస చక్రవర్తి చుండూరు. గ్రీన్‌లామ్ ల్యామినేట్, అనుబంధ విభాగాల బ్రాంచ్ అధిపతి ఖలీల్ షేక్ సమక్షములో ఈ వేడుక జరిగింది. ప్రముఖ రూపశిల్పులు, ఇంటీరియర్ డిజైనర్లు, కాంట్రాక్టర్లు, డీలర్లు కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
          డిస్‌ప్లే కేంద్రం యొక్క ప్రారంభోత్సవ వేడుకపై వ్యాఖ్యానిస్తూ, గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ యందలి గ్రీన్‌లామ్ ల్యామినేట్ అండ్ అనుబంధ విభాగము యొక్క కంట్రీ-హెడ్ అనుజ్ సంగాల్ మాట్లాడుతూ.. “ఉద్భవిస్తున్న వినియోగదారు పోకడలు, డిజిటల్ అవసరాల నాడిని పసిగడుతూ, వినియోగదారులు నేడు పెద్ద కొనుగోలు చేయడానికి ముందుగా ప్రోడక్టును తాకి చూసి అనుభూతి చెందడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ మనోభావనపై నిర్మించుకొని, తిరుపతిలో తొలి గ్రీన్‌లామ్ ల్యామినేట్స్ SIS డిస్‌ప్లే ని ప్రారంభించడం అనేది కస్టమర్ల యొక్క 100% సంతృప్తి సాధన దిశగా మా మొట్టమొదటి అడుగు అవుతోంది. ఈ ప్రారంభం ద్వారా, దక్షిణ ప్రాంతములో మా పాదముద్రను సుస్థిరం చేసుకోవడం, గ్రీన్‌లామ్ అందించే అత్యుత్తమ ఉత్పాదనలను వినియోగదారులకు ప్రదర్శించి చూపేందుకు మేము లక్ష్యంగా చేసుకుంటున్నాము” అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అదానీపై ఆరోపణలు వాస్తవమే
గ్యారెంటీడ్‌ రిటర్న్‌ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా అత్యధికంగా 7.5% రాబడులు
కీరన్ పోలార్డ్‌కు బౌలింగ్ చేసేందుకు వేచి చూస్తున్నా
యువ భారత ఆకాంక్షలను పటిష్ఠం చేసిన కేఈఐ వైర్స్ అండ్ కేబుల్స్
జాతీయ అప్రెంటిస్‌ అవగాహన వర్క్‌షాప్‌ను నిర్వహించిన ఎంఎస్‌డీఈ
ప్రపంచ వృద్థి 1.9 శాతమే..!
మరో రెండు టెక్‌ కంపెనీల్లో ఉద్వాసనలు
ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు మెరుగైన ఆదాయం
రెట్టింపైన ఇండియన్‌ బ్యాంక్‌ లాభాలు
ఇండియాలో తయారుచేసిన మైలో (MYLO) బట్ట డైపర్లు
హెడ్‌ - ఈక్విటీస్‌గా మనీష్‌ గున్వానీని నియమించిన ఐడీఎఫ్‌సీ ఏఎంసీ
గూగుల్‌లో బోనస్‌ల తగ్గింపు
విస్తరణపై స్టెల్లా మోటో దృష్టి
కావేరీ సీడ్స్‌కు రూ.38 కోట్ల లాభాలు
సంక్షోభంలో ట్విట్టర్‌
15 రోజులకు ఓ కొత్త విమానం
అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్, ఇండియా హెడ్‌గా అనురాగ్ గుప్తా
ఐసిఐసిఐ బ్యాంక్‌తో భాగస్వామ్యం చేసుకున్న టాటా మోటార్స్
భారతదేశ వ్యాప్తంగా తమ విస్తరణ ప్రణాళికలను వెల్లడించిన స్టెల్లా మోటో
హైదరాబాద్‌లో కాల్‌ ఆఫ్‌ ద బ్లూ వీకెండ్‌ కార్యక్రమం
ఆర్వి విశ్వవిద్యాలయము మెరిట్ స్కాలర్షిప్స్ కొరకు రూ.10 కోట్లు
ఎంఇఐటివై భాగస్వామ్యం ద్వారా ‘ఒప్పో‘ గ్రామీణ మహిళలను ‘సైబర్ సాంగినీస్’
యూఎస్‌లో భారత టెకీలకు గడ్డుకాలం
భారీ అప్పులపై కేంద్రం దృష్టి
'కెరీర్ టాక్స్' వెబ్‌నార్‌ని హోస్ట్ చేస్తున్న గ్రేట్ లెర్నింగ్
జాతీయ అప్రెంటిస్‌షిప్‌ అవగాహన వర్క్‌షాప్‌లను నిర్వహించనున్న ఎంఎస్‌డీఈ
 ‘ఎడ్యుకేషన్‌ యాజ్‌ యాన్‌ ఈక్వలైజర్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌’ ప్రారంభించిన సింక్రోనీ
బ్రీత్‌ఫ్రీ యాత్రా- దేశవ్యాప్తంగా శ్వాస సంబంధిత సంరక్షణ అందుబాటులో వృద్ధి
ఆంధ్రప్రదేశ్‌లో తమ నెట్‌వర్క్‌ను విస్తరించిన ఫోక్స్‌వేగన్‌ ఇండియా..
విప్రోలో 450 మంది ఫ్రెషర్ల తొలగింపు

తాజా వార్తలు

12:33 PM

టీ20ల్లో చెత్త రికార్డు మూటగట్టుకున్న అర్ష్ దీప్ సింగ్

12:26 PM

సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ

12:17 PM

కుప్ప కూలిన చార్టర్డ్ విమానం..

12:14 PM

వైఎస్‌ విజయమ్మతో అవినాష్‌రెడ్డి సమావేశం

12:04 PM

భారత వాయుసేన.. కూలిన మూడు యుద్ధవిమానాలు

11:50 AM

నేడు సీబీఐ విచారణకు వైఎస్ అవినాశ్ రెడ్డి

11:43 AM

ప్రార్థనా మందిరంపై ఉగ్రదాడి.. ఏడుగురు మృతి

11:25 AM

రెండో రోజు ప్రారంభమైన యువగళం పాదయాత్ర..

11:18 AM

ఫ్లోరోసిస్‌ బాధితుడు స్వామి కన్నుమూత..

10:40 AM

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో నటుడు శరత్‌కుమార్‌ భేటీ

10:32 AM

ఈస్ట్‌మారేడుపల్లి..అపార్ట్‌మెంట్‌లో మంటలు

10:23 AM

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి

10:05 AM

జర్దారీ నన్ను చంపాలని చూస్తున్నారు: ఇమ్రాన్ ఖాన్

09:09 AM

టీఎస్ఆర్టీసీలో ఎక్స్‌ప్రెస్‌ పార్సిల్‌ సర్వీసు ప్రారంభం

08:52 AM

భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కవిత

10:06 AM

గోశాలలో 45 ఆవులు మృతి

08:16 AM

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు...

08:06 AM

బైకర్‌ను కొట్టిన ఎస్సై..కేసు పెట్టించిన మాజీ కలెక్టర్

10:06 AM

జెరూసలేంలో కాల్పుల మోత..8 మంది మృతి

07:40 AM

అక్రమంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డ వాలంటీరు

07:21 AM

నేడు నిజామాబాద్‌కు మంత్రి కేటీఆర్‌

07:14 AM

భారత్‌ జోడో యాత్రకు తాత్కాలిక బ్రేక్‌

07:10 AM

బెంగళూరుకు తారకరత్న తరలింపు...

09:55 PM

రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..

09:45 PM

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

09:35 PM

బిటెక్ విద్యార్థిని అదృశ్యం..

09:27 PM

హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..

09:25 PM

కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్

09:03 PM

రేపు నాందేడ్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

08:54 PM

భార‌త్ విజయల‌క్ష్యం 177..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.