Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
'సాంస్కృతిక రంగం ఎల్లప్పుడు ప్రజల వైపే ఉండాలి' | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • May 16,2022

'సాంస్కృతిక రంగం ఎల్లప్పుడు ప్రజల వైపే ఉండాలి'

నవతెలంగాణ-ముషీరాబాద్‌
             సాహిత్య, సాంస్కతిక రంగాలు ప్రజల వైపు ఉండాలని పలువురు వక్తలు సూచించారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అరుణోదయ సాంస్కతిక సమాఖ్య ఆధ్వర్యంలో అరుణోదయ వ్యవస్థాపకులు కానూరి వెంకటేశ్వర రావు, అరుణోదయ రామారావు, రాజేంద్ర ప్రసాద్‌ల యాదిలో పాట, మాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వక్తలుగా ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌, పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్‌ సంధ్య, ప్రజా గాయకురాలు విమలక్క తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా కళలు, గళాలు ప్రతిపక్ష పాత్రను పోషించాలి తప్ప ప్రభుత్వాలకు ఊడిగం చేయారాదన్నారు. బీజేపీ నీచమైన బుల్డోజర్‌ల సంస్కతికి ఎదురొడ్డి పోరాడటానికి కళాకారులు ప్రజల్లో చైతన్యం తెస్తారని చెప్పారు. కార్యక్రమంలో వెళ్లి సురేష్‌, చలపతిరావు సుంకన్న, అరుణోదయ నాగన్న, వేణు, బిచ్చ, టీవీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌ బాబు, నవతెలంగాణ బుక్‌ హౌస్‌ కార్యదర్శి కె చంద్రమోహన్‌, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి మహేష్‌, ప్రోగ్రెసివ్‌ యూత్‌ లీగ్‌ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్‌ పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మురుగు.. పరుగు..
కేర్‌ ఆస్పత్రిలో క్లిష్టమైన సర్జరీ
రెగ్యులరైజ్‌ చేయాల్సిందే: కాంట్రాక్టు అధ్యాపకులు
దళిత బంధు లబ్దిదారులకు కార్లు పంపిణీ
బీసీ కార్పొరేషన్‌ రుణాలు మంజూరు చేయాలి
రోడ్డు మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయాలి
భారతీ విలాసం నాటక గ్రంథం ఆవిష్కరణ
అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆరోపణలు
విద్యార్థికి పాముకాటు
ఆధునిక సమాజ అభివృద్ధిలో మేధో సంపత్తి కీలకం
స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి
ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయం
నాలా పూడికతీత పనులు త్వరగా పూర్తి చేయాలి
ముగ్గురు దొంగల అరెస్టు
బస్‌ డిపో ఏర్పాటు అయ్యేదాకా పోరాటం
పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
నకిలీ పైప్‌లు విక్రయిస్తున్న వ్యక్తుల రిమాండ్‌
సంస్కరణాభిలాషి పీవీ నరసింహారావు
మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
కుష్ఠు రోగులను వికలాంగులుగా పరిగణించాలి
అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి
ఈస్ట్‌ కాకతీయ నగర్‌లో కార్పొరేటర్‌ పర్యటన
ముగిసిన క్రీడలు.. విన్నర్స్‌ యాప్రాల్‌ జట్టు
సూర్యానగర్‌లో మళ్లీ ర్యాంపు ఏర్పాటు
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
అల్వాల్‌లో వీధికుక్కల స్వైర విహారం
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి
చారిత్రక కట్టడాల పూర్వ వైభవానికి కృషి
మొబైల్‌ కంటి పరీక్ష వాహనం ప్రారంభం
సత్యాగ్రహ దీక్షకు తరలిన కాంగ్రెస్‌ నాయకులు

తాజా వార్తలు

06:27 PM

బాలికపై లైంగికదాడికి యత్నం..ప్రతిఘటించిన్నందుకు ముక్కు కోసేశారు

06:25 PM

యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి..

06:14 PM

భ‌ర్త మ‌ర‌ణంపై అస‌త్య వార్త‌లు..న‌టి మీనా ఆవేద‌న‌

05:49 PM

హనుమకొండలో ఉద్రిక్తత

05:49 PM

జూనియర్ కాలేజీలుగా మారనున్న గురుకుల పాఠశాలలు

05:13 PM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ప్రధాని మోడీ ఫోన్

05:09 PM

రైల్వే శాఖ కీలక నిర్ణయం

04:28 PM

రైతులకు బేడీలు వేసి అవమానించడం తగదు : సీపీఐ(ఎం)

04:21 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..

04:15 PM

మత్స్యశాఖ కమిషనరేట్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌

04:01 PM

హైదరాబాద్‌లో వాహ‌నాదారుల‌కు శుభ‌వార్త‌..!

03:50 PM

సివిల్ కోర్టులో పేలుడు

03:45 PM

ఏపీలో ఫెయిలైన 10వ తరగతి విద్యార్థులకు శుభవార్త

03:40 PM

అమిత్ షా ఒప్పుకొనుంటే మహా వికాస్ అఘాడీ ఉండేది కాదు : ఉద్ధవ్ ఠాక్రే

03:33 PM

తిరుమలలో సెప్టెంబర్‌ 27నుంచి బ్రహ్మోత్సవాలు

03:09 PM

బంగారంపై దిగుమతి సుంకం పెంపు..!

03:00 PM

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

02:54 PM

ఆరు వాహనాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు

02:12 PM

పాకిస్థాన్‌లో కరెంట్‌ కోతలు తీవ్రం

02:03 PM

బాలిక ప్రాణం తీసిన అబార్ష‌న్ ట్యాబ్లెట్..!

01:51 PM

ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ గడువు పొడిగింపు

01:36 PM

రేపటి తరానికి వెంకయ్య ఆదర్శం కావాలి : కేసీఆర్

01:32 PM

'అల్లూరి`ఫస్ట్ లుక్ విడుదల

01:27 PM

జగన్నాథుని రథయాత్రను ప్రారంభించిన గుజరాత్ సీఎం

01:24 PM

ఉక్రె‌యిన్‌పై ర‌ష్యా మిసైల్ దాడి.. 18 మంది మృతి

01:16 PM

సిద్దిపేట రీజినల్ రింగ్ రోడ్డు పనులకు శంకుస్థాపన

01:16 PM

బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై తలసాని సమీక్ష

01:07 PM

ఇంగ్లండ్‌తో టీ20, వ‌న్డే‌ల‌కు భార‌త జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌

12:56 PM

స్కూలుకు ఒకే కాలుతో 2 కి.మీ నడిచి వెళ్తున్న బాలిక

12:47 PM

ఐటీ శాఖ నుంచి లవ్ లెటర్ వచ్చింది : శరద్ పవార్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.