Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
యువతలోనే బ్రెయిన్‌ స్ట్రోక్‌ ఎక్కువ | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Nov 01,2022

యువతలోనే బ్రెయిన్‌ స్ట్రోక్‌ ఎక్కువ

- ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు డాక్టర్‌ దయాల్‌ సింగ్‌
నవతెలంగాణ-బంజారాహిల్స్‌
యువతలోనే బ్రెయిన్‌ స్ట్రోక్‌ ఎక్కువగా సంభవిస్తుందని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు డాక్టర్‌ దయాల్‌ సింగ్‌ తెలిపారు. ప్రపంచ బ్రెయిన్‌ స్ట్రోక్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉచిత బ్రెయిన్‌ స్క్రీనింగ్‌ ప్యాకేజీతో పాటు బ్రెయిన్‌ స్ట్రోక్‌ సెంటర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి యజమాన్యం 7 వేల రూపాయల బ్రెయిన్‌ స్క్రీనింగ్‌ ప్యాకేజీలో సీటీ స్కాన్‌-బ్రెయిన్‌ (స్క్రీనింగ్‌ మాత్రమే) న్యూరోలాజిస్ట్‌ కన్సల్టేషన్‌ అందిస్తామని చెప్పారు. ఇది నవంబర్‌ 10 వరకు మాత్రమే ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మెడికవర్‌ బేగంపేట ఆస్పత్రి యజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్‌ దయాల్‌సింగ్‌ రోజురోజుకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ కేసులు పెరిగిపోతున్నాయని విచారం వ్యక్తపరిచారు. వ్యాధిపై అవగాహన పెంచడంతో పాటు
వెంటనే చికిత్స అందించడం ముఖ్యమనీ, దానినే గోల్డెన్‌ హావార్స్‌ (గంటలు) అంటారని తెలిపారు. దీని ద్వారా యుక్త వయసు వారికీ ఎంతో మేలు జరుగుతుందన్నారు. స్ట్రోక్‌ వల్ల సమాజం ఎంతగా నష్టపోతుందో వరల్డ్‌ స్ట్రోక్‌ ఆర్గనైజేషన్‌ కొన్ని లెక్కల్లో తేలిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.70 కోట్ల మంది స్ట్రోక్‌ బారిన పడుతున్నారని, ప్రతి నలుగురి వ్యక్తుల్లో ఒక్కరైనా వారి జీవిత కాలంలో స్ట్రోక్‌కు గురౌతున్నారని, దీని కారణంగా ప్రతి 6 సెకన్లకు ఒకరు చనిపోతున్నారని వివరించారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైన వారి ప్రాణాలు కాపాడటానికి ప్రతీ క్షణం విలువైనదే ఒక్క క్షణం ఆలస్యం చేసినా పరిస్థితి విషమించవచ్చునని చెప్పారు. కొన్ని సందర్భాల్లో పరిస్థితి చేయి దాటిపోవచ్చునని తెలిపారు.
మారుతున్న జీవనశైలి
చీఫ్‌ న్యూరోసర్జన్‌ డాక్టర్‌ రణధీర్‌ మాట్లాడుతూ స్ట్రోక్‌ లక్షణాలు గుర్తించిన మొదటి గంటలోపు, కనీసం నాలుగున్నర గంటల్లోపు ఆస్పత్రి చేరితే ప్రాణాపాయంతో పాటు వైకల్యం నుంచి కాపాడొచ్చని అన్నారు. మారుతున్న జీవనశైలిలో భాగంగా స్ట్రోక్స్‌ అనేవి పెరుగుతున్నాయని, దానికి కారణం ప్రస్తుత ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, అతిగా మద్యం, పొగ తీసుకోవడం, సరైన సమయంలో ఆహారం నిద్ర పోకపోవడం అని చెప్పారు.
ఒకప్పుడు 50 ఏండ్లు దాటితేనే ఇటువంటి సమస్య వచ్చేది కానీ ఇప్పుడు 30 ఏండ్లకే స్ట్రోక్స్‌ బారిన పడుతున్నారని తెలిపారు. 80 శాతం మందికి క్లాట్స్‌ కారణాలు ముప్పును ముందుగానే తెలుసుకోకపోవడం, అవగాహన లేకపోవడం, ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆస్పత్రిలో వెళ్లి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించుకోకపోవడం నిర్లక్ష్యం వహించడమే అన్నారు. అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్‌ వంటివి ఉన్నవారు ధూమపానం, మద్యపానం అలవాట్లు ఉన్నవారు వాటిని నియంత్రించుకోవాలని హెచ్చరించారు. కన్సల్టెంట్‌ న్యూరోఫిజీషియన్‌ డాక్టర్‌ మహమ్మద్‌ గౌషుద్దీన్‌ మాట్లాడుతూ ఫాస్ట్‌గా (ఫేస్‌ ఆర్మ్‌, స్పీచ్‌ టైం) ఉండండి, స్ట్రోక్‌ వల్ల కలిగే నష్టాలను నివారించడానికి ప్రజలంతా ఫాస్ట్‌గా ఉంటే సరిపోతుందనీ చెప్పారు. కార్యక్రమంలో సెంటర్‌ హెడ్‌ డాక్టర్‌ హృషీకేశ్‌, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కాలనీ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి
పరిసర ప్రాంతాల ప్రజలను కాపాడుకుంటాం
హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు గర్వకారణం
అక్రమంగా నిర్మించిన రూంలను తొలగించాలని వినతి
సామాజిక బాధ్యతతో కూడిన విద్యతో ఉత్తమ ఫలితాలు
ప్రజా విజ్ఞప్తుల కోసమే మార్నింగ్‌ వాక్‌
మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అభినందనలు
మెగా మెడికల్‌ క్యాంపు సక్సెస్‌
మున్సిపాల్టీ అభివృద్ధి అజెండాగా పనిచేస్తా
ఇందిరా పార్క్‌ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేద్దాం
స్వయం ఉపాధితో యువత రాణించాలి
ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్టు
నరదిష్టి తొలగిస్తానని పుస్తెల తాడు అపహరణ
ఎమ్మెల్యే లేకుండా శంకుస్థాపనలు చేస్తే డివిజన్‌లలో తిరగనీయం
డబుల్‌ బెడ్‌రూ ఇండ్లు మంజూరుచేసి ఆదుకోవాలి
నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధికి ప్రణాళికలు
ఎంఎల్‌ఆర్‌ ఐటీఎం కళాశాలలో ఘనంగా ట్రెడిషనల్‌ వేడుకలు
సోషల్‌ మీడియాలో అనుచిత పోస్ట్‌లు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి
రోడ్డుకు ఇరువైపులా నిర్మాణ వ్యర్థాలు
పెంచిన ఇంటి పన్నులను వెంటనే తగ్గించాలి
బడంగ్‌పేట్‌ మేయర్‌పై అవిశ్వాసం?
పెద్ద అంబర్‌పేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం
ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్ల కొరత
హరినాయక్‌ మృతిపై విచారణ జరపాలి
వక్ఫ్‌ భూములపై సర్కారు స్పందించాలి
అన్ని వర్గాల అభివృద్ధి ప్రభుత్వం కృషి
అదనపు కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ
గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌పై అవగాహన
ప్రభుత్వ భూముల కబ్జాపై ఫిర్యాదు
ఫ్లైఓవర్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి

తాజా వార్తలు

01:06 PM

పోలాండ్‌లో కేరళ యువకుడు హత్య...

12:41 PM

ఫిబ్ర‌వ‌రి 6న సుప్రీంకోర్టు‌లో బీబీసీ మోడీ డాక్యు‌మెంట‌రీపై విచార‌ణ‌

12:26 PM

గవర్నర్‌ విధుల్లో న్యాయ సమీక్ష చేయొచ్చా?: హైకోర్టు వ్యాఖ్య

12:21 PM

మనోహరాబాద్‌లో ఐటీసీ పరిశ్రమను ప్రారంభించిన కేటీఆర్

12:09 PM

కర్ణాటకలో సింగర్‌ కైలేష్‌ ఖేర్‌కు చేదు అనుభవం

11:53 AM

శ్రీనగర్ - జమ్మూ జాతీయ రహదారి మూసివేత

11:23 AM

ప్రపంచ కప్ గెలిచిన మహిళ క్రికెటర్లకు భారీ రివార్డు

11:16 AM

సీఐడీ ఆఫీస్ కు వచ్చిన చింతకాయల విజయ్

10:46 AM

వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి...

10:27 AM

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. నలుగురికి గాయాలు

10:01 AM

గవర్నర్ తమిళిసైపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం.!

09:49 AM

కలుషిత నీరు తాగి 535 మందికి అస్వస్థత

09:30 AM

మార్చి 1 నుంచి హెచ్‌1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ

09:16 AM

నేడు మెదక్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

09:04 AM

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణం

09:01 AM

నేటితో ముగియనున్న రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర

08:50 AM

కేసీఆర్‌ సభకు హాజరైతే కాంగ్రెస్‌తో భాగస్వామ్యానికి నష్టం లేదు: బిహార్ సీఎం

08:37 AM

కిర్గిజ్‌స్థాన్‌, చైనాలో భారీ భూకంపాలు...

07:16 AM

ఎవరెస్ట్ శిఖరంపై అత్యంత అరుదైన జంతువుల గుర్తింపు

06:53 AM

ఈస్ట్‌జోన్‌ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన కరుణాకర్

06:38 AM

మంత్రి కేటీఆర్‌కు అంతర్జాతీయ ఆహ్వానం

06:18 AM

నేడు సీఐడీ విచారణకు చింతకాయల విజయ్‌

09:53 PM

బాలీవుడ్ తార రాఖీ సావంత్ తల్లి మృతి

09:32 PM

మేడిపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

08:59 PM

టీమిండియా టార్గెట్..100 పరుగులు

08:50 PM

గుజరాత్ పంచాయతీరాజ్ పరీక్ష పేపర్ హైదరాబాదులో లీక్

08:43 PM

విరాట్‌తో ఎవరినీ పోల్చలేం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్‌

08:17 PM

ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఆరోగ్య మంత్రి కన్నుమూత

08:07 PM

మహిళల అండర్-19 వరల్డ్ కప్ విజేత భారత్

07:24 PM

రెండో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.