Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆనాధ‌ల భూముల‌పై పెద్ద‌ల క‌న్ను | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Nov 01,2022

ఆనాధ‌ల భూముల‌పై పెద్ద‌ల క‌న్ను

- తాజాగా వీఎం హోం భూములు అమ్ముతామంటూ ప్రచారం
నవతెలంగాణ- సరూర్‌నగర్‌
           అనాధల భూములపై కొంత మంది పెద్దల కన్ను పడింది. విలువైన ఈ భూములను ఎలాగైనా చేజిక్కించుకోవాలని బావిస్తు న్నారు. కలెక్టర్‌, హెచ్‌ఎండీల నుంచి ఎన్‌ఓసీ కూడా తీసుకున్నట్లు చెప్పి.. ఆ భూములను విక్రయించేందుకు యత్ని స్తున్నారు. తాజాగా ఓ రియల్టర్‌తో ఈ భూములను అమ్మకానికి యత్నిం చారు. పూర్వ విద్యార్థులు సదరు రియల్టర్‌ను గుర్తించి హోం సిబ్బందికి అప్పగించారు. గతంలో ఈ భూమిని రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు కేటాయించగా, పూర్వవిద్యార్థులు అడ్డుకున్నారు. ఇటీవల స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సైతం ఈ భూముల్లో పోలీసు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేసేందుకు యత్నించగా, పూర్వవిద్యార్థులు అడ్డుకోవడం విశేషం. 120 ఏళ్లుగా అనాథóలకు ఆశ్రయం కల్పించిన ఈ భూములు ప్రస్తుతం హారతి కర్పూరంలా కరిగిపోతుండటంపై ప్రత్యేక కథనం.
రక్షణ కల్పించాల్సిన వారే..భక్షిస్తున్న వైనం
           భూములకు రక్షణ కల్పించి, అనాధలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం నిధుల లేమి సాకుతో విలువైన ఈ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుండటం విమర్శలకు దారితీస్తుంది. ఇప్పటికే రిలయన్స్‌ పెట్రోల్‌ బంక్‌, రైతుబజార్‌, బీజేఆర్‌ భవన్‌లకు లీజు ప్రాతిపదికన భూములు కేటాయించింది. వీటిలో ఒక్క రైతు బజార్‌ నుంచే రూ.5కోట్లు అద్దె రూపంలో రావాల్సి ఉంది. ఇక పెట్రోల్‌ బంక్‌ నుంచి ఎంత వసూలు కావాలనే అంశంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. అంతేకాదు ఈ భూములకు రక్షణ లేకపోవడంతో ఆక్రమణలకు గురవు తుండటమే కాకుండా డంపింగ్‌యార్డ్‌గా మారింది.
ఇప్పటివరకు వరకు 50 వేల మందికిపైగా..
           అప్పటి నిజాం మీర్‌మహబూబ్‌ ఆలీఖాన్‌ తన భార్య జ్ఞాపకార్థం అనాథóల కోసం సరూర్‌నగర్‌ మండల పరిధిలోని సర్వే నెంబర్‌ 6, 7, 8, 9లతో మొత్తం 73.3 ఎకరాలు కేటాయించారు. 1901లో రెండు అంతస్థుల భవనం నిర్మిం చారు. తల్లిదండ్రులు లేని అనాథóలకు ఇక్కడ ఆశ్రయం కల్పిస్తు న్నారు. ఒకటో తరగతి నుంచి ఎస్‌ఎస్‌సీ వరకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు ఇక్కడ సుమారు 50 వేల మందికిపై అనాథలకు ఆశ్రయం పొందారు. స్కూలుతో పాటు ఆటల స్థలం, హాస్టల్‌ వంటి సదుపాయాలు కూడా ఉండ టంతో అనాధ విద్యార్థులు ఇక్కడ చదువుకునేందు కు ఎక్కువ ఇష్టపడేవారు. ఇలా ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని అనాధ లే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పిల్లలు ఇక్కడ ఉంటారు. 2008 వరకు వృత్తి విద్యా కోర్సులను కూడా అందజేశారు.
భూములపై కన్నేసిన కబ్జాదారులు
           హోమ్స్‌ భూములు జాతీయ రహదారికి ఆనుకుని ఉండటం, ఇక్కడ వాణిజ్య కార్యకలాపాలు ఎక్కువగా సాగుతుండటంపై కబ్జాదారులు, ప్రయివేటు వ్యాపారుల కన్ను ఈ భూములపై పడింది. ప్రభుత్వంలోని పెద్దల సహాయంతో ఈ భూములపై గద్దల్లా వాలిపోతున్నారు. లీజు పేరుతో భూములను కొల్లగొడు తున్నారు. తీరా వాటి అద్దెలు కూడా చెల్లించడంలేదు. కొంత మంది ఏకంగా సర్వే నెంబర్లకు బై యాడ్‌ చేసి గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. ఈ ఆక్రమణలను అడ్డుకోవాల్సిన ప్రభుత్వం కూడా చూసీచూడనట్లుగా వ్యవహరి స్తుంది. నిజానికి ట్రస్ట్‌ నిబంధనల ప్రకారం ఈ భూములను అమ్మడం, కొనడం, లీజుకు ఇవ్వడం నిషేధం కానీ, ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోకుండా ఆశ్రమానికి నిధుల సమీకరణ పేరుతో విలువైన ఈ భూములను లీజు ప్రతిపాదికన ప్క్రెవేటు వ్యక్తులకు అప్పగించేందుకు యత్నిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి.
ఆ అధికారం లేదు
           విక్టోరియా మెమోరియల్‌ ట్రస్ట్‌ భూములను కేవలం విద్య కోసమే ఉపయోగించాలి. ఈ భూముల ను లీజుకు ఇచ్చే అధికారం ప్రభు త్వానికి లేదు. రాచకొండ కమిషన రేట్‌కు భూమి కేటాయించిన కేసులో హైకోర్టు ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. భూములు ఆక్రమించి భవనాలు నిర్మించిన వారిపై కేసులు నమోదు చేయాలి. వాటిని స్వాధీనం చేసుకోవాలి. శిథిలావస్థకు చేరిన ఈ చారిత్రక భవనానికి మరమ్మతులు నిర్వహించి పూర్వ వైభవం కల్పించాలి.
-బీమగాని మహేష్‌, పూర్వ విద్యార్థి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కాలనీ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి
పరిసర ప్రాంతాల ప్రజలను కాపాడుకుంటాం
హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు గర్వకారణం
అక్రమంగా నిర్మించిన రూంలను తొలగించాలని వినతి
సామాజిక బాధ్యతతో కూడిన విద్యతో ఉత్తమ ఫలితాలు
ప్రజా విజ్ఞప్తుల కోసమే మార్నింగ్‌ వాక్‌
మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అభినందనలు
మెగా మెడికల్‌ క్యాంపు సక్సెస్‌
మున్సిపాల్టీ అభివృద్ధి అజెండాగా పనిచేస్తా
ఇందిరా పార్క్‌ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేద్దాం
స్వయం ఉపాధితో యువత రాణించాలి
ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్టు
నరదిష్టి తొలగిస్తానని పుస్తెల తాడు అపహరణ
ఎమ్మెల్యే లేకుండా శంకుస్థాపనలు చేస్తే డివిజన్‌లలో తిరగనీయం
డబుల్‌ బెడ్‌రూ ఇండ్లు మంజూరుచేసి ఆదుకోవాలి
నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధికి ప్రణాళికలు
ఎంఎల్‌ఆర్‌ ఐటీఎం కళాశాలలో ఘనంగా ట్రెడిషనల్‌ వేడుకలు
సోషల్‌ మీడియాలో అనుచిత పోస్ట్‌లు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి
రోడ్డుకు ఇరువైపులా నిర్మాణ వ్యర్థాలు
పెంచిన ఇంటి పన్నులను వెంటనే తగ్గించాలి
బడంగ్‌పేట్‌ మేయర్‌పై అవిశ్వాసం?
పెద్ద అంబర్‌పేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం
ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్ల కొరత
హరినాయక్‌ మృతిపై విచారణ జరపాలి
వక్ఫ్‌ భూములపై సర్కారు స్పందించాలి
అన్ని వర్గాల అభివృద్ధి ప్రభుత్వం కృషి
అదనపు కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ
గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌పై అవగాహన
ప్రభుత్వ భూముల కబ్జాపై ఫిర్యాదు
ఫ్లైఓవర్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి

తాజా వార్తలు

01:46 PM

ఒడిశా ఆర్థి‌క మంత్రికి ఆరోగ్య శాఖ అద‌న‌పు బాధ్య‌తలు

01:06 PM

పోలాండ్‌లో కేరళ యువకుడు హత్య...

12:41 PM

ఫిబ్ర‌వ‌రి 6న సుప్రీంకోర్టు‌లో బీబీసీ మోడీ డాక్యు‌మెంట‌రీపై విచార‌ణ‌

12:26 PM

గవర్నర్‌ విధుల్లో న్యాయ సమీక్ష చేయొచ్చా?: హైకోర్టు వ్యాఖ్య

12:21 PM

మనోహరాబాద్‌లో ఐటీసీ పరిశ్రమను ప్రారంభించిన కేటీఆర్

12:09 PM

కర్ణాటకలో సింగర్‌ కైలేష్‌ ఖేర్‌కు చేదు అనుభవం

11:53 AM

శ్రీనగర్ - జమ్మూ జాతీయ రహదారి మూసివేత

11:23 AM

ప్రపంచ కప్ గెలిచిన మహిళ క్రికెటర్లకు భారీ రివార్డు

11:16 AM

సీఐడీ ఆఫీస్ కు వచ్చిన చింతకాయల విజయ్

10:46 AM

వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి...

10:27 AM

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. నలుగురికి గాయాలు

10:01 AM

గవర్నర్ తమిళిసైపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం.!

09:49 AM

కలుషిత నీరు తాగి 535 మందికి అస్వస్థత

09:30 AM

మార్చి 1 నుంచి హెచ్‌1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ

09:16 AM

నేడు మెదక్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

09:04 AM

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణం

09:01 AM

నేటితో ముగియనున్న రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర

08:50 AM

కేసీఆర్‌ సభకు హాజరైతే కాంగ్రెస్‌తో భాగస్వామ్యానికి నష్టం లేదు: బిహార్ సీఎం

08:37 AM

కిర్గిజ్‌స్థాన్‌, చైనాలో భారీ భూకంపాలు...

07:16 AM

ఎవరెస్ట్ శిఖరంపై అత్యంత అరుదైన జంతువుల గుర్తింపు

06:53 AM

ఈస్ట్‌జోన్‌ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన కరుణాకర్

06:38 AM

మంత్రి కేటీఆర్‌కు అంతర్జాతీయ ఆహ్వానం

06:18 AM

నేడు సీఐడీ విచారణకు చింతకాయల విజయ్‌

09:53 PM

బాలీవుడ్ తార రాఖీ సావంత్ తల్లి మృతి

09:32 PM

మేడిపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

08:59 PM

టీమిండియా టార్గెట్..100 పరుగులు

08:50 PM

గుజరాత్ పంచాయతీరాజ్ పరీక్ష పేపర్ హైదరాబాదులో లీక్

08:43 PM

విరాట్‌తో ఎవరినీ పోల్చలేం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్‌

08:17 PM

ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఆరోగ్య మంత్రి కన్నుమూత

08:07 PM

మహిళల అండర్-19 వరల్డ్ కప్ విజేత భారత్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.