Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నేడు ఎల్బీనగర్‌లోని రిజిస్ట్రేషన్‌ సమస్యకు ముగింపు | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Nov 02,2022

నేడు ఎల్బీనగర్‌లోని రిజిస్ట్రేషన్‌ సమస్యకు ముగింపు

- సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో కాలనీవాసులతో సభ
నవతెలంగాణ-ఎల్బీనగర్‌
          ఎల్బీనగర్‌లో పలు కాలనీలలో రిజిస్ట్రేషన్‌ సమస్య అనేక సంవత్సరాలనుండి పెండింగ్‌లో ఉంది. గత శాసన సభ ఎన్నికల ముందు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ప్రజలకు రిజిస్ట్రేషన్‌ సమస్యను పరిష్కారం చేస్తాను అంటు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నెరవేర్చుటకు సమయం ఆసన్నమైంది. మంత్రి కేటీఆర్‌ బుధవారం రిజిస్ట్రేషన్‌ సమస్యకు ముగింపు పలుకుతు జీఓను తీసుకువచ్చి ఎల్బీనగర్‌ ప్రజలకు ఇవ్వనున్నారు. సరూర్‌నగర్‌ స్టేడియంలో భారీ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే తిరిగి ఎన్నికలలో పోటీ చేయను అంటు ప్రకటించారు. కరోనా రావడంతో ఎమ్మెల్యే ఇచ్చిన హామీ రెండు సంవత్సరాలు ఆలస్యం అయింది. 20 సంవత్సరాలనుండి పలు కాలనీలలో రిజిస్ట్రేషన్‌ సమస్య పెండింగ్‌లో ఉంది. ప్లాట్ల యజమానులు జీహెచ్‌ఎంసీ అనుమతి లేకుండ ఇండ్లు నిర్మించుకొన్నారు. రిజిస్ట్రేషన్‌ సమస్యకు ప్రభుత్వం ముగింపు పలుకుతు జీఓ విడుదల చేసింది. కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బి.ఎన్‌.రెడ్డి.నగర్‌ డివిజన్‌, నాగోల్‌ డివిజన్‌ పరిధిలోని రిజిస్ట్రేషన్‌ సమస్య పరిష్కారం చేసి ప్రజలకు తీపి కబురు అందించాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ను ఎల్‌.బి.నగర్‌ శాసనసభ్యులు సుధీర్‌రెడ్డి కోరారు. బి.ఎన్‌.రెడ్డి. నగర్‌ డివిజన్‌ మరియు నాగోల్‌ డివిజన్‌ పరిధిలోని రిజిస్ట్రేషన్‌ సమస్యలను, కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దష్టికి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పోరాటం పలించింది. బి.ఎన్‌.రెడ్డి.నగర్‌ డివిజన్‌లోని ఎస్‌.కే.డి. నగర్‌, సాగర్‌ కాంప్లెక్స్‌, బి.యన్‌.రెడ్డి.నగర్‌, శ్రీపురం కాలనీ, వైదేహినగర్‌, శ్రీరామ్‌ నగర్‌,సాహెబ్‌ నగర్‌ కాలన్‌,విజయ నగర్‌ కాలనీ,నాగోల్‌ డివిజన్‌ పరిధిలోని అరుణోదయ కాలనీ,కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ కాలనీ, గణేష్‌నగర్‌ కాలనీ, లలితానగర్‌ కాలనీ,సాయినగర,్‌ సౌత్‌కాలనీ, సాయినగర్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ, మల్లికార్జున హిల్స్‌, ఈశ్వర పూరి కాలనీ, అవంతి కాలనీ, చంపాపేట డివిజన్‌ పరిధిలోని రాజిరెడ్డి కాలనీ, సుల్తాన్‌ వాల్వా, హస్తినాపురం డివిజన్‌ పరిధిలోని జనార్దన్‌ రెడ్డి నగర్‌ కాలనీల నందు నెలకొన్న రిజిస్ట్రేషన్ల సమస్య నేటితో పరిష్కారం లభించింది. కొందరి ప్రభుత్వ అధికారుల తప్పిదం వల్ల ఇబ్బందులు పడడం గరిగిందని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తెలిపారు. కేటీఆర్‌ సానుకూలంగా స్పందించి వెంటనే చీఫ్‌ సెక్రటరీతో మాట్లాడడం జరిగింది. దీపావళి వరకు మంచి తీపి కబురు వస్తుంది అని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. కాలనీవాసులు అందరు ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదు అని, తప్పకుండా శాశ్వత పరిష్కారం చేస్తాము అని ఎమ్మెల్యే తెలిపారు. చెప్పిన విధంగా ఎమ్మెల్యే రిజిస్ట్రేషన్‌ సమస్యకు ముగింపు పలుకుతు జీఓ తీసుకువచ్చారు. ఎల్బీనగర్‌లో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఈ ప్లాట్స్‌ కొనుగోలు చేశారు. అసైన్డ్‌మెంట్‌ స్థలాల బాధను గుర్తుపెట్టుకొని పట్టుదలతో ఎమ్మెల్యే కృషి చేయడం జరిగింది. ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రిజిస్ట్రేషన్‌ సమస్యకు ముగింపు పలికారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కాలనీ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి
పరిసర ప్రాంతాల ప్రజలను కాపాడుకుంటాం
హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు గర్వకారణం
అక్రమంగా నిర్మించిన రూంలను తొలగించాలని వినతి
సామాజిక బాధ్యతతో కూడిన విద్యతో ఉత్తమ ఫలితాలు
ప్రజా విజ్ఞప్తుల కోసమే మార్నింగ్‌ వాక్‌
మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అభినందనలు
మెగా మెడికల్‌ క్యాంపు సక్సెస్‌
మున్సిపాల్టీ అభివృద్ధి అజెండాగా పనిచేస్తా
ఇందిరా పార్క్‌ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేద్దాం
స్వయం ఉపాధితో యువత రాణించాలి
ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్టు
నరదిష్టి తొలగిస్తానని పుస్తెల తాడు అపహరణ
ఎమ్మెల్యే లేకుండా శంకుస్థాపనలు చేస్తే డివిజన్‌లలో తిరగనీయం
డబుల్‌ బెడ్‌రూ ఇండ్లు మంజూరుచేసి ఆదుకోవాలి
నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధికి ప్రణాళికలు
ఎంఎల్‌ఆర్‌ ఐటీఎం కళాశాలలో ఘనంగా ట్రెడిషనల్‌ వేడుకలు
సోషల్‌ మీడియాలో అనుచిత పోస్ట్‌లు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి
రోడ్డుకు ఇరువైపులా నిర్మాణ వ్యర్థాలు
పెంచిన ఇంటి పన్నులను వెంటనే తగ్గించాలి
బడంగ్‌పేట్‌ మేయర్‌పై అవిశ్వాసం?
పెద్ద అంబర్‌పేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం
ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్ల కొరత
హరినాయక్‌ మృతిపై విచారణ జరపాలి
వక్ఫ్‌ భూములపై సర్కారు స్పందించాలి
అన్ని వర్గాల అభివృద్ధి ప్రభుత్వం కృషి
అదనపు కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ
గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌పై అవగాహన
ప్రభుత్వ భూముల కబ్జాపై ఫిర్యాదు
ఫ్లైఓవర్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి

తాజా వార్తలు

01:06 PM

పోలాండ్‌లో కేరళ యువకుడు హత్య...

12:41 PM

ఫిబ్ర‌వ‌రి 6న సుప్రీంకోర్టు‌లో బీబీసీ మోడీ డాక్యు‌మెంట‌రీపై విచార‌ణ‌

12:26 PM

గవర్నర్‌ విధుల్లో న్యాయ సమీక్ష చేయొచ్చా?: హైకోర్టు వ్యాఖ్య

12:21 PM

మనోహరాబాద్‌లో ఐటీసీ పరిశ్రమను ప్రారంభించిన కేటీఆర్

12:09 PM

కర్ణాటకలో సింగర్‌ కైలేష్‌ ఖేర్‌కు చేదు అనుభవం

11:53 AM

శ్రీనగర్ - జమ్మూ జాతీయ రహదారి మూసివేత

11:23 AM

ప్రపంచ కప్ గెలిచిన మహిళ క్రికెటర్లకు భారీ రివార్డు

11:16 AM

సీఐడీ ఆఫీస్ కు వచ్చిన చింతకాయల విజయ్

10:46 AM

వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి...

10:27 AM

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. నలుగురికి గాయాలు

10:01 AM

గవర్నర్ తమిళిసైపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం.!

09:49 AM

కలుషిత నీరు తాగి 535 మందికి అస్వస్థత

09:30 AM

మార్చి 1 నుంచి హెచ్‌1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ

09:16 AM

నేడు మెదక్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

09:04 AM

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణం

09:01 AM

నేటితో ముగియనున్న రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర

08:50 AM

కేసీఆర్‌ సభకు హాజరైతే కాంగ్రెస్‌తో భాగస్వామ్యానికి నష్టం లేదు: బిహార్ సీఎం

08:37 AM

కిర్గిజ్‌స్థాన్‌, చైనాలో భారీ భూకంపాలు...

07:16 AM

ఎవరెస్ట్ శిఖరంపై అత్యంత అరుదైన జంతువుల గుర్తింపు

06:53 AM

ఈస్ట్‌జోన్‌ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన కరుణాకర్

06:38 AM

మంత్రి కేటీఆర్‌కు అంతర్జాతీయ ఆహ్వానం

06:18 AM

నేడు సీఐడీ విచారణకు చింతకాయల విజయ్‌

09:53 PM

బాలీవుడ్ తార రాఖీ సావంత్ తల్లి మృతి

09:32 PM

మేడిపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

08:59 PM

టీమిండియా టార్గెట్..100 పరుగులు

08:50 PM

గుజరాత్ పంచాయతీరాజ్ పరీక్ష పేపర్ హైదరాబాదులో లీక్

08:43 PM

విరాట్‌తో ఎవరినీ పోల్చలేం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్‌

08:17 PM

ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఆరోగ్య మంత్రి కన్నుమూత

08:07 PM

మహిళల అండర్-19 వరల్డ్ కప్ విజేత భారత్

07:24 PM

రెండో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.