Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జల వనరుల అభివృద్ధే మానవాభివృద్ధి | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Nov 11,2022

జల వనరుల అభివృద్ధే మానవాభివృద్ధి

- తెలంగాణ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్‌ వి.ప్రకాష్‌
నవతెలంగాణ-ధూల్‌పేట్‌
జల వనరుల అభివృద్ధే మానవాభివృద్ధి అని తెలంగాణ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్‌ వి.ప్రకాష్‌ అన్నారు. సిటీ కళాశాల శతాబ్ది వేడుకల్లో భాగంగా ఆచార్య జయశంకర్‌ ఆర్థికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో 'తెలంగాణ ఆర్థిక వ్యవస్థ-అవకాశాలు, సవాళ్లపై శాస్త్రీయ పరామర్శ' అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సును గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారం కంటే జలమే విలువైనదన్నారు. జల సంరక్షణ దృష్టి లేకపోతే వచ్చే తరం మనల్ని క్షమించదని, నీటివనరులను న్యాయబద్ధంగా వినియోగించుకోవటంలో ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో తాగునీటి సమస్యలు ఎదురవుతాయని, ఈ దుస్థితి రాకుండా తెలంగాణ ప్రభుత్వం జలవనరులను అభివృద్ధి చేస్తున్నదని తెలిపారు. 46 వేల జలసంఘాలను నియమించి వాటి సేవల ద్వారానే నీటి వనరుల అభివృద్ధి సాధ్యమైందన్నారు. కార్యక్రమాల్లో ఎన్‌జీవో సంస్థలు, కళాశాలలు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు క్రియాశీలకంగా పాల్గొనాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఐటీ రంగంలో చాలా ప్రగతి సాధించి, విస్తృతంగా ఉపాధి అవకాశాలను పెంచిందన్నారు. ప్రస్తుతం ఫార్మా రంగంలో చేస్తున్న కృషి ఫలితంగా భవిష్యత్తులో హైదరాబాద్‌, ప్రపంచానికే ఫార్మా క్యాపిటల్‌ కానున్నదని అన్నారు. తెలంగాణలో 60 శాతం సాగుభూమి పెరిగిందని, 2014లో ఉమ్మడి రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ఉత్పత్తి అయితే, 2021లో తెలంగాణలో 240 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ఉత్పత్తి జరిగిందన్నారు. ఇదే రాష్ట్రం సాధించిన ప్రగతి అని అన్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో, సిటీ కళాశాల నాయకుడిగా తనకు పునర్జన్మనిచ్చిందని గుర్తు చేసుకున్నారు.
స్టేట్‌ బాంక్‌ ఆఫ్‌ ఇండియా సెంట్రల్‌ జనరల్‌ మేనేజర్‌ అమిత్‌ జింగ్రానీ మాట్లాడుతూ హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, అంతర్జాతీయ సంస్థలన్నీ నగరం వైపు చూస్తున్నాయని అన్నారు. తెలంగాణ గ్రామీణ ప్రజల ఆదాయం గణనీయంగా పెరుగుతున్నదని, రాష్ట్రాభివృద్ధికి ఇదొక మంచి సూచిక అని అన్నారు. టి.హబ్‌ ఒక వినూత్న ప్రయత్నమని ఆయన కొనియాడారు. వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.రఘునందన రావు 'తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం' అంశంపై మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం చాలా సంక్షోభంలో ఉండేదని, తెలంగాణ ఏర్పడ్డాక గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ, వివిధ సాగునీటి ప్రాజెక్టుల ద్వారా అధిక భూమి సాగులోకి వచ్చిందన్నారు. సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్‌ డా.పి.బాలభాస్కర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం, వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ, వస్తూత్పత్తి, ఎగుమతి రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధిస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తున్నదన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాల్లో జరుగుతున్న కృషి, ఎదురవుతున్న సవాళ్లు, తీసుకోవాల్సిన చర్యలపై రెండు రోజులపాటు విషయ నిపుణులు చర్చించనున్నారని తెలిపారు. అనంతరం పరిశోధనా పత్రాలతో ముద్రించిన ప్రత్యేక సంచికను వి.ప్రకాష్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కళాశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు డాక్టర్‌.జి.యాదగిరి, డాక్టర్‌.రాజేందర్‌ సింగ్‌, డాక్టర్‌.డి.టి.చారి, డాక్టర్‌. సౌందర్య, సురేశ్‌, ఆచార్య రేవతి, ఆచార్య విజరు, ఆచార్య డైసీ, డాక్టర్‌.బాల శ్రీనివాస్‌, డాక్టర్‌.గోపాల సుదర్శనం, డాక్టర్‌.వేణు ప్రసాద్‌, డాక్టర్‌.పావని, డాక్టర్‌.కృష్ణవేణి, లతారాణి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'ప్రజావాణి' ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయండి
ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సాధారణం
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోండి
ఘనంగా బీఆర్‌ఎస్‌ నాయకుడి జన్మదిన వేడుకలు
మానసిక ప్రశాంతత కోసమే పార్కులు
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యమే లక్ష్యం
శ్రీపురం కాలనీ పార్కు అభివృద్ధికి కృషి
జాబ్‌ మేళాను యువత సద్వినియోగం చేసుకోండి
గ్రంథాలయాల అభివృద్ధికి ప్రణాళికాబద్దంగా చర్యలు
ఉప్పల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పేదింటి వధువుకు మంగళసూత్రం,మెట్టెలు విరాళం
రైల్వే కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు సకాలంలో చెల్లించాలి
దివ్యాంగుల జీవనోపాధికి శ్రీరాజమాత ఫౌండేషన్‌ చేయూత
సంపూర్ణ అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా 'కంటివెలుగు'
ఢిల్లీ సీఎం, ఆప్‌ నేతలపై ఈడీ నకిలీ కేసులు
40 నెంబర్‌ బస్సును పాత రూట్‌లోనే నడపాలి
తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి చికిత్సలు
స్త్రీ పురుష సమానత్వానికి పోరాడుదాం
అంబర్‌పేటను విస్మరించిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి
బీసీల బడ్జెట్‌ రూ. 2 లక్షల కోట్లకు పెంచాలి
కమేళ ఆధునీకరణకు ఐక్య పోరాటానికి సిద్ధం కావాలి
అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నాయి
పేదలను ఆదుకునే స్వభావం కలిగి ఉండాలి
జమ్మిగడ్డలో జ్ఞానమాల కార్యక్రమం
రెడ్డి సంఘం క్యాలెండర్‌ ఆవిష్కరించిన బండారి లక్ష్మారెడ్డి
వెస్లీ డిగ్రీ కాలేజీలో బాడీ బిల్డింగ్‌ పోటీలు
కుప్పకూలిన దక్కన్‌ మాల్‌ భవనం
విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు డిగ్రీలు దోహదం
ఉద్యోగులు కుటుంబానికి సమయం కేటాయించాలి
మత్స్యకారుల సంక్షేమానికి రూ. 5వేల కోట్లు కేటాయించాలి

తాజా వార్తలు

08:14 AM

వనస్థలిపురంలో కారు బీభత్సం..తప్పిన ప్రమాదం...

08:04 AM

జ‌న‌గామలో ఘోర రోడ్డు పమ్రాదం..ముగ్గు‌రు మృతి

07:49 AM

జేఈఈ మెయిన్‌ తొలి విడత ఫలితాలు విడుదల

07:35 AM

మార్చి 30న భద్రాద్రి సీతారాముల కల్యాణం

07:09 AM

భారీ భూకంపం..2600 మంది దుర్మరణం

06:46 AM

నేడు జేఈఈ మెయిన్‌ తొలిసెషన్‌ ఫలితాలు విడుదల

06:40 AM

హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: గువ్వల బాలరాజు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.