Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఫూలే | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Nov 29,2022

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఫూలే

నవతెలంగాణ-కాప్రా
బడుగు, బలహీన వర్గాలకు హక్కులు, మహిళా అభ్యున్నతి కోసం కృషిచేసిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే అని ఉప్పల్‌ కాంగ్రెస్‌ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మల్లాపూర్‌ డివిజన్‌ పరిధిలోని పూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం మున్సిపల్‌ సిబ్బందికి దుప్పట్ల పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్‌ చైర్మెన్‌ పత్తి కుమార్‌, ఉప్పల్‌ ఎస్సీ సెల్‌ చైర్మెన్‌ హెచ్‌ఆర్‌ మోహన్‌, కాంటెస్టెంట్‌ కార్పొరేటర్లు సంజీవరెడ్డి, పులిపాక అంజయ్య, మేడల మల్లికార్జున గౌడ్‌, నెమలి అనిల్‌, పీజీ సుదర్శన్‌, ఉమేష్‌ గౌడ్‌, దంతురి రాజు గౌడ్‌, బెల్లం గట్టయ్య యాదవ్‌, అల్లాడి కృష్ణ యాదవ్‌, నవీన్‌, బాలరాజ్‌ గౌడ్‌ పాల్గొన్నారు.
మల్లాపూర్‌ చౌరస్తాలో
మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా మల్లాపూర్‌చౌరస్తాలో ఆయన విగ్రహానికి ఉప్పల్‌ ఎమ్మేల్యే బేతీ సుభాష్‌ పుప్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాచారం సీఐ కిరణ్‌ కుమార్‌, కార్పొరేటర్లు జెరిపోతుల ప్రభుదాస్‌, పన్నాల దేవేందర్‌ రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ గుండారపు శ్రీనివాస్‌ రెడ్డి, బీసీ సంఘం సభ్యులు ఆంజనేయులు, వాసుదేవ్‌ గౌడ్‌, అల్లాడి కృష్ణ యాదవ్‌, బాలరాజు, చంద్రశేఖర్‌, రఘు, తదితరులు పాల్గొన్నారు.
బీసీ ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో..
కంటోన్మెంట్‌: సమాజంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం బహుజనుల హక్కుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయని బీసీ ప్రజా చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు యనమల శ్రీనివాస్‌ రావు అన్నారు. బీసీలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఇవ్వాలని కోరారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా సోమవారం కంటోన్మెంట్‌, బోయిన్‌పల్లిలోని బాపూజీనగర్‌లో ఫూలే చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం జాతీయ బీసీ ప్రజా చైతన్య వేదిక అధ్యక్షుడు యనమల శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ బహుజనుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ సంక్షేమం కోసం ఏమాత్రం పట్టించుకోవటం లేదని విమర్శించారు. కార్యక్రమంలో కంటోన్మెంట్‌ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్‌, రాష్ట్ర నేతలు నూర్‌ బాషా, దూదేకుల ముస్లిం మైనారిటీల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు షేక్‌ సత్తార్‌ సాహెబ్‌, తెలంగాణ ఉమెన్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎస్‌.కవితా దేవి, డి.ముత్యాలు, ఎం.రామాచారి, పిట్ల రాజు ముదిరాజ్‌, కె.రమేష్‌, ఓం ప్రకాష్‌ యాదవ్‌, పి.వెంకట్‌ రావు, సీనియర్‌ జర్నలిస్టు గవ్వల శ్రీనివాసులు, వెంకటాచారి, వెంకట్రావు, రమేష్‌ ముదిరాజ్‌, కవిత, ముత్యాలు, పి గణేష్‌, సత్తార్‌ షేక్‌ వలీ పాల్గొన్నారు
మర్రి రాజశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో..
మల్కాజిగిరి టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ ఇన్‌చార్జ్‌ మర్రి రాజశేఖర్‌ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఫూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యక్తరలు పాల్గొన్నారు.
స్ఫూర్తి ప్రధాత జ్యోతిరావు పూలే
జవహర్‌నగర్‌: సమసమాజ స్థాపనలో భావితరాలకు స్ఫూర్తి ప్రధాత జ్యోతిరావుపూలే అని మేయర్‌ మేకల కావ్య, డిప్యూటీ మేయర్‌ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం కార్పొరేషన్‌ కార్యాలయంలో మేయర్‌ అధ్యక్షతన మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం గాయకుడు వెంకటాచారి రచించిన పాటను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కమిషనర్‌ రామలింగం, కార్పొరేటర్లు, కో ఆప్షన్‌ సభ్యులు, ప్రభాకర్‌ యాదవ్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌ రెడ్డి, మున్సిపల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కాలనీ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి
పరిసర ప్రాంతాల ప్రజలను కాపాడుకుంటాం
హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు గర్వకారణం
అక్రమంగా నిర్మించిన రూంలను తొలగించాలని వినతి
సామాజిక బాధ్యతతో కూడిన విద్యతో ఉత్తమ ఫలితాలు
ప్రజా విజ్ఞప్తుల కోసమే మార్నింగ్‌ వాక్‌
మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అభినందనలు
మెగా మెడికల్‌ క్యాంపు సక్సెస్‌
మున్సిపాల్టీ అభివృద్ధి అజెండాగా పనిచేస్తా
ఇందిరా పార్క్‌ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేద్దాం
స్వయం ఉపాధితో యువత రాణించాలి
ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్టు
నరదిష్టి తొలగిస్తానని పుస్తెల తాడు అపహరణ
ఎమ్మెల్యే లేకుండా శంకుస్థాపనలు చేస్తే డివిజన్‌లలో తిరగనీయం
డబుల్‌ బెడ్‌రూ ఇండ్లు మంజూరుచేసి ఆదుకోవాలి
నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధికి ప్రణాళికలు
ఎంఎల్‌ఆర్‌ ఐటీఎం కళాశాలలో ఘనంగా ట్రెడిషనల్‌ వేడుకలు
సోషల్‌ మీడియాలో అనుచిత పోస్ట్‌లు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి
రోడ్డుకు ఇరువైపులా నిర్మాణ వ్యర్థాలు
పెంచిన ఇంటి పన్నులను వెంటనే తగ్గించాలి
బడంగ్‌పేట్‌ మేయర్‌పై అవిశ్వాసం?
పెద్ద అంబర్‌పేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం
ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్ల కొరత
హరినాయక్‌ మృతిపై విచారణ జరపాలి
వక్ఫ్‌ భూములపై సర్కారు స్పందించాలి
అన్ని వర్గాల అభివృద్ధి ప్రభుత్వం కృషి
అదనపు కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ
గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌పై అవగాహన
ప్రభుత్వ భూముల కబ్జాపై ఫిర్యాదు
ఫ్లైఓవర్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి

తాజా వార్తలు

01:46 PM

ఒడిశా ఆర్థి‌క మంత్రికి ఆరోగ్య శాఖ అద‌న‌పు బాధ్య‌తలు

01:06 PM

పోలాండ్‌లో కేరళ యువకుడు హత్య...

12:41 PM

ఫిబ్ర‌వ‌రి 6న సుప్రీంకోర్టు‌లో బీబీసీ మోడీ డాక్యు‌మెంట‌రీపై విచార‌ణ‌

12:26 PM

గవర్నర్‌ విధుల్లో న్యాయ సమీక్ష చేయొచ్చా?: హైకోర్టు వ్యాఖ్య

12:21 PM

మనోహరాబాద్‌లో ఐటీసీ పరిశ్రమను ప్రారంభించిన కేటీఆర్

12:09 PM

కర్ణాటకలో సింగర్‌ కైలేష్‌ ఖేర్‌కు చేదు అనుభవం

11:53 AM

శ్రీనగర్ - జమ్మూ జాతీయ రహదారి మూసివేత

11:23 AM

ప్రపంచ కప్ గెలిచిన మహిళ క్రికెటర్లకు భారీ రివార్డు

11:16 AM

సీఐడీ ఆఫీస్ కు వచ్చిన చింతకాయల విజయ్

10:46 AM

వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి...

10:27 AM

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. నలుగురికి గాయాలు

10:01 AM

గవర్నర్ తమిళిసైపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం.!

09:49 AM

కలుషిత నీరు తాగి 535 మందికి అస్వస్థత

09:30 AM

మార్చి 1 నుంచి హెచ్‌1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ

09:16 AM

నేడు మెదక్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

09:04 AM

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణం

09:01 AM

నేటితో ముగియనున్న రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర

08:50 AM

కేసీఆర్‌ సభకు హాజరైతే కాంగ్రెస్‌తో భాగస్వామ్యానికి నష్టం లేదు: బిహార్ సీఎం

08:37 AM

కిర్గిజ్‌స్థాన్‌, చైనాలో భారీ భూకంపాలు...

07:16 AM

ఎవరెస్ట్ శిఖరంపై అత్యంత అరుదైన జంతువుల గుర్తింపు

06:53 AM

ఈస్ట్‌జోన్‌ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన కరుణాకర్

06:38 AM

మంత్రి కేటీఆర్‌కు అంతర్జాతీయ ఆహ్వానం

06:18 AM

నేడు సీఐడీ విచారణకు చింతకాయల విజయ్‌

09:53 PM

బాలీవుడ్ తార రాఖీ సావంత్ తల్లి మృతి

09:32 PM

మేడిపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

08:59 PM

టీమిండియా టార్గెట్..100 పరుగులు

08:50 PM

గుజరాత్ పంచాయతీరాజ్ పరీక్ష పేపర్ హైదరాబాదులో లీక్

08:43 PM

విరాట్‌తో ఎవరినీ పోల్చలేం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్‌

08:17 PM

ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఆరోగ్య మంత్రి కన్నుమూత

08:07 PM

మహిళల అండర్-19 వరల్డ్ కప్ విజేత భారత్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.