Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రాజకీయ దురుంధరుడు మర్రి చెన్నారెడ్డి | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Dec 03,2022

రాజకీయ దురుంధరుడు మర్రి చెన్నారెడ్డి

- కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి, మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్‌రావు
నవతెలంగాణ-అడిక్‌మెట్‌
             ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి రాజకీయ దురంధరుడుగా, పరిపాలనా దక్షకుడిగా చెరగని ముద్ర వేశారని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి, మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్‌ రావు అన్నారు. మర్రి చెన్నారెడ్డి 26వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఇందిరాపార్క్‌లోని ఆయన స్మారకం వద్ద పుష్పగుచ్ఛాలతో నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ తొలిదశ ఉద్యమ సారధి, రెండుసార్లు ముఖ్యమంత్రిగా, సుదీర్ఘకాలం గవర్నర్‌గా చేసిన గొప్ప నాయకులు మర్రి చెన్నారెడ్డి అని గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై చెన్నారెడ్డి వేసిన ముద్ర చెరగనిదని, రాజకీయ దురంధరుడుగా, పరిపాలన దక్షకుడిగా ఆయన వేసిన బాట అనితర సాధ్యమన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ విలీనాన్ని చెన్నారెడ్డి వ్యతిరేకించారు అని తెలిపారు. తెలంగాణ ప్రజలు సాంఘిక, ఆర్థిక, విద్య రంగాల్లో వెనుకబడి ఉండటాన్ని చెన్నారెడ్డి సహించలేకపోయారని, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం సాగించారని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ నిరంతరం కషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌, బీజేపీ నాయకులు కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్‌, కవాడిగూడ డివిజన్‌ కార్పొరేటర్‌ రచన శ్రీ, యువ నాయకులు వినరు కుమార్‌, అసెంబ్లీ బీజేపీ కన్వీనర్‌ రమేష్‌ రామ్‌, సీనియర్‌ నాయకులు ప్రపుల్‌ రాంరెడ్డి, నాయకులు వెంకటేష్‌, మహేందర్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.
చెన్నారెడ్డి మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఇందిరా పార్క్‌ వద్ద ఆరోహి బ్లడ్‌ బ్యాంక్‌, తలసేమియా, సికిల్‌ సెల్‌ సొసైటీ, బ్లడ్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మెమోరియల్‌ ట్రస్ట్‌ కోశాధికారి కె.సుదర్శన్‌ రెడ్డి తెలిపారు. హిమోగ్లోబిన్‌ లెక్కింపు లోపం వల్ల తలసేమియా బాధిత పిల్లలకు ప్రతి 2-3 వారాలకు రక్తం అవసరం అన్నారు. 1000 మంది పిల్లలకు రక్తదానం ద్వారా భరోసా ఇస్తున్నామని చెప్పారు. కొన్నేళ్లుగా ఇక్కడ 100 మంది దాతలు ప్రతి సంవత్సరం రక్తదానం చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో వసుధ దేవి, సుదర్శన్‌ రెడ్డి, నిర్వాణ, కావ్య, సావిత్రి, శశిధర్‌ రెడ్డి, రవీందర్‌ రెడ్డి, జ్యోతి, హేమ, బ్లడ్‌ బ్యాంక్‌ సీనియర్‌ అధికారులు, వివిధ ఎన్జీఓల నుంచి అనేక మంది యువకులు, స్వచ్ఛంద సంస్థ నాయకులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉప్పల్‌ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం
పారిజాత నర్సింహారెడ్డికి మేయర్‌ పదవి మంత్రి భిక్ష
అంచనాల్లో ఘనం - ఆచరణలో శూన్యం
అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి
అవగాహన ద్వారా క్యాన్సర్‌ను జయించండి
పిల్లలు బాల్యం నుంచే పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి
క్యాన్సర్‌ను జయించిన వారికి రెనోవ సౌమ్య ఆస్పత్రి సన్మానం
విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి
సంక్షేమ బోర్డు ఏర్పాటుపై అసెంబ్లీలో ప్రకటన చేయాలి
ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలు చేపట్టబోం
ఆర్‌యూబీ నిర్మాణ పనులు మొదలు పెట్టాలి
వెస్లీ డిగ్రీ కళాశాలలో ఘనంగా వెస్కాన్‌ ఫెస్ట్‌
క్యాన్సర్‌పై అవగాహన అవసరం
ఓసీ పేదల సంక్షేమానికి బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలి
ఓయూ పీహెచ్డీ ప్రవేశ పరీక్షలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు న్యాయం చేయాలి
అర్హులకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లివ్వాలి
పార్కుల సుందరీకరణకు కృషి : ఎమ్మెల్యే కాలేరు
అనాథలకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి
కామ్రేడ్‌ మగ్ధుం స్ఫూర్తిని కొనసాగిద్దాం
నిమ్స్‌ హాస్పిటల్‌లో వరల్డ్‌ క్యాన్సర్‌ డే వేడుకలు
ఈ తరానికి మగ్దూం సాహిత్య స్ఫూర్తిని చాటి చెప్పాలి
పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇచ్చేదాక పోరాటం ఆగదు
'కంటి వెలుగుతో పేదల జీవితాల్లో వెలుగులు'
ఉపాధ్యాయ పదోన్నతుల్లో భాషా పండితులకు అవకాశమివ్వాలి
ఇంటి పన్ను తగ్గించే వరకు పోరాటం ఆగదు
అభాగ్యులకు ఆయుష్మాన్‌ చారిటీ సేవలు భేష్‌
శంకుస్థాపన రాయికి బీజేపీ నాయకుల క్షీరాభిషేకం
పేదలందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు కేటాయించాలి
ముఖ్యమంత్రి సహాయనిధితో పేదలకు ఆర్థిక సాయం
కీసరగుట్ట బ్రహ్మోత్సవాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

తాజా వార్తలు

09:56 PM

రేపు తెలంగాణ బడ్జెట్‌

09:35 PM

నా ప్రతి అడుగులో ఎన్టీఆర్ వెన్నంటే ఉంటాడు: కల్యాణ్ రామ్

09:01 PM

చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం..16 మంది మృతి

08:58 PM

కోల్‌కతాలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ...

08:47 PM

నటుడు రవి కిషన్‌ ఇంట్లో విషాదం...

08:36 PM

బీఆర్ఎస్ నుంచి 20 మంది నాయకులపై బహిష్కరణ వేటు

08:11 PM

ఏపీ ఎస్సై రాత పరీక్ష హాల్‌టిక్కెట్లు విడుదల..

07:52 PM

కొత్త సచివాలయ ప్రారంభోత్సవంపై హైకోర్టుకు కేఏ పాల్

07:33 PM

ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదిన పాక్ క్రికెట‌ర్

07:18 PM

మ‌హారాష్ట్ర‌కు నీళ్లు ఇచ్చేందుకు సిద్ధం : సీఎం కేసీఆర్

06:34 PM

ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

06:31 PM

పమ్రుఖ కమెడియన్ గజేంద్రన్ కన్నుమూత..

06:31 PM

మ్యాచ్ జరుగుతుండగా సమీపంలో ఉగ్రదాడి...

06:20 PM

విశ్వనాథ్‌ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు: చంద్రబాబు

06:01 PM

ముగిసిన గాయని వాణీ జయరాం అంత్యక్రియలు

05:59 PM

కూకట్‌పల్లిలో ఐదుగురు సభ్యులు గల డ్రగ్స్‌ ముఠా అరెస్టు

05:56 PM

నేనెవరికీ బానిసను కాదు: జగ్గారెడ్డి

05:32 PM

సమ్మక్క సారలమ్మ జాతర నుంచి రేవంత్ పాదయాత్ర ప్రారంభం

05:25 PM

నాందేడ్ సభలో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

05:08 PM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు..

05:06 PM

కేంద్రం మరో సంచలనం..232 యాప్స్‌ నిషేధం

05:25 PM

దేశంలో మార్పులు అవసరం: సీఎం కేసీఆర్

04:17 PM

మా దృష్టంతా ఆ మ్యాచ్ పైనే : హ‌ర్మ‌న్‌ప్రీత్

04:07 PM

టీమిండియాతో తొలి టెస్టుకు ముందు ఆసీస్ కు ఎదురుదెబ్బ

03:47 PM

కొండచరియలు విరిగిపడటంతో కూలిన వంతెన...

03:40 PM

వివేకా హత్య కేసులో నిజాలు త్వరలోనే తెలుస్తాయి: దస్తగిరి

03:30 PM

బీఆర్ఎస్‌లో చేరిన నాందేడ్ నాయ‌కులు

03:22 PM

బెంగాల్‌లో బాంబు దాడి, టీఎంసీ కార్యకర్త మృతి

03:09 PM

క్వెట్టాలో భారీ పేలుడు... అనేక మందికి గాయాలు

03:01 PM

నాటు బాంబు పేలి రెండు చేతులు పోగొట్టుకున్న గ్యాంగ్ స్టర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.