Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఇండ్ల పట్టాలు ఇచ్చేవరకు పోరాటం ఆగదు | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Dec 09,2022

ఇండ్ల పట్టాలు ఇచ్చేవరకు పోరాటం ఆగదు

- సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్‌ పాష
- 58 జీవో జాప్యం ఎందుకు
- ఇండ్ల పట్టాలు ఇవ్వకుంటే కలెక్టర్‌ కార్యాలయం ముట్టడిస్తాం
నవతెలంగాణ-ఉప్పల్‌
             పేద ప్రజలకు గూడు నిర్మించే వరకు ఎర్రజెండా పోరాటాలు ఆగవని పేద ప్రజల ఎజెండానే ఎర్రజెండా ఎజెండా అని సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్‌ పాషా అన్నారు. గురువారం నాగోల్‌ పరిధిలోని సర్వేనెంబర్‌ 96/1 సాయినగర్‌ గుడిసెలలో నివాస ముంటున్న 650 కుటుంబాలకు ఇండ్లపట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఉప్పల్‌ తహసీిల్దార్‌ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పల్‌ మండల పరిధిలోని సాయినగర్‌ గుడిసెల్లో నివాసముంటున్న 650 కుటుంబాలు అనేక కష్టనష్టాలను ఓర్చుకుంటూ గత 15 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారని, వారికి ఇండ్ల పట్టాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్‌ 58 కింద ఇప్పటికే రెండుసార్లు గుడిసెవాసులు దరఖాస్తు చేసుకున్నారని, అయినా వారికి పట్టాలు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో హైదరాబాదులో అనేక బస్తీలు నిలబడ్డాయి అన్నారు. సాయినగర్‌ గుడిసెవాసులకు ఇండ్ల పట్టాలు వచ్చేవరకు ఆర్డీఓ, జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల ముందు అనేకమార్లు ధర్నా రూపంలో మెమోరాండం రూపంలో ఇవ్వడం జరిగిందని అన్నారు. భవిష్యత్తులో పట్టాలు ఇవ్వకపోతే కలెక్టర్‌ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. రెక్కాడితే గాని డొక్కనిండని బడుగు, బలహీన వర్గాల ప్రజలు నివాసం ఉంటున్నారని, అలాంటి వారికి పట్టాలివ్వకుండా జాప్యం చేయడం సరైనది కాదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణం స్పందించాలని, పేద ప్రజలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కె.చందు, మహిళా సమైక్య రాష్ట్ర కార్యదర్శి ఫైమీదలు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి మౌలిక వసతులు కల్పించాలని ఇండ్ల పట్టాలిచ్చి, ఇంటి నిర్మాణానికి మూడు లక్షల ఆర్థిక సహాయం అందించాలని వారు డిమాండ్‌ చేశారు. సాయినగర్‌లో మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారన్నారు. అర్హులను గుర్తించి జాబితా ప్రకటించాలన్నారు. సర్వేనెంబర్‌ 96/1 పై ఉన్న కేసును తొలగించాలని అధికారులను అడిగారు. ఈ సందర్భంగా ఉప్పల్‌ డిప్యూటీ తహసీల్దారు రఫీ మెమోరాండం ఇవ్వగా, వారు స్పందిస్తూ సర్వేనెంబర్‌ 96/1 పైన ఉన్న కేసులు తొలగిపోయాయని, 58 జీవో కింద దరఖాస్తు పెట్టుకున్న వారందరికీ సర్వే నిర్వహించామని, సర్వే కాపీని ఆర్‌డీఓకి పంపించామని, ఆర్డ్డీఓ నుండి అనుమతి రాగానే అందరికీ పట్టాలిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ శాఖ కార్యదర్శి పాషా, యాదయ్య, సహిదా బేగం, శ్రీనివాస్‌, పద్మ, రాయుడు, రాములు, ప్రమీల, కమిలి, అచ్చాలి, నాని, జహంగీర్‌, మహేందర్‌,సేవ్య, ధనమ్మ, కృపావరం, అంజమ్మ, చరణ్‌, బిజాన్‌, హేమలత, పద్మ, అరుణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఘనంగా సీక సాయికుమార్‌గౌడ్‌ జన్మదిన వేడుకలు
గగన సేవలు ఇక హైదరాబాద్‌ నుంచి..
ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని చెప్పడం విడ్డూరం
పెండింగ్‌ అభివృద్ధి పనులను మొదలు పెడతాం
నేటి బాలికలే రేపటి మహిళలు
పార్టీ బలోపేతానికి సైనికల్లా పనిచేయాలి
మౌలిక సదుపాయాల కల్పనకు కృషి :చైర్మన్‌ అబ్దుల్లా సాది
సోషల్‌ మీడియా కో-ఆర్డినేటర్‌గా ప్రవీణ్‌
కుత్బుల్లాపూర్‌లో ఉచిత పశు వైద్య శిబిరం
రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం
సైదాబాద్‌ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు: సర్పంచ్‌ మల్లేష్‌
తెలంగాణ వెల్నెస్‌ సెంటర్స్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌, తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఔట్సోర్సింగ్‌..
క్రికెట్‌ మ్యాచ్‌ను ప్రారంభించిన శ్రీనివాస గుప్తా
కంటి వెలుగుతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుదాం
అర్హులందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలి
జై గణేశా భక్తి సమితిని క్యాలెండర్‌ ఆవిష్కరణ
ప్రజలకు సేవ చేయడం అభినందనీయం
చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అద్భుత విజయాలు
ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలి
వైశ్యులు, బ్రాహ్మణులను పట్టించుకోని గత ప్రభుత్వాలు
ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి
దేశంలో ఎక్కడా అమలు కాని పథకాలు తెలంగాణలో అమలు
ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలి
ప్రకృతిని కాపాడుకోవడానికి మిగిలింది ఆరేండ్లే
ట్రీ-కటింగ్‌ పేరుతో భారీ కొమ్మలు నిరికివేత
చదువుతో కూడిన ఆరోగ్య సేవలు అవసరం
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు విఫలం
పార్కుల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే కాలేరు
విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు

తాజా వార్తలు

12:33 PM

టీ20ల్లో చెత్త రికార్డు మూటగట్టుకున్న అర్ష్ దీప్ సింగ్

12:26 PM

సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ

12:17 PM

కుప్ప కూలిన చార్టర్డ్ విమానం..

12:14 PM

వైఎస్‌ విజయమ్మతో అవినాష్‌రెడ్డి సమావేశం

12:04 PM

భారత వాయుసేన.. కూలిన మూడు యుద్ధవిమానాలు

11:50 AM

నేడు సీబీఐ విచారణకు వైఎస్ అవినాశ్ రెడ్డి

11:43 AM

ప్రార్థనా మందిరంపై ఉగ్రదాడి.. ఏడుగురు మృతి

11:25 AM

రెండో రోజు ప్రారంభమైన యువగళం పాదయాత్ర..

11:18 AM

ఫ్లోరోసిస్‌ బాధితుడు స్వామి కన్నుమూత..

10:40 AM

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో నటుడు శరత్‌కుమార్‌ భేటీ

10:32 AM

ఈస్ట్‌మారేడుపల్లి..అపార్ట్‌మెంట్‌లో మంటలు

10:23 AM

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి

10:05 AM

జర్దారీ నన్ను చంపాలని చూస్తున్నారు: ఇమ్రాన్ ఖాన్

09:09 AM

టీఎస్ఆర్టీసీలో ఎక్స్‌ప్రెస్‌ పార్సిల్‌ సర్వీసు ప్రారంభం

08:52 AM

భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కవిత

10:06 AM

గోశాలలో 45 ఆవులు మృతి

08:16 AM

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు...

08:06 AM

బైకర్‌ను కొట్టిన ఎస్సై..కేసు పెట్టించిన మాజీ కలెక్టర్

10:06 AM

జెరూసలేంలో కాల్పుల మోత..8 మంది మృతి

07:40 AM

అక్రమంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డ వాలంటీరు

07:21 AM

నేడు నిజామాబాద్‌కు మంత్రి కేటీఆర్‌

07:14 AM

భారత్‌ జోడో యాత్రకు తాత్కాలిక బ్రేక్‌

07:10 AM

బెంగళూరుకు తారకరత్న తరలింపు...

09:55 PM

రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..

09:45 PM

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

09:35 PM

బిటెక్ విద్యార్థిని అదృశ్యం..

09:27 PM

హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..

09:25 PM

కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్

09:03 PM

రేపు నాందేడ్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

08:54 PM

భార‌త్ విజయల‌క్ష్యం 177..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.