Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గ్రంథాలయాలకు పూర్వవైభవం కల్పిస్తున్నాం | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Dec 09,2022

గ్రంథాలయాలకు పూర్వవైభవం కల్పిస్తున్నాం

- పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
- తార్నాకలో గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన
నవతెలంగాణ-ఓయూ
             గ్రంథాలయాలకు పూర్వ వైభవం కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగా ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. స్వాతంత్య్రానంతరం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా గ్రంథాలయాలపై దృష్టి కేంద్రీకరించలేదని గుర్తు చేశారు. కానీ కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం గ్రంథాలయాలను అన్ని రకాలుగా ఆధునికంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటోందని వివరించారు. తార్నాక డివిజన్‌ కింతీ కాలనీలోని బతుకమ్మకుంటలో గురువారం గ్రంథాలయ భవన నిర్మాణానికి హోం మంత్రి మహమూద్‌ ఆలీ, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతా శోభన్‌ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నగరంలో మొత్తం 82 గ్రంథాలయాలు ఉన్నాయని, అన్నింటినీ అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. భవనాలు లేని శాఖలకు నూతన భవనాలు నిర్మించడంతో పాటు ఇప్పటికే ఉన్న భవనాలను సైతం మరమ్మతులు చేస్తున్నామని చెప్పారు. ఒకప్పుడు గ్రంథాలయాల్లో కూర్చొని చదువుకున్న వారు నేడు అనేక రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. గ్రంథాలయాల్లో కూర్చుంటే యువత, వయోవృద్ధులు మానసిక ప్రశాంతత పొందుతారని చెప్పారు. ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్లు వెలువడుతున్న ప్రస్తుత తరుణంలో నిరుద్యోగులు పోటీపరీక్షలకు సిద్ధమయ్యేందుకు డబ్బులు కట్టి ప్రయివేటు గ్రంథాలయాల్లో చేరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సకల సదుపాయాలతో ప్రభుత్వ గ్రంథాలయాలను రూపొందిస్తున్నామని, ఇప్పటికే 14 గ్రంథాలయ భవనాలు మంజూరయ్యాయని, వాటిలో కొన్ని పూర్తయ్యే దశకు వచ్చాయని వివరించారు. బతుకమ్మకుంట గ్రంథాలయ భవనాన్ని రూ.84 లక్షలతో నిర్మిస్తున్నామని, సంవత్సరంలోగా దానిని ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అవసరమైతే గ్రంథాలయ సమయాలు సైతం పొడగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, తెలంగాణ రాష్ట్ర విద్యా, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్‌ (టీఎస్‌ డబ్ల్యూఐడీసీ) చైర్మెన్‌ రావుల శ్రీధర్‌ రెడ్డి, తెలంగాణ గ్రంథాలయాల సంస్థ చైర్మెన్‌ అయాచితం శ్రీధర్‌, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌ రెడ్డి, హైదరాబాద్‌ జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్‌పర్సన్‌ ప్రసన్న రామ్మూర్తి, తార్నాక సీనియర్‌ సిటిజన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కమిటీ సభ్యులు, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఘనంగా సీక సాయికుమార్‌గౌడ్‌ జన్మదిన వేడుకలు
గగన సేవలు ఇక హైదరాబాద్‌ నుంచి..
ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని చెప్పడం విడ్డూరం
పెండింగ్‌ అభివృద్ధి పనులను మొదలు పెడతాం
నేటి బాలికలే రేపటి మహిళలు
పార్టీ బలోపేతానికి సైనికల్లా పనిచేయాలి
మౌలిక సదుపాయాల కల్పనకు కృషి :చైర్మన్‌ అబ్దుల్లా సాది
సోషల్‌ మీడియా కో-ఆర్డినేటర్‌గా ప్రవీణ్‌
కుత్బుల్లాపూర్‌లో ఉచిత పశు వైద్య శిబిరం
రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం
సైదాబాద్‌ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు: సర్పంచ్‌ మల్లేష్‌
తెలంగాణ వెల్నెస్‌ సెంటర్స్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌, తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఔట్సోర్సింగ్‌..
క్రికెట్‌ మ్యాచ్‌ను ప్రారంభించిన శ్రీనివాస గుప్తా
కంటి వెలుగుతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుదాం
అర్హులందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలి
జై గణేశా భక్తి సమితిని క్యాలెండర్‌ ఆవిష్కరణ
ప్రజలకు సేవ చేయడం అభినందనీయం
చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అద్భుత విజయాలు
ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలి
వైశ్యులు, బ్రాహ్మణులను పట్టించుకోని గత ప్రభుత్వాలు
ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి
దేశంలో ఎక్కడా అమలు కాని పథకాలు తెలంగాణలో అమలు
ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలి
ప్రకృతిని కాపాడుకోవడానికి మిగిలింది ఆరేండ్లే
ట్రీ-కటింగ్‌ పేరుతో భారీ కొమ్మలు నిరికివేత
చదువుతో కూడిన ఆరోగ్య సేవలు అవసరం
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు విఫలం
పార్కుల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే కాలేరు
విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు

తాజా వార్తలు

01:21 PM

స్వామి మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం..

01:09 PM

శంషాబాద్ ఎయిర్‌ పోర్టు.. విమాన ల్యాండింగ్‌లో గందరగోళం

12:33 PM

టీ20ల్లో చెత్త రికార్డు మూటగట్టుకున్న అర్ష్ దీప్ సింగ్

12:26 PM

సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ

12:17 PM

కుప్ప కూలిన చార్టర్డ్ విమానం..

12:14 PM

వైఎస్‌ విజయమ్మతో అవినాష్‌రెడ్డి సమావేశం

12:04 PM

భారత వాయుసేన.. కూలిన మూడు యుద్ధవిమానాలు

11:50 AM

నేడు సీబీఐ విచారణకు వైఎస్ అవినాశ్ రెడ్డి

11:43 AM

ప్రార్థనా మందిరంపై ఉగ్రదాడి.. ఏడుగురు మృతి

11:25 AM

రెండో రోజు ప్రారంభమైన యువగళం పాదయాత్ర..

11:18 AM

ఫ్లోరోసిస్‌ బాధితుడు స్వామి కన్నుమూత..

10:40 AM

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో నటుడు శరత్‌కుమార్‌ భేటీ

10:32 AM

ఈస్ట్‌మారేడుపల్లి..అపార్ట్‌మెంట్‌లో మంటలు

10:23 AM

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి

10:05 AM

జర్దారీ నన్ను చంపాలని చూస్తున్నారు: ఇమ్రాన్ ఖాన్

09:09 AM

టీఎస్ఆర్టీసీలో ఎక్స్‌ప్రెస్‌ పార్సిల్‌ సర్వీసు ప్రారంభం

08:52 AM

భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కవిత

10:06 AM

గోశాలలో 45 ఆవులు మృతి

08:16 AM

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు...

08:06 AM

బైకర్‌ను కొట్టిన ఎస్సై..కేసు పెట్టించిన మాజీ కలెక్టర్

10:06 AM

జెరూసలేంలో కాల్పుల మోత..8 మంది మృతి

07:40 AM

అక్రమంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డ వాలంటీరు

07:21 AM

నేడు నిజామాబాద్‌కు మంత్రి కేటీఆర్‌

07:14 AM

భారత్‌ జోడో యాత్రకు తాత్కాలిక బ్రేక్‌

07:10 AM

బెంగళూరుకు తారకరత్న తరలింపు...

09:55 PM

రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..

09:45 PM

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

09:35 PM

బిటెక్ విద్యార్థిని అదృశ్యం..

09:27 PM

హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..

09:25 PM

కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.