Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఢిల్లీ సీఎం, ఆప్‌ నేతలపై ఈడీ నకిలీ కేసులు | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Feb 08,2023

ఢిల్లీ సీఎం, ఆప్‌ నేతలపై ఈడీ నకిలీ కేసులు

- అవాస్తవాలతో ప్రభుత్వాన్ని పడగొట్టే యత్నాలు
- ఆప్‌ రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యులు డాక్టర్‌ డి. సుధాకర్‌
- కేంద్రం చర్యలను నిరసిస్తూ.. ఈడీ ప్రతుల దహనానికి పిలుపు
నవతెలంగాణ-సిటీబ్యూరో, హిమాయత్‌నగర్‌
ప్రజల ఆదరణతో రాజకీయంగా ఎదుగుతున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) భవిష్యత్తులో తమకు సవాలుగా మారుతుందన్న భయంతో మోడీ సర్కారు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ఇతర ఆప్‌ నేతలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ద్వారా నకిలీ కేసులు బనాయించి చార్జ్‌షీట్లను దాఖలు చేయించిందని ఆమ్‌ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యులు డాక్టర్‌ డి.సుధాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేజ్రీవాల్‌పై అవాస్తవాలతో ఈడి ఛార్జ్‌షీట్లను సృష్టించి, నకిలీ కేసులతో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు ఫలించవన్నారు. సోమవారం లిబర్టీ సర్కిల్‌లోని ఆప్‌ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆప్‌ రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యుడు రాముగౌడ్‌, ప్రొఫెషనల్‌ టీమ్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ హరిచరణ్‌, అధికార ప్రతినిధి అబ్దుల్‌, హైదరాబాద్‌ ఇన్‌చార్జి మాజిద్‌, నల్లగొండ ఇన్‌చార్జి అఫ్జల్‌, అఫ్సా, టి.రాకేష్‌ సింగ్‌, మోమిన్‌, జావేద్‌లతో కలసి సుధాకర్‌ మాట్లాడారు. అవినీతిని నిర్మూలిస్తానని ప్రతిజ్ఞ చేసి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నీటి సరఫరా, పారిశుధ్యం, విద్యుత్‌, విద్యపై దృష్టి పెట్టి ఆప్‌ పాలిత రాష్ట్రాల్లో సుపరిపాలన ప్రభుత్వాలను కొనసాగిస్తున్నారని, ఆప్‌ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌తో సహా ఎవరూ ఆప్‌ నేతలు అవినీతికి పాల్పడే సమస్యేలేదని స్పష్టం చేశారు. ఆప్‌ నేతలను నకిలీ కేసులతో వేధిస్తే ఉరుకునేదిలేదని మోడీ సర్కారును హెచ్చరించారు.
ఇక తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో అన్ని రంగాలవారికి అన్యాయమే జరిగిందని, నిరాశే మిగిలిందని తెలిపారు. విద్యా రంగానికి తగినన్ని నిధులు కేటాయించలేదని, యువతకు నిరుద్యోగ భృతి ప్రస్తావన లేకపోవడం శోచనీయమన్నారు. బీసీల అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం, బీసీ, ఎస్టీ మైనార్టీ బంధు లేదని, ఇది అంకెల గారడీ బడ్జెట్‌ అని విమర్శించారు. రాముగౌడ్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేస్తే తిరుగుబాటు తప్పదని మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఆప్‌ నేతలపై ఈడీ నకిలీ కేసులను, ప్రజాస్వామ్య ప్రభుత్వాలను పడగొట్టాలనే బీజేపీ కుట్రలను నిరసిస్తూ మంగళవారం(నేడు) హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన కేంద్రాల్లో నిరసన పదర్శనలకు పిలుపు నిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు రమేష్‌ దర్శనమ్‌, భాస్కర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'పది'లో ఉత్తమ ఫలితాలే లక్ష్యం
25న మా వైష్ణవ దేవి విశాల్‌ జాగరణ్‌
'ప్రపంచ ప్రమాణాలతో ఆండాలు ఆయుర్వేదిక్‌ ఆశ్రమం'
ఆలిండియా క్రికెట్‌ టోర్నమెంట్‌ పోటీలు ప్రారంభం
ఉన్నత విద్యా ప్రమాణాలకు కేరాఫ్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌
రాష్ట్రపతి నిలయానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
మేయర్‌ దంపతులకు ఉగాది శుభాకాంక్షలు
కేపీ విశాల్‌ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
శీతల పానీయాలు వద్దు.. సహజ పానీయాలు మేలు
సంగీతమే ఈ అంధుల జీవన విధానం
పెద్దలను విద్యార్థులు గౌరవించాలి
కార్పొరేటర్‌ను కలిసిన ఆలయ కమిటీ ప్రతినిధులు
అర్చకులకు వస్త్రాలు, పంచాంగాలు అందజేత
భారతీయ సంస్కృతికి ఉగాది ప్రతీక
సహజ పానీయాలు ఆరోగ్యానికి మంచిది
నకిలీ ధ్రువపత్రాలు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
మాజీ మేయర్‌, కార్పొరేటర్‌లకు ఉగాది శుభాకాంక్షలు
తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు శంకుస్థాపన
'పంచాంగం శ్రవణం కన్నా రాజ్యాంగ పఠనం మిన్న'
రహాదారులపైనే చెత్త పారబోత
నూతన బృందావన్‌ కాలనీ కమ్యూనిటీ హాల్‌ ప్రారంభోత్సవం
ప్రజల దాహార్తిని తీర్చడానికే చలివేంద్రాలు
వక్ప్‌ బోర్డు భాధితుల సమస్యపై పార్లమెంటులో ప్రస్తావించాలి
ప్రధాన రోడ్డుపై ప్రవహిస్తున్న మురికి నీరు
ఇలా చేస్తే పదిలో గెలుపు మీదే
వెటర్నరీ అధికారులతో సమీక్ష సమావేశం
కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం
బస్తీ దవాఖానాలను సద్వినియోగం చేసుకోవాలి
తీన్మార్‌ మల్లన్నతో సహా నలుగురు రిమాండ్‌

తాజా వార్తలు

08:05 AM

బస్సును ఢీకొట్టిన లారీ.. క్లీనర్ మృతి

07:55 AM

నేటి నుంచే రంజాన్‌ ఉపవాస దీక్షలు..

07:34 AM

ఆస్కార్ అందుకున్న తర్వాత హైదరాబాద్ చేరుకున్న చంద్రబోస్

07:31 AM

ఇంట్లోకి దూసుకెళ్లిన విమానం..

07:28 AM

కోర్టులో భార్యపై యాసిడ్‌ దాడి..

06:38 AM

140 రోజుల తర్వాత అత్యధిక కొవిడ్‌ కేసుల నమోదు..

06:36 AM

తెలంగాణలో నేడు, రేపు వడగళ్ల వర్షాలు!

09:43 PM

27న శ్రీవారి వసంతోత్సవ టికెట్ల కోటా విడుదల

09:29 PM

పేపర్‌ లీకేజీపై తాజా నివేదిక ఇవ్వండి: తమిళి సై

09:13 PM

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన బంగ్లా...

08:57 PM

ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

08:48 PM

మణిపూర్లో భూకంపం

08:33 PM

ఐపీఎల్‌ 2023కు ముందు కేకేఆర్‌కు మరో ఎదురుదెబ్బ

08:23 PM

సీపీఐ(ఎం) జనచైతన్య యాత్రపై పోలీసు దాడి

07:59 PM

యాక్సెంచర్ లో 19 వేల మంది ఉద్యోగుల తొలగింపు

07:43 PM

రేవంత్.. బండి సంజయ్‌ల‌కు మంత్రి కేటిఆర్ లీగల్ నోటీసులు

07:39 PM

ఐపీఎల్‌లో ఆటగాళ్ల పనిభారంపై ఫ్రాంచైజీలదే బాధ్యత: రోహిత్‌

07:21 PM

విరాట్‌ కోహ్లీ అత్యధిక పరుగులు చేస్తాడు: ఆకాశ్‌ చోప్రా

07:16 PM

ఎపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం..

07:06 PM

విజయ్ మాల్యా కేసులో సీబీఐ కీలక వ్యాఖ్యలు

06:29 PM

పేపర్‌ లీకేజీలో ముగ్గురికి 14 రోజుల రిమాండ్‌..

06:16 PM

కవిత పిటిషన్‌ను 27కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

06:09 PM

అమృత్‌పాల్ సింగ్‌ గాలింపులో కీలక మలుపు

06:02 PM

టీఎస్‌ఆర్టీసీ మరో కీలక నిర్ణయం..

05:50 PM

సిట్‌ దర్యాప్తులో మరో కోణం.. గ్రూప్‌-1లో భారీ మార్కులు

05:19 PM

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

05:14 PM

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపై గౌతం సవాంగ్ కు నారా లోకేశ్ లేఖ

05:11 PM

దారుణం.. కోర్టులో భార్యపై యాసిడ్ దాడి

05:09 PM

లాజిటెక్‌లో 300 మంది ఉద్యో‌గుల తొల‌గింపు

04:46 PM

ఎస్ఎఫ్ఐ - డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ సందేశ్ ర్యాలీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.