Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తెలంగాణలో అడుగుపెట్టే నైతిక హక్కు మోడీకి లేదు | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Nov 13,2022

తెలంగాణలో అడుగుపెట్టే నైతిక హక్కు మోడీకి లేదు

- ఎనిమిదేళ్ళలో తెలంగాణకు మోడీ ఏం చేశాడని పర్యటనలు
- సీపీఐ, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శులు సాబీర్‌ పాషా, కనకయ్య
- మోడీ పర్యటన నేపథ్యంలో సీపీఐ,సీపీఐ(ఎం) నేతల అరెస్ట్‌-పోలీస్‌ స్టేషన్లకు తరలింపు
నవతెలంగాణ-కొత్తగూడెం
విభజన చట్టాలను తుంగలో తొక్కి రాజకీయ కక్షతో తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తున్న నరేంద్ర మోడీకి తెలంగాణగడ్డపై అడుగు పెట్టే నైతిక హక్కు లేదని, గడిచిన ఎనిమిదేళ్ళలో తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని నిలదీస్తున్న తెలంగాణ సమాజానికి సమాదానం చెప్పాలని సీపీఐ, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శులు సాబీర్‌ పాషా, అన్నవరపు కనకయ్యలు ప్రశ్నించారు. మోడీ తెలంగాణ పర్యటను నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలుపు నిచ్చిన నేపద్యంలో శనివారం సీపీఐ, సీపీఐ(ఎం) నేతలు, కార్యకర్తలను అరెస్టు చేశారు. తెల్లవారు జామున ఇండ్లలో నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి వివిధ పోలీస్‌ స్టేషన్లలో నిర్భందించారు. అరెస్టుఅయిన పార్టీల శ్రేణులు మోడీ గోబ్యాక్‌ అంటూ పోలీస్‌ స్టేషన్లలో తమ నిరసనను వ్యక్తం చేశారు. పలు చోట్ల రస్తారోకోలు, మోడీ దిష్టి బొమ్మలు దహనం చేశారు. ఈ సందర్భంగా అరెస్టు అయిన వారు మాట్లాడుతూ విభజన చట్టంలోని బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, జాతీయ స్థాయి విద్యాసంస్థల ఏర్పాటులో కేంద్రం తెలంగాణ పట్ల వివక్షత చూపుతుందన్నారు. సరళీకరణ, ప్రైవేటీకరణ పేరిట ప్రజలపై గుదిబండ మోపుతున్నారని, లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పోరేట్‌ శక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. మతోన్మాదాన్ని పెంచిపోషిస్తూ ప్రజల మధ్య చిచ్చు రేపుతున్నారని, ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్న బీజేపీకి తెలంగాణలో స్థానం ఇవ్వబోమన్నారు. తెలంగాణకు ఏ ఒక్క మేలు చేయకుండా తెలంగాణలో మోడీ అడుగు పెట్టిన నవంబర్‌ 12 ముమ్మాటికి తెలంగాణ ప్రజలకు చీకటి రోజేనని అన్నారు. ప్రజలపై నిర్భందాలకు పాల్పడుతున్నారని, తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఇక్కడి ప్రజలకు నిర్భందాలు కొత్తేమీ కాదన్నారు. రామగుండంలో అరెస్టు చేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతోపాటు, రాష్ట్ర వ్యాపితంగా అరెస్టు చేసిన సీపీఐ(ఎం), సీపీఐ నాయకులు, కార్యకర్తలను భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, జిల్లా నాయకులు భూక్య రమేష్‌, నాగేశ్వరరావు, జునుమాల నగేష్‌, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బందెల నర్సయ్య, దుర్గరాశి వెంకటేశ్వర్లు, వై.శ్రీనివాసరెడ్డి, సలిగంటి శ్రీనివాస్‌, జిల్లా సమితి సభ్యులు జి.వీరస్వామి, కందుల భాస్కర్‌, కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, దీటి లక్ష్మిపతి, గుండు శ్రీనివాస్‌ అరెస్టు అయిన వారిలో ఉన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సత్వరం సమస్యల పరిష్కారం
అదానీ గ్రూప్‌లపై మరింత విచారణ జరిపించాలి
హాత్‌ సే హాత్‌ జోడో యాత్రను జయప్రదం చేయాలి
ప్రజలపై అదనపు భారాలు సహించం : సీపీఐ
మంచినీటి సమస్యను పరిష్కరించాలి
గిరిజన దర్బార్‌కు స్పందన
రాష్ట్ర బడ్జెట్‌లో బలహీన వర్గాలకు అన్యాయం
'పొలిమేరలు' కట్టుటతో ప్రారంభమైన శ్రీ ముత్యాలమ్మ జాతర
నియోజకవర్గ సమస్యలపై మంత్రులను కలిసిన ఎమ్మెల్యే మెచ్చా
మైనార్టీల పట్ల చిన్న చూపు చూడడం తగదు
నిరుపేదల కోసం 'లీగల్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టమ్‌'
ఓఎస్డీ ప్రాంగణంలో కంటి వెలుగు కార్యక్రమం
భద్రాచలం సమస్యలను ప్రస్తావించని తెలంగాణ బడ్జెట్‌
నూతన గ్రామపంచాయతీ భవనానికి ఏర్పాట్లు
ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి జాప్యం చేయొద్దు
హాత్‌ సే హాత్‌ జోడో యాత్రను జయప్రదం చేయండి
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
సీఐటీయూ పోరాట ఫలితమే
చదువుతో పాటు సంస్కారం అలవర్చుకోవాలి
మీ సేవలు.... మాకు ఎప్పుడు సార్‌...!
మద్దులపల్లిలోని సమస్యలు పరిష్కరించండి
ఎంపీ నామ, ఎంఎల్‌ఏ రాములునాయక్‌ పర్యటన
మంచినీళ్లు రెగ్యులర్‌గా సరఫరా చేయాలి
ప్రజారోగ్యాన్ని కాపాడటమే సీపీఐ(ఎం) ఆశయం
సమస్యలపై ఎంఎల్‌ఏ ఎదుట కాలనీవాసుల గోడు
మన అస్తిత్వ సాధనే నిజమైన స్వాతంత్య్రం
మందుపాతరను నిర్వీర్యం చేసిన చర్ల పోలీసులు
దుమ్ముగూడెంకు జాతర శోభ
సాగుతున్న క్రమబద్దీకణ సర్వే
అక్రమాలకు తెరలేపిన పోపూరి క్రషర్‌

తాజా వార్తలు

07:49 AM

జేఈఈ మెయిన్‌ తొలి విడత ఫలితాలు విడుదల

07:35 AM

మార్చి 30న భద్రాద్రి సీతారాముల కల్యాణం

07:09 AM

భారీ భూకంపం..2600 మంది దుర్మరణం

06:46 AM

నేడు జేఈఈ మెయిన్‌ తొలిసెషన్‌ ఫలితాలు విడుదల

06:40 AM

హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: గువ్వల బాలరాజు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

12:24 PM

పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు.. ఉభయ సభలు వాయిదా

12:13 PM

విద్యుత్‌ బకాయిల విషయంలో కేంద్రం వివక్ష : మంత్రి హరీశ్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.