Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మోడీ బెదిరింపులకు ప్రజలు భయపడరు | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Nov 14,2022

మోడీ బెదిరింపులకు ప్రజలు భయపడరు

- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-ఖమ్మం
                మోడీ బెదిరింపు చర్యలకు తెలంగాణ ప్రజలు భయపడరని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం ఖమ్మం రూరల్‌ మండలం ముత్తుగూడెం గ్రామంలోని అమరజీవి చిన్నం మొలకయ్య 36 వర్ధంతి సభ పార్టీ గ్రామ కార్యదర్శి రేగళ్ల రాములు అధ్యక్షతన జరిగింది. ఈ సభలో ఆయన మాట్లాడుతూ సంవత్సరం క్రితం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభమైతే దానిని ఇప్పుడు ప్రారంభించడానికి వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోడీ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను బెదిరిస్తూ ఆయన చేసిన ప్రసంగం సరైంది కాదని ఖండించారు. మెలకయ్య గ్రామంలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తున్న క్రమంలో 1986లో దుండగులు దారుణంగా హతమార్చారని తెలిపారు. అందుకే మొలకయ్య చూపిన బాటలోని ప్రతి కార్యకర్త పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. తొలుత తమ్మినేని వీరభద్రంకి గ్రామ ప్రజలు మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలో ప్రదర్శన నిర్వహించి అమరజీవి చిన్న మొలకయ్య స్తూపం వరకు వెళ్లి నివాళులర్పించారు. ఈ సభలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్‌, మండల కార్యదర్శి నండ ప్రసాద్‌, నాయకులు ఉరాడి సుదర్శన్‌ రెడ్డి, తోట పెద్ద వెంకటరెడ్డి, నందిగామ కృష్ణ, పి.సంగయ్య, తాటి వెంకటేశ్వర్లు, పున్నం సంగయ్య, జానీ, టి.వెంకటరమణ, వడ్లమూడి నాగేశ్వరరావు, కే. గురవయ్య, బి. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

''రేగా'' మాట తీరు మార్చుకో
సీఎం కేసీఆర్‌ రోషమున్నోడు
గంజాయి రవాణా చేస్తున్న యువకుల అరెస్టు
సీఎం కేసీఆర్‌తోనే దేశ రాజకీయాలలో వెలుగులు
ముత్యాలమ్మ జాతరకు సిద్ధం
కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ఫార్మా కంపెనీలు
పంప్‌ హౌస్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన
రైతులకు 24 గంటల కరెంటు సౌకర్యం కల్పించాలి
నిష్పక్ష వార్తలకు నిదర్శనం 'నవతెలంగాణ' : సీఈ
ముస్లింల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి
ఎమ్మెల్యే తీరు మారకపోతే మా నిర్ణయం త్వరలో ప్రకటిస్తాం
వికలాంగుల్లో మనోధైర్యం నింపాలి
విద్యుత్‌ సమస్యలపై రైతులు కన్నెర్ర
ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ సేవలు అభినందనీయం
బలమైన కార్మికోద్యమాలు నిర్మిద్దాం
డ్వాక్రా రుణాలు రద్దు చేయాలి
చెట్టే గ్రామ పంచాయతీ చెట్టు కిందనే గ్రామసభ
తహసీల్దార్‌కు సీపీఐ(ఎం) అభినందనలు
30 రోజుల్లో సమాచారం
జడ్పీలోకి ఈవీఎం గోదాం తరలింపు
కారు ప్రమాదంలో నలుగురికి గాయాలు
అస్తవ్యస్తంగా ఉన్న చండ్రుగొండ కాంగ్రెస్‌ పార్టీని కాపాడండి
అర్హులైన వారు పట్టాలు పొందాలి
ఫేస్‌ బుక్‌ కన్నా పుస్తక పఠనం నిన్న
మట్టి తోలకాలతో దెబ్బతింటున్న రహదారులు
నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించిన జీకే ఓసీ
జిల్లా జ్యుడీషియల్‌ ఎంప్లాయిస్‌ అడక్‌ కమిటీ ఎన్నిక
ఎమ్మెల్యే డ్రామాలు ఆపాలి
బీసీలకు 52శాతం రిజర్వేషన్లు పెంచాలి
జీతాలు ఇవ్వమంటే జీవితాలతో ఆడుకుంటున్నారు

తాజా వార్తలు

01:46 PM

ఒడిశా ఆర్థి‌క మంత్రికి ఆరోగ్య శాఖ అద‌న‌పు బాధ్య‌తలు

01:06 PM

పోలాండ్‌లో కేరళ యువకుడు హత్య...

12:41 PM

ఫిబ్ర‌వ‌రి 6న సుప్రీంకోర్టు‌లో బీబీసీ మోడీ డాక్యు‌మెంట‌రీపై విచార‌ణ‌

12:26 PM

గవర్నర్‌ విధుల్లో న్యాయ సమీక్ష చేయొచ్చా?: హైకోర్టు వ్యాఖ్య

12:21 PM

మనోహరాబాద్‌లో ఐటీసీ పరిశ్రమను ప్రారంభించిన కేటీఆర్

12:09 PM

కర్ణాటకలో సింగర్‌ కైలేష్‌ ఖేర్‌కు చేదు అనుభవం

11:53 AM

శ్రీనగర్ - జమ్మూ జాతీయ రహదారి మూసివేత

11:23 AM

ప్రపంచ కప్ గెలిచిన మహిళ క్రికెటర్లకు భారీ రివార్డు

11:16 AM

సీఐడీ ఆఫీస్ కు వచ్చిన చింతకాయల విజయ్

10:46 AM

వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి...

10:27 AM

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. నలుగురికి గాయాలు

10:01 AM

గవర్నర్ తమిళిసైపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం.!

09:49 AM

కలుషిత నీరు తాగి 535 మందికి అస్వస్థత

09:30 AM

మార్చి 1 నుంచి హెచ్‌1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ

09:16 AM

నేడు మెదక్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

09:04 AM

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణం

09:01 AM

నేటితో ముగియనున్న రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర

08:50 AM

కేసీఆర్‌ సభకు హాజరైతే కాంగ్రెస్‌తో భాగస్వామ్యానికి నష్టం లేదు: బిహార్ సీఎం

08:37 AM

కిర్గిజ్‌స్థాన్‌, చైనాలో భారీ భూకంపాలు...

07:16 AM

ఎవరెస్ట్ శిఖరంపై అత్యంత అరుదైన జంతువుల గుర్తింపు

06:53 AM

ఈస్ట్‌జోన్‌ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన కరుణాకర్

06:38 AM

మంత్రి కేటీఆర్‌కు అంతర్జాతీయ ఆహ్వానం

06:18 AM

నేడు సీఐడీ విచారణకు చింతకాయల విజయ్‌

09:53 PM

బాలీవుడ్ తార రాఖీ సావంత్ తల్లి మృతి

09:32 PM

మేడిపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

08:59 PM

టీమిండియా టార్గెట్..100 పరుగులు

08:50 PM

గుజరాత్ పంచాయతీరాజ్ పరీక్ష పేపర్ హైదరాబాదులో లీక్

08:43 PM

విరాట్‌తో ఎవరినీ పోల్చలేం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్‌

08:17 PM

ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఆరోగ్య మంత్రి కన్నుమూత

08:07 PM

మహిళల అండర్-19 వరల్డ్ కప్ విజేత భారత్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.