Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బీజేపీకి అధికార వ్యామోహం | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Nov 14,2022

బీజేపీకి అధికార వ్యామోహం

- ప్రజా సమస్యలుపట్టవు
- మునుగోడు ఎన్నిక ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ
- సీఎల్పీ లీడర్‌ భట్టి విక్రమార్క
నవతెలంగాణ-ఎర్రుపాలెం
తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రంలో ఉన్న బిజెపి పార్టీ నష్ట పరుస్తూ కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ విషం చిమ్ముతుందని, ఓట్లు కోసం అధికారం కోసం రాజ కీయ క్రీడ ఆడుతున్న మోడీ వలన, దేశానికి సమాజానికి ప్రమాదం పొంచి ఉందని సీఎల్పీ లీడర్‌ మధిర శాసన సభ్యులు మల్లు భట్టి విక్రమార్క బిజెపి ప్రభుత్వంపై మండి పడ్డారు. మండల పరిధిలోని తక్కెళ్ళపాడు మాజీ ఎంపీటీసీ సభ్యురాలు సేలం అక్కమ్మ ఇంట్లో అన్న ప్రాసన కార్యక్రమానికి హాజరైనారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో రాష్ట్ర అభివృద్ధికి విభజన చట్టం లోనే కొన్ని వసతులను, ఆర్థిక వనరులను, పొందు పరచటం జరిగిందని అన్నారు. బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ, జాతీయ ఇరిగేషన్‌ ప్రాజెక్టులు ఎన్నో అంశాలను, హక్కులను చేర్చారని చట్టం ద్వారా ఆ హక్కుల కోసం పోరాడాల్సిన టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వం రాజకీయ లబ్ధికోసం పోరాటాలు చేయకుండ నిస్తేజంగా ఉండి పోయిందని విమర్శించారు. బిజెపికి దేశం సమాజం కంటే అధికారమే పరమావధిగా రక్త పాతాన్ని సృష్టిస్తూ, అవినీతి పాలన చేస్తుందని అన్నారు. ప్రజలకు నష్టం కలగ కుండా దేశ సంపదను పంచి పెట్టాలని అన్నారు. జూడో యాత్రలో పాల్గొన్న ప్రతి వారికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్య క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్‌ రెడ్డి, ఉపాధ్యక్షుడు బండారు నరసింహారావు, ప్రతాపరెడ్డి, శీలం నర్సిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, నాగిరెడ్డి, రాజీవ్‌ గాంధీ, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

''రేగా'' మాట తీరు మార్చుకో
సీఎం కేసీఆర్‌ రోషమున్నోడు
గంజాయి రవాణా చేస్తున్న యువకుల అరెస్టు
సీఎం కేసీఆర్‌తోనే దేశ రాజకీయాలలో వెలుగులు
ముత్యాలమ్మ జాతరకు సిద్ధం
కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ఫార్మా కంపెనీలు
పంప్‌ హౌస్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన
రైతులకు 24 గంటల కరెంటు సౌకర్యం కల్పించాలి
నిష్పక్ష వార్తలకు నిదర్శనం 'నవతెలంగాణ' : సీఈ
ముస్లింల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి
ఎమ్మెల్యే తీరు మారకపోతే మా నిర్ణయం త్వరలో ప్రకటిస్తాం
వికలాంగుల్లో మనోధైర్యం నింపాలి
విద్యుత్‌ సమస్యలపై రైతులు కన్నెర్ర
ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ సేవలు అభినందనీయం
బలమైన కార్మికోద్యమాలు నిర్మిద్దాం
డ్వాక్రా రుణాలు రద్దు చేయాలి
చెట్టే గ్రామ పంచాయతీ చెట్టు కిందనే గ్రామసభ
తహసీల్దార్‌కు సీపీఐ(ఎం) అభినందనలు
30 రోజుల్లో సమాచారం
జడ్పీలోకి ఈవీఎం గోదాం తరలింపు
కారు ప్రమాదంలో నలుగురికి గాయాలు
అస్తవ్యస్తంగా ఉన్న చండ్రుగొండ కాంగ్రెస్‌ పార్టీని కాపాడండి
అర్హులైన వారు పట్టాలు పొందాలి
ఫేస్‌ బుక్‌ కన్నా పుస్తక పఠనం నిన్న
మట్టి తోలకాలతో దెబ్బతింటున్న రహదారులు
నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించిన జీకే ఓసీ
జిల్లా జ్యుడీషియల్‌ ఎంప్లాయిస్‌ అడక్‌ కమిటీ ఎన్నిక
ఎమ్మెల్యే డ్రామాలు ఆపాలి
బీసీలకు 52శాతం రిజర్వేషన్లు పెంచాలి
జీతాలు ఇవ్వమంటే జీవితాలతో ఆడుకుంటున్నారు

తాజా వార్తలు

12:41 PM

ఫిబ్ర‌వ‌రి 6న సుప్రీంకోర్టు‌లో బీబీసీ మోడీ డాక్యు‌మెంట‌రీపై విచార‌ణ‌

12:26 PM

గవర్నర్‌ విధుల్లో న్యాయ సమీక్ష చేయొచ్చా?: హైకోర్టు వ్యాఖ్య

12:21 PM

మనోహరాబాద్‌లో ఐటీసీ పరిశ్రమను ప్రారంభించిన కేటీఆర్

12:09 PM

కర్ణాటకలో సింగర్‌ కైలేష్‌ ఖేర్‌కు చేదు అనుభవం

11:53 AM

శ్రీనగర్ - జమ్మూ జాతీయ రహదారి మూసివేత

11:23 AM

ప్రపంచ కప్ గెలిచిన మహిళ క్రికెటర్లకు భారీ రివార్డు

11:16 AM

సీఐడీ ఆఫీస్ కు వచ్చిన చింతకాయల విజయ్

10:46 AM

వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి...

10:27 AM

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. నలుగురికి గాయాలు

10:01 AM

గవర్నర్ తమిళిసైపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం.!

09:49 AM

కలుషిత నీరు తాగి 535 మందికి అస్వస్థత

09:30 AM

మార్చి 1 నుంచి హెచ్‌1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ

09:16 AM

నేడు మెదక్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

09:04 AM

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణం

09:01 AM

నేటితో ముగియనున్న రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర

08:50 AM

కేసీఆర్‌ సభకు హాజరైతే కాంగ్రెస్‌తో భాగస్వామ్యానికి నష్టం లేదు: బిహార్ సీఎం

08:37 AM

కిర్గిజ్‌స్థాన్‌, చైనాలో భారీ భూకంపాలు...

07:16 AM

ఎవరెస్ట్ శిఖరంపై అత్యంత అరుదైన జంతువుల గుర్తింపు

06:53 AM

ఈస్ట్‌జోన్‌ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన కరుణాకర్

06:38 AM

మంత్రి కేటీఆర్‌కు అంతర్జాతీయ ఆహ్వానం

06:18 AM

నేడు సీఐడీ విచారణకు చింతకాయల విజయ్‌

09:53 PM

బాలీవుడ్ తార రాఖీ సావంత్ తల్లి మృతి

09:32 PM

మేడిపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

08:59 PM

టీమిండియా టార్గెట్..100 పరుగులు

08:50 PM

గుజరాత్ పంచాయతీరాజ్ పరీక్ష పేపర్ హైదరాబాదులో లీక్

08:43 PM

విరాట్‌తో ఎవరినీ పోల్చలేం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్‌

08:17 PM

ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఆరోగ్య మంత్రి కన్నుమూత

08:07 PM

మహిళల అండర్-19 వరల్డ్ కప్ విజేత భారత్

07:24 PM

రెండో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

07:03 PM

మహిళల అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్..ఇంగ్లండ్ 68 ప‌రుగుల‌కే ఆలౌట్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.