Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
హామీలు నెరవేర్చాలి | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Dec 03,2022

హామీలు నెరవేర్చాలి

- అర్హత కలిగిన వారందరికీ డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు ఇవ్వాలి
- సొంత స్థలం ఉన్న వారందరికీ ఐదు లక్షలు ఇవ్వాలి : పోతినేని, నున్నా
నవతెలంగాణ-ఖమ్మం
           అర్హత కలిగిన వారందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇవ్వాలని, సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ శుక్రవారం సిపిఎం ఖమ్మం త్రీ టౌన్‌ కమిటీ ఆధ్వర్యంలో గ్రెయిన్‌ మార్కెట్‌ నుండి పాదయాత్ర నిర్వహించారు. తొలుత గ్రెయిన్‌ మార్కెట్‌ నుండి ప్రారంభమై గాంధీనగర్‌, రంగనాయకులు గుట్ట, పంపింగ్‌ వెల్‌ రోడ్డు, అభినవ్‌ స్కూల్‌, సుందరయ్య నగర్‌, ఎఫ్సీఐ రోడ్డు, ప్రకాష్‌ నగర్‌, బోసు సెంటర్‌ మీదుగా గ్రెయిన్‌ మార్కెట్‌ వద్ద పాదయాత్ర ముగిసింది. సిపిఎం ఖమ్మం 3 టౌన్‌ కార్యదర్శి భూక్యా శ్రీనివాస్‌రావు అధ్యక్షతన సభ జరిగింది. ఈ సభలో నున్నా మాట్లాడుతూ కెసిఆర్‌ తెలంగాణ రాష్ట్ర ఏర్పడినప్పుడు అర్హత కలిగిన వారందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు ఇస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేశారని, అలాగే గత ఎన్నికల ముందు సొంత జాగా ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారని, కానీ ఇప్పుడు మూడు లక్షల మాత్రమే ఇస్తామని ప్రకటన చేయడం బాగాలేదన్నారు. వాగ్దానం చేసిన ప్రకారం ఐదు లక్షల రూపాయలను తప్పకుండా ఇవ్వాలని, డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను పేదలందరికీ ఇవ్వాలని, అలాగే రేషన్‌ కార్డులు, పెన్షన్లు కూడా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్ర శ్రీకాంత్‌, జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు, సీనియర్‌ నాయకులు బండారు యాకయ్య, 31వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఎర్ర గోపి, 3 టౌన్‌ కార్యదర్శి వర్గ సభ్యులు పత్తిపాక నాగ సులోచన, షేక్‌ సైదులు, షేక్‌ హిమామ్‌, మండల కమిటీ సభ్యులు ఎస్కే బాబు, మద్ది సత్యం, వేల్పుల నాగేశ్వరరావు, పాశం సత్యనారాయణ, సారంగి పాపారావు, పోతురాజు జార్జి, చీకటిమల్ల శ్రీనివాసరావు, షేక్‌ మస్తాన్‌ పాల్గొన్నారు.
టిఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో ఖమ్మం టూ టౌన్‌ పరిధిలోని రేవతి సెంటర్‌ నుంచి తమిళ సెంటర్‌ వరకు పాదయాత్ర కొనసాగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళు ఖమ్మం నియోజకవర్గంలో అర్హత కలిగినవారికి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆరు వేల డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళు ఖమ్మం నియోజకవర్గంలో పెండింగ్‌లో వున్నాయని, తెరాసా ప్రజాప్రతినిధులు ప్రజలకు సమాధానం చెప్పాలని, సొంత స్థలం వున్న వారికి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ప్రతి సందర్భంలోనూ మూడు లక్షలు ఇస్తామని ఒకసారి, ఐదు లక్షలు ఇస్తామని ఒకసారి చెప్పడం తప్ప ఆచరణలో మాత్రం ఇంతవరకు చిల్లిగవ్వ కూడా మంజూరు చేయలేదు అని విమర్శించారు. ఖమ్మం నగరంలో అర్హత కలిగినవారికి పెన్షన్లు ఇవ్వడంలో తాత్సారం చేస్తున్నారని, పెన్షన్లు విషయంలో రాజకీయ నాయకులు తల దూరుస్తున్నారని, రాజకీయాలకు అతీతంగా పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 57 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్లు ఇస్తామని ఇచ్చిన ప్రభుత్వ హామీ ఏమైందని ప్రశ్నించారు. గత కొన్ని సంవత్సరాలుగా రేషన్‌ కార్డులు ఇవ్వకుండా ఆన్లైన్‌ నమోదు పేరుతో కాలయాపన చేస్తున్నారని, వెంటనే రేషన్‌ కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఖమ్మం నియోజకవర్గంలో ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలపై తెరాసా ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని, సమస్యలు పరిష్కారం కాకపోతే రాబోయే కాలంలో నిరంతరం ప్రజాసమస్యలపై దశలవారీగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్ర మంలో నాయకులు పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.విక్రమ్‌, టూ టౌన్‌ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్‌, నాయకులు నర్రా రమేష్‌, ఆర్‌.ప్రకాష్‌, ఎండీ గౌస్‌, సిహెచ్‌.భద్రం, కె.వెంకన్న, బి.ఉపేంద్ర, జె.వెంకన్నబాబు, ఎన్‌.కుమారి, హుస్సేన్‌, వాసు, సూర్యం, రవీంద్ర, జలగం అనిల్‌ కుమార్‌, సాయి, కృష్ణవేణి, కనకదుర్గ, మల్లికార్జున్‌రెడ్డి, రాజేష్‌, సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆయిల్‌ ఫామ్‌ పంటలకు ఉజ్వల భవిష్యత్తు
మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తా...
అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
వేతనాల విడుదల కోసం ఎమ్మెల్సీ అలుగుబెల్లి నిరాహార దీక్ష : సీఐటీయూ
మిషన్‌ భగీరథ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలి
భద్రాచలం అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలి
ట్రేడ్‌ లైసెన్స్‌ పేరుతో దోపిడీ
జనవరి మాసంలో 101 శాతం బొగ్గు ఉత్పత్తి
సీసీ రోడ్లు పనులు ప్రారంభించిన సర్పంచ్‌
ఎంతోమంది జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్న కంటి వెలుగు
డైరెక్ట్‌ పా చంద్రశేఖర్‌ రావుకు సన్మానం : సీఐటీయూ
భళా..గిరి బిడ్డలు...!
జాతీయస్థాయి క్రీడల్లో రాణిస్తున్న ఏడీఏ బేగం
బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా మధుచంద్‌
బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో వాలీబాల్‌ కిట్లు పంపిణీ
పోడు పట్టాల పంపిణీకి సిద్ధం
ఫ్రెండ్లీ పోలీసింగ్‌ కోసం పోలీస్‌ శాఖ కృషి
సమైక్యత, సహనంతో కూడిన దేశాన్ని నిర్మించుకుందాం
ఉత్పత్తి రికార్డులను బద్దలు కొట్టిన సింగరేణి ముద్దుబిడ్డ
ఉద్యోగుల సంక్షేమంతో...సంస్థ అభివృద్ధి
అంగన్‌వాడీ టీచర్ల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడండి
పొత్తులున్నా లేకున్నా భద్రాచలంలో పోటీ చేస్తాం...
వణ్యప్రాణాలలను హింసిస్తే చట్టరీత్యా నేరం
అభ్యంతరాలకు ఫిర్యాదు కేంద్రం ఏర్పాటు
సింగరేణిలో ఇద్దరు డైరెక్టర్ల నియామకం
ప్రజావాణి దరఖాస్తులపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి
మహానీయుల పుణ్య ఫలం స్వేచ్ఛగా జీవిస్తున్నాం
జోడో యాత్రకు సంఘీభావం
మాదిగల ఐక్యతే ఐక్యవేదిక ప్రధాన లక్ష్యం
కుష్ఠు వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలి

తాజా వార్తలు

09:00 PM

దేశంలోని మెజార్టీ ప్రజల ఆశలను చిదిమేశారు : చిదంబరం

08:45 PM

శుభ్‌మ‌న్ గిల్ విధ్వంసం..న్యూజిలాండ్ కు భారీ లక్ష్యం

08:41 PM

రాష్ట్రాన్ని, ప్రజలను కేంద్రం వద్ద జగన్ తాకట్టు పెట్టారు: రామ్మోహన్ నాయుడు

08:28 PM

శుభ్ మన్ గిల్ అధ్భుత సెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

08:09 PM

సర్జరీ తర్వాత బాలిక మృతి.. అవయవాలు చోరీ!

07:57 PM

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి బాలినేని సవాల్

07:35 PM

3న కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్..

07:30 PM

ఇషాన్ ఔట్.. భారత్ స్కోర్ 58/1

07:16 PM

విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన బడ్జెట్ :ఎస్ఎఫ్ఐ

06:59 PM

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్..

06:38 PM

కరెన్సీ నోట్లను పేర్చి..ఉద్యోగులకు కోట్లలో బోనస్..

06:33 PM

కేంద్ర బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్..

06:17 PM

బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ వివరణ..

06:13 PM

కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.