Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సీపీఎస్‌ విధానం రద్దు చేయాలి | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Dec 07,2022

సీపీఎస్‌ విధానం రద్దు చేయాలి

- టిఎస్‌ యుటియఫ్‌ ఆధ్వర్యంలో జీపు జాతా
నవతెలంగాణ-చింతకాని
            స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా పిలుపుమేరకు టీఎస్‌ యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో సిపిఎస్‌ విధానం రద్దు చేయాలని, పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరించాలని, నూతన విద్యా విధానం 2020 ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న జీపు యాత్ర మంగళవారం చింతకాని మండలంలో నాగులవంచ హైస్కూల్‌ లో జరిగింది. ఈ కార్యక్రమంలో టీఎస్‌ యుటిఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చావా దుర్గా భవాని, జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, టిఎస్‌ యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి కే గీత నాగూర్‌ వలి, రాంబాబు, ఏ..కోటేశ్వరరావు, భీమ్‌ శంకర్‌, చింతకాని మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తోటకూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఎర్రుపాలెం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన జాతీయ విద్యా విధానం 2020 విద్యలో కేంద్రీకరణ, వ్యాపారీకరణ, కాషాయీకరణ పెంచిపోషించేదిగా ఉందని టీఎస్‌ యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు విమర్శించారు. మీనవోలు గ్రామ నందు టీఎస్‌ యుటిఎఫ్‌ ఆధ్వ ర్యంలో నూతన విద్యా విధానాన్ని కాంట్రి బ్యూటరీ పెన్షన్‌ స్కీంను రద్దు చేయాలని కోరుతూ మంగళవారం జీపుజాతను మండల పరిషత్‌ అధ్యక్షులు దేవరకొండ శిరీష, జడ్పిటిసి శీలం కవిత .జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నాగురు వల్లి, జిల్లా ఆడిట్‌ కమిటీ సభ్యులు అనుమోలు కోటేశ్వరావు, మండల అధ్యక్షులు బండారు నాగరాజు, మండల ఉపాధ్యక్షులు కంచర్ల శ్రీనివాసరావు, సీనియర్‌ నాయకులు నీలం అజరుకుమార్‌, నండ్రు, వెంకటేశ్వరావు, రాజేష్‌, షాబిరా, శ్రీనివాస్‌, మధిర మండల బాధ్యులు కొండలరావు, భీమ శంకరం పాల్గొన్నారు.
కారేపల్లి : సామాజిక విలువల ప్రస్తావన లేని నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలని టీఎస్‌ యూటిఫ్‌ జిల్లా కార్యదర్శులు బానోత్‌ రాందాస్‌, డీ.ఎస్‌ నాగేశ్వర రావులు డిమాండ్‌ చేశారు. జాతీయ విద్యావిధానాన్ని, కాంట్రి బ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్లతో స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా పిలుపు మేరకు టీఎస్‌ యూటిఫ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార జాత మంగళవారం కారేపల్లి మండలానికి చేరుకుంది. కారేపల్లి హైస్కూల్‌, మోడల్‌ స్కూల్‌,గేటుకారేపల్లి ఆశ్రమ పాఠశాలల్లో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.నాగేశ్వరరావు, బీ.మంగీలాల్‌, ఉపాధ్యక్షులు ఎన్‌.శిరీష, కోశాధికారి గంగాధర్‌, కార్యదర్శులు నాగలక్ష్మి, రామారావు, సూర్య, భాస్కర్‌, వీర్య, లకుతి, రమేష్‌, భీమా, సేవాజీ, నారాయణ, చంద్రయ్య, వసుధ,సుష్మిత, మోహన్‌ పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆసియా షూటింగ్‌ బాల్‌ చాంపియన్‌షిప్‌లో న్యూవిజన్‌ విద్యార్థిని ప్రతిభ
మారుతున్న కాలానికి అవసరమైన విద్యావిధానం అవసరం
సరైన అవగాహనతో కేన్సర్‌ను జయించవచ్చు
ఉన్నత విలువలు కలిగిన విద్యను అందించడంలో నిర్మల్‌ హృదయ్‌ ముందుంది
వ్యవసాయ క్షేత్రంలో శ్రీచైతన్య విద్యార్థులు
ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ యాక్ట్‌ పకడ్బందీగా అమలు చేయాలి
మహిళలు కుట్టు మిషన్‌ శిక్షణలో నైపుణ్యాన్ని పొందాలి
శిక్షణా శిబిరాన్ని పరిశీలించిన పీవో
సీఐటీయూ పోరాట ఫలితమే జీవో విడుదల
గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలు
సమసమాజ స్థాపనకు విద్యార్థులందరూ ఏకమవుదాం
మానవత్వాన్ని చాటుకున్న పీకేఓసీ రక్షణవిభాగం ఉద్యోగులు
సామాజిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులోకి రానున్న శస్త్రచికిత్స సేవలు
12 నుంచి పాదయాత్ర
ఫిబ్రవరి చివరి వారం వరకు వేసవి పంటలు వేసుకోవచ్చు
ఘనంగా నూతన వేదిక ప్రారంభోత్సవం
ఈవీఎం ఎన్నికల గోదాం వద్ద పటిష్ట పర్యవేక్షణ ఉండాలి
ఆడపిల్లలకు మనోధైర్యం అవసరం : పీవో
కాంగ్రెస్‌ ముసుగులో బీఆర్‌ఎస్‌ కోవర్టులూ జాగ్రత్త
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు సర్పంచుల మొర
వేసవికాలం రాకముందే కరెంట్‌ కష్టాలు
ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు స్థానికంగా ఉండాలి
జెండా ఏదైనా ఏజెండా ఒక్కటే
పేరుకే 'మనబడి'..!
కార్మికులందరికీ ఇళ్ల స్థలాలు, ఇల్లు కట్టించి ఇవ్వాలి
రోడ్డు ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత
సీసీ కెమెరా ఉంటే పోలీస్‌ స్టేషన్‌ ఉన్నట్లే
జాతీయ రహదారి నుండి లింక్‌ రోడ్డు ఏర్పాటు చేయాలి
స్వచ్ఛ సర్వేక్షన్‌లో ముందుండాలి
వైద్యకళాశాల ఏర్పాటుకు చర్యలు

తాజా వార్తలు

09:58 PM

విద్యార్థి ఆత్మహత్య... విషయం తెలుసుకున్న వార్డెన్ మృతి

09:38 PM

హైదరాబాద్‌లో పేలుడు పదార్థాల కలకలం..

09:17 PM

కుమారుడు కనిపించడం లేదని.. పోలీసులతో వాగ్వాదం

08:59 PM

అగ్నిపథ్ స్కీమ్‌లో కీలక మార్పు..

08:35 PM

నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభకు సిద్ధం..

07:53 PM

పథకాల పేర్లను మార్చే బీజేపీ : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

కేసీఆర్‌తో పలు రాష్ట్రాల సీనియర్‌ నేతలు భేటీ..

08:36 PM

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి రాష్ర్ట‌ప‌తి ఆమోదం..

06:56 PM

వందేభారత్ రైలుపై రాళ్ల దాడి..

06:45 PM

ప్ర‌పంచ రికార్డును బ్రెక్ చేసిన ఆండ్రూ టై..

06:32 PM

ఆటను మళ్లీ మొదలుపెడతా : జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌

06:15 PM

కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం

06:07 PM

వాణీ జయరాం మరణంపై ఆధారాలు సేకరించిన నిపుణులు..

05:54 PM

మధ్యాహ్న భోజన వంట పనిలో గౌరవ వేతనం పెంపు..

05:14 PM

దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ : కేటీఆర్‌

04:28 PM

చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

04:09 PM

కేజ్రీవాల్‌ రాజీనామాకు బీజేపీ డిమాండ్‌..

03:30 PM

మొద్దుల గూడెంలో విషాదం.. ఇద్దరు మహిళలు మృతి

03:13 PM

ఇన్‌ఫెక్షన్‌కు కారణమైన.. ఐ డ్రాప్స్‌ తయారీపై సస్పెన్షన్‌

05:15 PM

ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం కన్నుమూత

02:27 PM

పాకిస్థాన్‌లో వికీపిడియా సర్వీసులు బ్లాక్..

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.