Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రజలు ఆర్టీసీని ఆదరించాలి | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Dec 08,2022

ప్రజలు ఆర్టీసీని ఆదరించాలి

- ఖమ్మం రీజినల్‌ మేనేజర్‌
నవతెలంగాణ-ఆళ్ళపల్లి (గుండాల)
           ప్రజలకు నిత్యం సేవ చేస్తున్న ఆర్టీసీని ప్రజలు ఆదరించి, ముందుకు తీసుకెళ్లాలని ఖమ్మం రీజినల్‌ మేనేజర్‌ ఏస్తారు ప్రభులత కోరారు. ఈ మేరకు బుధవారం గుండాల గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజల వద్దకు ఆర్టీసీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఆర్టీసీ అనేక కష్టాలు కూర్చి ప్రజలకు సేవలు అందిస్తుందని కానీ, కాలానుగుణంగా ప్రజలు ఆర్టీసీని మర్చి, ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారని అన్నారు. రవాణా సౌకర్యం లేని సందర్భంలో సైతం ఆర్టీసీ ఎన్నో కష్టాలు పడి ప్రజలకు సేవలు అందించింది గుర్తు చేశారు. ఆక్యూపెన్సీ సరిపడా రాకున్నా సమస్త నష్టాల్లో ఉన్నా ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని పనిచేస్తుందని తెలిపారు. గుండాల ప్రాంతానికి రోజు ఎనిమిది సర్వీసులు ఇల్లందు నుండి నడుపుతున్నామని తెలిపారు. ప్రజలు ఆర్టీసీని ఆదరించి, ప్రైవేటు వాహనాలను ఎక్కకుండా ఆర్టీసీలో ప్రయాణించే విధంగా చూడాలని కోరారు. అనంతరం స్థానిక ఎంపీపీ ముక్తి సత్యం మాట్లాడుతూ.. ఖమ్మం నుండి గుండాలకు ఎక్స్‌ ప్రెస్‌ సౌకర్యం, ఇల్లందు నుండి మేడారం బస్సు సౌకర్యం, కొత్తగూడెం నుండి గుండాలకు బస్సు సౌకర్యంతో పాటు గుండాల నుండి మహబూబాద్‌ బస్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. అలాగే ఆళ్ళపల్లి నుండి ఇల్లందు బస్సు సౌకర్యం కల్పించాలని తెలిపారు. ఈ బస్సు సౌకర్యం కల్పించడం ద్వారా ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్టీసీ డీఎం బాణాల వెంకటేశ్వరరావు, ఆర్‌.ఎం ఆఫీస్‌ ఇంచార్జీ ఆర్‌.రామయ్య, సీఆర్‌ సీ శామ్యూల్‌, స్థానిక కోఆప్షన్‌ మెంబర్‌ షేక్‌ జావిద్‌, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆసియా షూటింగ్‌ బాల్‌ చాంపియన్‌షిప్‌లో న్యూవిజన్‌ విద్యార్థిని ప్రతిభ
మారుతున్న కాలానికి అవసరమైన విద్యావిధానం అవసరం
సరైన అవగాహనతో కేన్సర్‌ను జయించవచ్చు
ఉన్నత విలువలు కలిగిన విద్యను అందించడంలో నిర్మల్‌ హృదయ్‌ ముందుంది
వ్యవసాయ క్షేత్రంలో శ్రీచైతన్య విద్యార్థులు
ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ యాక్ట్‌ పకడ్బందీగా అమలు చేయాలి
మహిళలు కుట్టు మిషన్‌ శిక్షణలో నైపుణ్యాన్ని పొందాలి
శిక్షణా శిబిరాన్ని పరిశీలించిన పీవో
సీఐటీయూ పోరాట ఫలితమే జీవో విడుదల
గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలు
సమసమాజ స్థాపనకు విద్యార్థులందరూ ఏకమవుదాం
మానవత్వాన్ని చాటుకున్న పీకేఓసీ రక్షణవిభాగం ఉద్యోగులు
సామాజిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులోకి రానున్న శస్త్రచికిత్స సేవలు
12 నుంచి పాదయాత్ర
ఫిబ్రవరి చివరి వారం వరకు వేసవి పంటలు వేసుకోవచ్చు
ఘనంగా నూతన వేదిక ప్రారంభోత్సవం
ఈవీఎం ఎన్నికల గోదాం వద్ద పటిష్ట పర్యవేక్షణ ఉండాలి
ఆడపిల్లలకు మనోధైర్యం అవసరం : పీవో
కాంగ్రెస్‌ ముసుగులో బీఆర్‌ఎస్‌ కోవర్టులూ జాగ్రత్త
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు సర్పంచుల మొర
వేసవికాలం రాకముందే కరెంట్‌ కష్టాలు
ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు స్థానికంగా ఉండాలి
జెండా ఏదైనా ఏజెండా ఒక్కటే
పేరుకే 'మనబడి'..!
కార్మికులందరికీ ఇళ్ల స్థలాలు, ఇల్లు కట్టించి ఇవ్వాలి
రోడ్డు ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత
సీసీ కెమెరా ఉంటే పోలీస్‌ స్టేషన్‌ ఉన్నట్లే
జాతీయ రహదారి నుండి లింక్‌ రోడ్డు ఏర్పాటు చేయాలి
స్వచ్ఛ సర్వేక్షన్‌లో ముందుండాలి
వైద్యకళాశాల ఏర్పాటుకు చర్యలు

తాజా వార్తలు

09:58 PM

విద్యార్థి ఆత్మహత్య... విషయం తెలుసుకున్న వార్డెన్ మృతి

09:38 PM

హైదరాబాద్‌లో పేలుడు పదార్థాల కలకలం..

09:17 PM

కుమారుడు కనిపించడం లేదని.. పోలీసులతో వాగ్వాదం

08:59 PM

అగ్నిపథ్ స్కీమ్‌లో కీలక మార్పు..

08:35 PM

నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభకు సిద్ధం..

07:53 PM

పథకాల పేర్లను మార్చే బీజేపీ : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

కేసీఆర్‌తో పలు రాష్ట్రాల సీనియర్‌ నేతలు భేటీ..

08:36 PM

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి రాష్ర్ట‌ప‌తి ఆమోదం..

06:56 PM

వందేభారత్ రైలుపై రాళ్ల దాడి..

06:45 PM

ప్ర‌పంచ రికార్డును బ్రెక్ చేసిన ఆండ్రూ టై..

06:32 PM

ఆటను మళ్లీ మొదలుపెడతా : జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌

06:15 PM

కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం

06:07 PM

వాణీ జయరాం మరణంపై ఆధారాలు సేకరించిన నిపుణులు..

05:54 PM

మధ్యాహ్న భోజన వంట పనిలో గౌరవ వేతనం పెంపు..

05:14 PM

దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ : కేటీఆర్‌

04:28 PM

చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

04:09 PM

కేజ్రీవాల్‌ రాజీనామాకు బీజేపీ డిమాండ్‌..

03:30 PM

మొద్దుల గూడెంలో విషాదం.. ఇద్దరు మహిళలు మృతి

03:13 PM

ఇన్‌ఫెక్షన్‌కు కారణమైన.. ఐ డ్రాప్స్‌ తయారీపై సస్పెన్షన్‌

05:15 PM

ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం కన్నుమూత

02:27 PM

పాకిస్థాన్‌లో వికీపిడియా సర్వీసులు బ్లాక్..

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.