Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పర్ణశాల సర్పంచ్‌ సేవలు భేష్‌ | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Dec 08,2022

పర్ణశాల సర్పంచ్‌ సేవలు భేష్‌

- చేసిన పనుల బిల్లులు చెల్లింపులో జాప్యం
- గాందీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యం
- నవతెలంగాణతో పర్ణశాల సర్పంచ్‌ తెల్లం వరలక్ష్మి
నవతెలంగాణ-దుమ్ముగూడెం
               గిరిజన మహిళా సర్పంచ్‌గా, విద్యాధికురాలిగా ప్రజలకు సేవా చేయాలనే ఓ మంచి సంకల్పంతో పర్ణశాల సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి తెల్లం వరలక్ష్మి గ్రామ పంచాయతీ ప్రజలకు అందిస్తున్న సేవలను పంచాయతీ ప్రజలు భేష్‌ అంటూ కొనియాడుతున్నారు. పర్ణశాల అంటే తెలియని వారు ఉండరు. ఇది రాముడు నడయాడిన ప్రదేశంగా వెలుగొందుతోంది. భద్రాచల రామాలయానికి అనుబంధ ఆలయమైన పర్ణశాల రామాలయానికి దేశ నలు మూలలనుండి సీతారామ లక్ష్మణస్వాముల దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడకు వచ్చే భక్తులకు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్యం, మంచినీటి సౌకర్యంతో పాటు కార్తీక పౌర్ణమి, వైకుంఠ ఏకాదశి ముక్కోటి సందర్బంగా గోదావరికి స్నానం ఆచరించడానికి వచ్చే భక్తుల కోసం విద్యుత్‌ దీపాల ఏర్పాటు వంటివి ఆమె దగ్గర ఉండి పర్యవేక్షిస్తుంటారు. దీంతో పాటు రహదారుల వెంబడి ఏర్పాటు చేసిన మొక్కల పెంపకంపై ప్రత్యేక బాధ్యత తీసుకోవడంతో పాటు దగ్గర ఉండి మరీ పనులు పర్య వేక్షిస్తుంటారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాటు చేస్తున్న 7 పల్లె పకృతి వనాలను గ్రామ పంచాయితీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసి వాటిని సుందరంగా తీర్చి దిద్దారు. దీంతో పాటు స్మశాన వాటిక నిర్మాణం, డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేసి తడి, పొడి చెత్త ఘన వ్యర్దాలను వేరు చేయడం ఎరువుల తయారీ, ప్లాస్టిక్‌ నిషేధం పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పంచాయతీ పరిధిలోని ఆయా గ్రామాలలో 9 సిసి రహదారులను సుమారు 27 లక్షల రూపాయలతో నిర్మించారు. సీతానగరం గ్రామంలో క్రీడా ప్రాంగణం కోసం ప్రభుత్వం కేటాయించిన భూమి వివాదం కావడంతో ఈ విషయాన్ని ఆమె జిల్లా కలెక్టర్‌ దురిశెట్టి అనుదీప్‌ దృష్టికి స్వయంగా తీసుకు వెళ్లారు. పంచాయితీ అభివృద్ధి కోసం పర్ణశాలకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళుతూ సమస్యలు పరిష్కరించడంలో సఫలీకృతురాలు అయిందనే చెప్పవచ్చు..
బిల్లులు చెల్లించడంలో జాప్యం జరుగుతోంది: పర్ణశాల సర్పంచ్‌(తెల్లం వరలక్ష్మి) పంచాయతీలో పారిశుధ్య పనుల నిర్వహణ, చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చెల్లింపులో జరుగుతున్న జాప్యం వలన తాము అనుకున్న లక్ష్యంగా దిశగా గ్రామాలను అభివృద్ధి చేయలేక పోతున్నామని ఆమె నవతెలంగాణ ముందు వాపోయారు. చేపట్టిన పనులకు బిల్లులు వెంటనే చెల్లించే విధంగా చర్యలు చేపడితే గాందీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఏర్పాటు తమ వంతు కృషి చేస్తామని ఉన్నతాధికారులు సైతం ఆ దిశగా చర్యలు చేపట్టాలని సర్పంచ్‌ వరలక్ష్మి కోరుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నిధులు లేక సమస్యలతో గ్రామ పంచాయతీలు
ఎంపీ వద్దిరాజు హ్యాపీ బర్త్‌ డే
ఇల్లందు ఏరియా ఉత్తమ ఉద్యోగులు వీరే...
అక్షర చిట్‌ఫండ్‌ కార్యాలయానికి తాళం వేసిన ఖాతాదారులు
పొంగులేటి, కోరం పై ఆరోపణలకు ఖండన
అలంకార ప్రాయంగా మంచినీటి ట్యాంకులు
వాళ్లకు నెలనెలా జీతాలు...మాకేమో పస్తులు
ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలివ్వాలి
కాంగ్రెస్‌ పార్టీతో కలిసి రండి
సమాజంలో అందరూ సమానమే...
ఆయిల్‌ ఫాం సాగుదారుల సమస్యలు పరిష్కరించాలి
కోర్టు ఆవరణలో కంటి వెలుగు కార్యక్రమం
ఘనంగా వద్దిరాజు పుట్టినరోజు వేడుకలు
మాగంటి దాతృత్వాన్ని అభినందించిన కలెక్టర్‌
పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి
ప్రజా సంపద దోపిడీ
అభివృద్ధే శ్వాస, ధ్యాస అందుకే పార్టీ మారా..
క్రీడా మైదానాన్ని ప్రారంభించిన మెచ్చా
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో కొత్తగూడెం క్రీడాకారులకు పథకాలు
లక్ష్యం నెరవేరేనా..?
సిబిఎస్‌ఇ క్లస్టర్‌ క్రీడల్లో హార్వెస్ట్‌ విద్యార్థుల ప్రతిభ
వికలాంగులకు రోటరీ సేవలు అభినందనీయం
26న రైతు ర్యాలీని విజయవంతం చేయండి
మహనీయుల స్ఫూర్తితో యువత ఉద్యమించాలి
గ్రీవెన్స్‌తో సత్వర సమస్యల పరిష్కారం : మంత్రి పువ్వాడ
విద్యుత్‌ ఏసీడీ ఛార్జీలు రద్దు చేయాలి
భావ ప్రకటన స్వేచ్ఛ....రాజ్యాంగం కల్పించిన హక్కు
సీనియర్‌ పాత్రికేయులు ఏబీఎన్‌ రాజు మృతి
యువత నేతాజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
సర్పంచ్‌ చొరవతో పాఠశాలలో క్రీడా పోటీలు

తాజా వార్తలు

01:21 PM

స్వామి మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం..

01:09 PM

శంషాబాద్ ఎయిర్‌ పోర్టు.. విమాన ల్యాండింగ్‌లో గందరగోళం

12:33 PM

టీ20ల్లో చెత్త రికార్డు మూటగట్టుకున్న అర్ష్ దీప్ సింగ్

12:26 PM

సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ

12:17 PM

కుప్ప కూలిన చార్టర్డ్ విమానం..

12:14 PM

వైఎస్‌ విజయమ్మతో అవినాష్‌రెడ్డి సమావేశం

12:04 PM

భారత వాయుసేన.. కూలిన మూడు యుద్ధవిమానాలు

11:50 AM

నేడు సీబీఐ విచారణకు వైఎస్ అవినాశ్ రెడ్డి

11:43 AM

ప్రార్థనా మందిరంపై ఉగ్రదాడి.. ఏడుగురు మృతి

11:25 AM

రెండో రోజు ప్రారంభమైన యువగళం పాదయాత్ర..

11:18 AM

ఫ్లోరోసిస్‌ బాధితుడు స్వామి కన్నుమూత..

10:40 AM

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో నటుడు శరత్‌కుమార్‌ భేటీ

10:32 AM

ఈస్ట్‌మారేడుపల్లి..అపార్ట్‌మెంట్‌లో మంటలు

10:23 AM

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి

10:05 AM

జర్దారీ నన్ను చంపాలని చూస్తున్నారు: ఇమ్రాన్ ఖాన్

09:09 AM

టీఎస్ఆర్టీసీలో ఎక్స్‌ప్రెస్‌ పార్సిల్‌ సర్వీసు ప్రారంభం

08:52 AM

భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కవిత

10:06 AM

గోశాలలో 45 ఆవులు మృతి

08:16 AM

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు...

08:06 AM

బైకర్‌ను కొట్టిన ఎస్సై..కేసు పెట్టించిన మాజీ కలెక్టర్

10:06 AM

జెరూసలేంలో కాల్పుల మోత..8 మంది మృతి

07:40 AM

అక్రమంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డ వాలంటీరు

07:21 AM

నేడు నిజామాబాద్‌కు మంత్రి కేటీఆర్‌

07:14 AM

భారత్‌ జోడో యాత్రకు తాత్కాలిక బ్రేక్‌

07:10 AM

బెంగళూరుకు తారకరత్న తరలింపు...

09:55 PM

రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..

09:45 PM

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

09:35 PM

బిటెక్ విద్యార్థిని అదృశ్యం..

09:27 PM

హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..

09:25 PM

కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.