Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ముస్లింల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Jan 30,2023

ముస్లింల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి

- నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో జిల్లా అధ్యక్షుడు ఎండి యాకుబ్‌ పాషా
నవతెలంగాణ-అశ్వాపురం
ముస్లిం-మైనారిటీల సంక్షేమమే ధ్యేయంగా నూతనంగా ఎన్నికైన కమిటీ పనిచేయాలని ముస్లిం మైనార్టీల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎండి యాకుబ్‌ పాషా అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని దోసపాటి రంగారావు-భారతి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ముస్లిం-మైనారిటీల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మండలంలోని ముస్లింల గ్రామాల్లో ఉన్న మసీదుల అభివృద్ధితో పాటు మండల కేంద్రంలో నూతన షాధికాణ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. అదే విధంగా ఈద్గా, కబ్రస్తాన్‌ అభివృద్ధి కోసం స్థానిక ప్రజా ప్రతినిధులను కలిసి వారిచే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే విధంగా పూనుకోవాలన్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించి వారికి సన్మానాలు చేశారు.
నూతన కమిటీ : అధ్యక్ష-ప్రధాన కార్యదర్శులు గా ఎస్‌.కే.బషీర్‌, ఎమ్‌.డీ.అబ్దుల్‌ అజీజ్‌, గౌరవ అధ్యక్షు లు ఎస్డీ. మస్తాన్‌, ఉపాధ్యక్షులు అబ్దుల్‌ బారీ, జా యింట్‌ సెక్రటరీ జానీ బాషా, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి బాజీ బాబా, వెల్ఫేర్‌ సెక్రటరీ ఎస్‌.కే.సత్తార్‌, ఆఫీస్‌ బ్యారర్‌ ఎమ్‌.డీ.అమర్‌, కోశాధికారి ఎమ్‌.డీ.అబ్దుల్‌ అహ్మద్‌, సలహాదారులుగా ఏడుగురు సదర్లు, పదహా రు మందితో కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్ర మంలో ఎస్‌.కే.ఖాజా, ఎమ్‌.ఏ.గఫార్‌, ఎస్‌.కే. ఇమా మ్‌, ఎస్‌.కే.ఖలీల్‌, యాకుబ్‌ ఆలీ, జానీ షాహిద్‌, దస్తగిరి, గంజిబాబు, ఖదీర్‌, షబ్బార్‌ పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణే ఏవీఎస్‌కు నివాళి
కుట్ర పూరితంగానే రాహుల్‌పై వేటు
జానంపేట పంచాయతీలో ఆత్మీయ సమ్మేళనం
అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
కుక్క కాటు బారిన పడకుండా రక్షణ చర్యలు చేపట్టాలి
ఏప్రిల్‌ 5న ఛలో ఢిల్లీ
హమాలీల సంక్షేమాన్ని.. గాలికొదిలిన పాలకులు
నరసయ్యకు నెల్లూరులో ఘన సత్కారం
సీపీఐ(ఎం) సీనియర్‌ నేత మృతి
ఘనంగా మాజీ ఎంపీ ధర్మ బిక్షం వర్ధంతి
హ్యాట్రిక్‌ కొట్టాలి
14 నుంచి సీపీఐ ఆధ్వర్యంలో...ప్రచార యాత్ర ప్రారంభం
జర్నలిస్టులకు ఆయుర్వేద వైద్య శిబిరం విజయవంతం
రక్తదానం మరొకరికి ప్రాణదానం : ఎమ్మెల్యే సండ్ర
సామియో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ఉత్తమ పంచాయతీలుగా ఎంపిక కావడం గర్వకారణం
మతోన్మాద బిజెపిని చిత్తుగా ఓడించాలి
ఎర్రజెండా ఎగరేద్దాం..
వడ్డెర్ల సంక్షేమానికి కృషి చేస్తా : మెచ్చా
ప్రపంచ క్షయ దినోత్సవ ర్యాలీ
ఇల్లందు ఏరియాలో పర్యటించిన అటవీ శాఖ ఉన్నతాధికారులు
ప్రయివేట్‌ రెస్ట్‌ హౌస్‌లపైన అధికారుల జులూమ్‌
గాలి దుమారంతో నష్టపోయిన మామిడి తోటలు పరిశీలన
వేసవిలో మొక్కలు సంరక్షణ చర్యలు చేపట్టాలి
ఉత్తమ సేవలకు...జాతీయస్థాయి అవార్డులు
ప్రతాపనేని లక్ష్మయ్యకు తమ్మినేని నివాళి
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ
ఎకరానికి రూ.10 వేలు...కౌలు రైతులకు పరిహారం
శ్రీరామనవమికి పటిష్టమైన బందోబస్తు
రేణుక చౌదరి హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర

తాజా వార్తలు

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

02:36 PM

షాకింగ్..బోరు బావి నుంచి బంగారం..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.