Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మారుతున్న కాలానికి అవసరమైన విద్యావిధానం అవసరం | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Feb 06,2023

మారుతున్న కాలానికి అవసరమైన విద్యావిధానం అవసరం

- హార్వెస్ట్‌ పాఠశాలలో జరిగిన 21వ వార్షికోత్సవ వేడుకలలో వక్తలు
నవతెలంగాణ-ఖమ్మం
నగరంలో హార్వెస్ట్‌ పాఠశాలలో 21వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా విద్యాశాఖాధికారి ఇ సోమశేఖర శర్మ, ఖమ్మం పోలీస్‌ కమీషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌, క్వెస్ట్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ వై.నాగమణి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి ఇ .సోమశేఖర శర్మ మాట్లాడుతూ మారుతున్న పరిస్థితుల కనుగుణంగా.. విద్యావిధానంలో ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ బోధించాలన్నారు. విద్యార్థులకు బోధించే పద్ధతులలో వర్క్‌ లెర్న్‌ పద్ధతిలో పాఠం నేర్పిస్తే జీవితకాలం గుర్తుంటుందని సూచించారు. ప్రధానంగా సైన్స్‌, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఈ పద్ధతిని అవలంబించి విద్యార్థులకు చదువునేర్పిస్తే శాస్త్ర, సాంకేతిక రంగాలపై ఆసక్తి చూపుతారని తెలిపారు. చిన్నారులలో దాగిఉన్న సజనాత్మక నైపుణ్యాలను వెలికితీసేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. హార్వెస్ట్‌ ఇటువంటి కృషి జరపడం అభినందనీయమన్నారు. ఖమ్మం పోలీస్‌ కమీషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ, సామాజిక అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులతో పాటు, తల్లిదండ్రులపై ఉందన్నారు. చిన్నారులను పూర్తి వ్యక్తిత్వం గలవారిగా తీర్చిదిద్దేందుకు అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించటానికి ఆయాపాఠశాలల యాజమాన్యాలు కృషి చేయాలన్నారు. చదువు అంటే పుస్తకాలు, అక్షరాలు మాత్రమే కాదని క్రీడలు, సాంస్కతిక కార్యక్రమాలు, ఎన్‌.సి.సి. స్కౌట్స్‌, ఇతర విజ్ఞానదాయక కార్యక్రమాలలో విద్యార్థులకు భాగస్వామ్యం కల్పిస్తే మరింత ఉన్నతంగా రాణిస్తారన్నారు. తల్లిదండ్రులు మార్కులుచూసి ఇతర విద్యార్థులతో పోల్చకుండా ఉండటం, పిల్లలపై భారం పెంచడం వంటివి చేయరాదని అన్నారు. మార్కులనేవి ప్రతిభ కొలమానం కావన్నారు. చిన్నతనంనుండే పిల్లలు వేటిపట్ల ఆసక్తి చూపుతారో వాటిని ప్రోత్సహిస్తూనే సన్మార్గంలో నడచుకునే విధంగా తల్లిదండ్రులు తగుజాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హార్వెస్ట్‌ ఈ అన్ని కార్యక్రమాలను ప్రోత్సహిస్తుండటం సంతోషదాయకమన్నారు. హార్వెస్ట్‌'' విద్యాసంస్థల కరస్పాండెంట్‌ రవిమారుత్‌ మాట్లాడుతూ పాఠశాల విద్యలో విప్లవాత్మక మార్పులకు సమయం వచ్చిందని అన్నారు. రేపటి తరానికి కావలసిన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని, విద్యార్థినీ, విద్యార్థులు సమాయత్తం కావాలని, ఉన్న అవకాశాలను అన్నింటినీ వినియోగించుకొని, శ్రమకి, పరిశోధనకి, సజనాత్మకతకు ప్రాధాన్యతను ఇవ్వాలని అన్నారు. సూత్రాలను వల్లెవేయడంకాక, అన్వయించటాన్ని నేర్పాలని ఉపాధ్యాయులను కోరారు. ఇంటిపనిలో చిన్న చిన్న అవసరాలలో తోడ్పడటానికి కావల్సిన శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులు గ్రహించాలని కోరారు. క్వెస్ట్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ వై. నాగమణి మాట్లాడుతూ విద్యకు, నైపుణ్యాలకు, ఉపాధికి, దేశాభివద్ధికి మధ్య ఉన్న సంబంధాన్ని ప్రభుత్వాలు గ్రహించాలని, వత్తి నైపుణ్యాలు లేని నిరుద్యోగ సైన్యాన్ని ఎంత తయారుచేసినా ప్రయోజనం శూన్యం అని చెప్పారు. విద్యార్ధులు క్రమశిక్షణ, నైపుణ్యం, శ్రమైక జీవన సౌందర్యం. నేర్చుకోవాలని ఉద్భోదించారు. ప్రిన్సిపాల్‌ పార్వతీ రెడ్డి మాట్లాడుతూ తమ విద్యాసంస్థల్లో చదువుతోపాటు శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించి విద్యార్థులకు విలువైన అవగాహన కల్పించడంలో ఎప్పుడూ ముందుంటున్నాయని, సైన్స్‌ ఫెయిర్స్లో సంబంధించి తమ విద్యార్ధులకు ఎంతో అవగాహనను పెంపొందించడం వల్ల తమ విద్యార్ధులు అనేక చోట్ల జరిగిన సైన్స్‌ ఫెయిర్స్లో పలు పతకాలను పొందారని, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి పోటీలలో గెలుపొందిన వివరాలను వార్షిక నివేదికలో తెలిపమనారు. తమ ఉపాధ్యాయులకు ప్రతిసంవత్సరం నూతన బోధనా పద్ధతులపై శిక్షణ ఇస్తున్నామన్నారు. బోధనలో పరిపూర్ణతకి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నారన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బీజేపీ దేశానికి ప్రమాదకరం : తమ్మినేని
మాది రైతు ప్రభుత్వం
సీఎం రాక కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు
నేటి యువతకు భగత్‌సింగ్‌ స్ఫూర్తిదాయకం
వాయిదాలు వద్దు.... జేపీసీ కావాలి : ఎంపీ నామ
వేసవిలో మంచినీటి సమస్య పై చర్యలు చేపట్టాలి
పేపర్‌ లీకేజీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి
భగత్‌ సింగ్‌ అంటే నిరంతర స్ఫూర్తి
జర్నలిస్ట్‌ హక్కుల కోసం పోరాడాలి
క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశం
విద్యార్థులు న్యూట్రీషియన్‌ కిట్‌లను సద్వినియోగం చేసుకోవాలి
ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న భద్రాద్రి
కాపర్‌ కేబుల్‌ చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు
ప్రభుత్వాల మెప్పుకోసమే సింగరేణి సంస్థ
ప్రశ్నాపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి
జన చైతన్య యాత్రను జయప్రదం చేయండి
బిజెపి మతోన్మాద, కార్పొరేటీకరణ విధానాలతో దేశ భవిష్యత్తుకు ముంచుకొస్తున్న ప్రమాదం
వేసవి నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి
జిల్లా ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు : కలెక్టర్‌
కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తున్న మోడీని సాగనంపుదాం
తాలిపేరు ప్రాజెక్ట్‌ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
సీతమ్మ భూసేకరణను అడ్డుకున్న రైతులు
మా కళ నెరవేర్చిన మీకే మా మద్దతు
ఆయుర్వేదం ఏ దుష్ప్రభావాలు లేని వైద్యం : ఎంపీపీ
బ్యాంకర్లు రుణాలు మంజూరులో లక్ష్యాన్ని సాధించాలి : కలెక్టర్‌
సెంట్రల్‌ లైటింగ్‌ సంబరాలు
కమ్యూనిస్టు యోధులు బొల్లి రాములు, రాంబాబు : తమ్మినేని
కోనోకార్పస్‌ మొక్కలు తొలగించాలి
కలెక్టర్‌ సుడిగాలి పర్యటన

తాజా వార్తలు

08:10 AM

టీడీపీలోకి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి..

08:05 AM

బస్సును ఢీకొట్టిన లారీ.. క్లీనర్ మృతి

07:55 AM

నేటి నుంచే రంజాన్‌ ఉపవాస దీక్షలు..

07:34 AM

ఆస్కార్ అందుకున్న తర్వాత హైదరాబాద్ చేరుకున్న చంద్రబోస్

07:31 AM

ఇంట్లోకి దూసుకెళ్లిన విమానం..

07:28 AM

కోర్టులో భార్యపై యాసిడ్‌ దాడి..

06:38 AM

140 రోజుల తర్వాత అత్యధిక కొవిడ్‌ కేసుల నమోదు..

06:36 AM

తెలంగాణలో నేడు, రేపు వడగళ్ల వర్షాలు!

09:43 PM

27న శ్రీవారి వసంతోత్సవ టికెట్ల కోటా విడుదల

09:29 PM

పేపర్‌ లీకేజీపై తాజా నివేదిక ఇవ్వండి: తమిళి సై

09:13 PM

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన బంగ్లా...

08:57 PM

ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

08:48 PM

మణిపూర్లో భూకంపం

08:33 PM

ఐపీఎల్‌ 2023కు ముందు కేకేఆర్‌కు మరో ఎదురుదెబ్బ

08:23 PM

సీపీఐ(ఎం) జనచైతన్య యాత్రపై పోలీసు దాడి

07:59 PM

యాక్సెంచర్ లో 19 వేల మంది ఉద్యోగుల తొలగింపు

07:43 PM

రేవంత్.. బండి సంజయ్‌ల‌కు మంత్రి కేటిఆర్ లీగల్ నోటీసులు

07:39 PM

ఐపీఎల్‌లో ఆటగాళ్ల పనిభారంపై ఫ్రాంచైజీలదే బాధ్యత: రోహిత్‌

07:21 PM

విరాట్‌ కోహ్లీ అత్యధిక పరుగులు చేస్తాడు: ఆకాశ్‌ చోప్రా

07:16 PM

ఎపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం..

07:06 PM

విజయ్ మాల్యా కేసులో సీబీఐ కీలక వ్యాఖ్యలు

06:29 PM

పేపర్‌ లీకేజీలో ముగ్గురికి 14 రోజుల రిమాండ్‌..

06:16 PM

కవిత పిటిషన్‌ను 27కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

06:09 PM

అమృత్‌పాల్ సింగ్‌ గాలింపులో కీలక మలుపు

06:02 PM

టీఎస్‌ఆర్టీసీ మరో కీలక నిర్ణయం..

05:50 PM

సిట్‌ దర్యాప్తులో మరో కోణం.. గ్రూప్‌-1లో భారీ మార్కులు

05:19 PM

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

05:14 PM

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపై గౌతం సవాంగ్ కు నారా లోకేశ్ లేఖ

05:11 PM

దారుణం.. కోర్టులో భార్యపై యాసిడ్ దాడి

05:09 PM

లాజిటెక్‌లో 300 మంది ఉద్యో‌గుల తొల‌గింపు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.