Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి జాప్యం చేయొద్దు | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Feb 07,2023

ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి జాప్యం చేయొద్దు

- కలెక్టర్‌ అనుదీప్‌
- రానున్న ప్రజావాణిలో చేపట్టిన చర్యలపై సమీక్షిస్తా
- ప్రజావాణికి గైర్హజరైన కాలుష్య నియంత్రణ మండలి ఈఈ, మత్స్యశాఖ అధికారులకు షోకాస్‌ నోటీసులు జారీకి ఆదేశం
నవతెలంగాణ-పాల్వంచ
           ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు జాప్యం చేయొద్దని కలెక్టర్‌ అనుదీప్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ హాల్లో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులను స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టారని ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో సమస్య పరిష్కారానికి ప్రజలు చేసిన దరఖాస్తులు పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమానికి కాలుష్య నియంత్రణ మండలి ఈఈకి షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని డీఆర్‌ఓకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణిలో సమస్య పరిష్కరించాలని చేసిన దరఖాస్తుల్లో పాల్వంచ మండలం జగన్నాధపురం గ్రామ కాపురస్తులు డి.లక్ష్మణ్‌ మరికొందరు ట్రైకార్‌ రుణం మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్నామని సంవత్సరం అయినా ఇంతవరకు రుణం మంజూరు కాలేదని, రుణం మంజూరు చేపించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. దీంతో కలెక్టర్‌ చర్యలు నిమిత్తం ఏపీఓ ఐటీడీఏకు అధికారులకు ఆదేశించారు. కొత్తగూడెం మండలానికి చెందిన అడపాల మధుసూదన్‌ రావు, విజయలక్ష్మి, అమృతాదేవి, ఉమా సత్యవాణి, సురేందర్‌ మేదర్‌ బస్తి గొల్లగూడెం రోడ్‌లోని సర్వే నంబర్‌ 143 ఇంటి నెంబర్‌ 7-3-0 10003లో 100 గజాల ఇంటి స్థలం తమ తల్లి నడపాల రాఘవమ్మ పేరున ఉందని వారసులకు తెలియకుండా మాల ఒకరైన అడపాల వెంకటరమణరావు తన పేరును పట్టా చేయించుకున్నారని, అట్టి ఇంటి స్థలం వారసులందరికీ చెందే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. దీంతో పట్టణ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు ఎండార్స్‌ చేశారు. చంద్రుగొండ మండలానికి చెందిన ఎస్‌.కె.కాశమ్మ భర్త లేటు షర్ఫుద్దీన్‌ సర్వేనెంబర్‌ 10లో తన కుమారుడు ఎస్‌.కె.సైదులు (లేటు) పేరుతో వారసత్వంగా లభించిన ఇంటి స్థలమును ఇతరులు ఆక్ర మించడానికి ప్రయత్నం చేస్తున్నారని తనను భూమిలోకి రానివ్వకుండా అడ్డుపడుతున్నారని పేర్కొంటూ సర్వే చేపిం చి అద్దం నిర్వహించి అప్పగించాల్సిందిగా తహసీల్దార్‌ ఎండా ర్స్‌ చేశారు. వివిధ మండలాల నుంచి వినతులు కలెక్టర్‌ స్వీకరించి ఆయా శాఖల అధికారులకు ఎండార్స్‌ చేశారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
క్రమబద్ధీకరణ పట్టాలు విచారణ ప్రక్రియ పూర్తి చేయాలి : కలెక్టర్‌
క్రమబద్ధీకరణ పట్టాలు విచారణ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్‌ అనిదీపు తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టర్‌ సమావేశ కార్యాలయంలో నిర్వహించిన కొత్తగూడెం, ఇల్లందు మండలాల్లో జీవో నెంబర్‌ 76 ద్వారా చేపట్టిన ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ గ్రామపంచాయతీ భవనాలు నిర్మాణం మున్సిపాలిటీలు అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రకటించిన నిధులతో చేపట్టనున్న పనుల తదితర అంశాలపై జిల్లా అధికారులు రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం ఇల్లందు మండలాల్లో క్రమబద్ధీకరణ దరఖాస్తులు విచారణలో ఉన్నాయని తక్షణమే విచారణ పూర్తి చేయాలని ఆదేశించారు. ఏదైనా సమస్య వస్తే తక్షణమే డీఆర్‌ఓ దృష్టికి తెచ్చి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని చెప్పారు. గ్రామపంచాయతీలు భవనాల నిర్మాణాల ప్రగతిని పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికా రులతో సమీక్షించారు. భద్రాచలం డివిజన్‌ పరిధిలో భవ నాల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని అసం తృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు ఇరిగేషన్‌ కొత్తగూడెం ఇల్లందు పాలించే మణు గూరు మున్సిపల్‌ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బీజేపీ దేశానికి ప్రమాదకరం : తమ్మినేని
మాది రైతు ప్రభుత్వం
సీఎం రాక కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు
నేటి యువతకు భగత్‌సింగ్‌ స్ఫూర్తిదాయకం
వాయిదాలు వద్దు.... జేపీసీ కావాలి : ఎంపీ నామ
వేసవిలో మంచినీటి సమస్య పై చర్యలు చేపట్టాలి
పేపర్‌ లీకేజీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి
భగత్‌ సింగ్‌ అంటే నిరంతర స్ఫూర్తి
జర్నలిస్ట్‌ హక్కుల కోసం పోరాడాలి
క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశం
విద్యార్థులు న్యూట్రీషియన్‌ కిట్‌లను సద్వినియోగం చేసుకోవాలి
ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న భద్రాద్రి
కాపర్‌ కేబుల్‌ చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు
ప్రభుత్వాల మెప్పుకోసమే సింగరేణి సంస్థ
ప్రశ్నాపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి
జన చైతన్య యాత్రను జయప్రదం చేయండి
బిజెపి మతోన్మాద, కార్పొరేటీకరణ విధానాలతో దేశ భవిష్యత్తుకు ముంచుకొస్తున్న ప్రమాదం
వేసవి నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి
జిల్లా ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు : కలెక్టర్‌
కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తున్న మోడీని సాగనంపుదాం
తాలిపేరు ప్రాజెక్ట్‌ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
సీతమ్మ భూసేకరణను అడ్డుకున్న రైతులు
మా కళ నెరవేర్చిన మీకే మా మద్దతు
ఆయుర్వేదం ఏ దుష్ప్రభావాలు లేని వైద్యం : ఎంపీపీ
బ్యాంకర్లు రుణాలు మంజూరులో లక్ష్యాన్ని సాధించాలి : కలెక్టర్‌
సెంట్రల్‌ లైటింగ్‌ సంబరాలు
కమ్యూనిస్టు యోధులు బొల్లి రాములు, రాంబాబు : తమ్మినేని
కోనోకార్పస్‌ మొక్కలు తొలగించాలి
కలెక్టర్‌ సుడిగాలి పర్యటన

తాజా వార్తలు

08:50 AM

అధికారం కోసమే బీజేపీ రాముడి మంత్రం : ఫరూక్ అబ్దుల్లా

08:49 AM

జపాన్‌లో స్వల్ప భూకంపం..

08:10 AM

టీడీపీలోకి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి..

08:05 AM

బస్సును ఢీకొట్టిన లారీ.. క్లీనర్ మృతి

07:55 AM

నేటి నుంచే రంజాన్‌ ఉపవాస దీక్షలు..

07:34 AM

ఆస్కార్ అందుకున్న తర్వాత హైదరాబాద్ చేరుకున్న చంద్రబోస్

07:31 AM

ఇంట్లోకి దూసుకెళ్లిన విమానం..

07:28 AM

కోర్టులో భార్యపై యాసిడ్‌ దాడి..

06:38 AM

140 రోజుల తర్వాత అత్యధిక కొవిడ్‌ కేసుల నమోదు..

06:36 AM

తెలంగాణలో నేడు, రేపు వడగళ్ల వర్షాలు!

09:43 PM

27న శ్రీవారి వసంతోత్సవ టికెట్ల కోటా విడుదల

09:29 PM

పేపర్‌ లీకేజీపై తాజా నివేదిక ఇవ్వండి: తమిళి సై

09:13 PM

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన బంగ్లా...

08:57 PM

ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

08:48 PM

మణిపూర్లో భూకంపం

08:33 PM

ఐపీఎల్‌ 2023కు ముందు కేకేఆర్‌కు మరో ఎదురుదెబ్బ

08:23 PM

సీపీఐ(ఎం) జనచైతన్య యాత్రపై పోలీసు దాడి

07:59 PM

యాక్సెంచర్ లో 19 వేల మంది ఉద్యోగుల తొలగింపు

07:43 PM

రేవంత్.. బండి సంజయ్‌ల‌కు మంత్రి కేటిఆర్ లీగల్ నోటీసులు

07:39 PM

ఐపీఎల్‌లో ఆటగాళ్ల పనిభారంపై ఫ్రాంచైజీలదే బాధ్యత: రోహిత్‌

07:21 PM

విరాట్‌ కోహ్లీ అత్యధిక పరుగులు చేస్తాడు: ఆకాశ్‌ చోప్రా

07:16 PM

ఎపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం..

07:06 PM

విజయ్ మాల్యా కేసులో సీబీఐ కీలక వ్యాఖ్యలు

06:29 PM

పేపర్‌ లీకేజీలో ముగ్గురికి 14 రోజుల రిమాండ్‌..

06:16 PM

కవిత పిటిషన్‌ను 27కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

06:09 PM

అమృత్‌పాల్ సింగ్‌ గాలింపులో కీలక మలుపు

06:02 PM

టీఎస్‌ఆర్టీసీ మరో కీలక నిర్ణయం..

05:50 PM

సిట్‌ దర్యాప్తులో మరో కోణం.. గ్రూప్‌-1లో భారీ మార్కులు

05:19 PM

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

05:14 PM

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపై గౌతం సవాంగ్ కు నారా లోకేశ్ లేఖ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.