Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రజలపై అదనపు భారాలు సహించం : సీపీఐ | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Feb 07,2023

ప్రజలపై అదనపు భారాలు సహించం : సీపీఐ

- విద్యుత్‌ డీఈ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-కొత్తగూడెం
పన్నులు, అదనపు చార్జీలు, అపరాధ రుసుముల పేరుతో ప్రజలపై భారాలు మోపితే సహంచబోమని, పేద ప్రజలను లూటీ చేసే చర్యలను పాలకులు మానుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సాబీర్‌ పాష అన్నారు. విధ్యుత్‌ శాఖ ఏసీడీ చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయానికి త్రీ-ఫెస్‌తో కూడిన విద్యుత్తు నిరంతరాయంగా సరఫరా చేయాలని, దరఖాస్తుదారులందరికీ విద్యుత్‌ మీటర్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో విద్యుత్‌ డీఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారికి అందించారు. ఈ సందర్భంగా సాబీర్‌ పాషా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు వై.శ్రీనివాసరెడ్డి, సలిగంటి శ్రీనివాస్‌, జిల్లా సమితి సభ్యులు వాసిరెడ్డి మురళి, కంచర్ల జమలయ్య, పార్టీ, ప్రజా సంఘాల నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వర రావు, బాగం మహేశ్వర్రావు, శ్రీనివాస్‌, నేరెళ్ళ శ్రీనివాస్‌, రాజయ్య, షాహీన్‌, దాసరి జ్యోతి, షమీమ్‌ తదితరులు పాల్గొన్నారు.
పాల్వంచ ప్రజలపై అదనపు భారాలు సహించమని, ఏసీడీ చార్జీలను ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం డిమాండ్‌ చేశారు. ఏసీడీ చార్జీలు ఉపసంహ రించుకోవాలని, వ్యవసాయానికి త్రీఫేసుతో కూడిన నాణ్యమైన విద్యుత్తు నిరంతరాయంగా సరఫరా చేయాలని, దరఖాస్తుదారులందరికీ విద్యుత్‌ మీటర్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో ప్రదర్శన విద్యుత్‌ ఏడీఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని విద్యుత్‌ ఏడిఈకి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు, ఉప్పుశెట్టి రాహుల్‌, వీ.పద్మజ, సీపీఐ ప్రజాసంఘాలు నాయకులు అన్నారపు వెంకటేశ్వర్లు, రాజు, శీను, రమేష్‌, సంఘమిత్ర, లక్ష్మి, వికాస్‌ తదితరులు పాల్గొన్నారు.
దెమ్మపేట : రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు యార్లగడ్డ భాస్కరరావు అన్నారు. సోమవారం దమ్మపేట విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ కార్యాలయం ఎదుట సీపీఐ, అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్‌ పై ఏసీడీ రద్దు చేయాలని, నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వాలని ధర్నా, మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి సుంకుపాక ధర్మ, ఏఐటీసీ మండల కార్యదర్శి బెజవాడ రాము, దొంగ లక్ష్మీనారాయణ, రాపోలు శివన్నారాయణ, మహిళా సంఘం కార్యదర్శి జానీ బేగం, శాంతి, రైతు సంఘం నాయకులు విజయలక్ష్మి, కృష్ణవేణి, నాగమణి, వీర లక్ష్మి, ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట : విద్యుత్‌ అదనపు వినియోగం చార్జీలను రద్దు చేయాలని విద్యుత్‌ కార్యాలయాలు వద్ద సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకులు సయ్యద్‌ సలీం మాట్లాడారు. అనంతరం కార్యాలయం సిబ్బందికి వినతి పత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి గన్నిన రామకృష్ణ, జాయింట్‌ సెక్రెటరీ సయ్యద్‌ రఫీ, సంఘం కృష్ణమూర్తి, సజ్జ శ్రీను, నరసింహారావు, మండల మహిళా మండలి కార్యదర్శి సత్యవతి, షేక్‌ దిల్షాద్‌ పాల్గొన్నారు.
టేకులపల్లి : ప్రజలను దోపిడీ చేసే ఏసీడీ చార్జీలు రద్దు చేయాలని, రైతాంగానికి కోతలు లేకుండా నిరంతరం విద్యుత్‌ సరఫరా చేయాలని సీపీఐ మండల సమితి ఆధ్వర్యంలో విద్యుత్‌ శాఖ కార్యాల యం ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సంద ర్భంగా పార్టీ జిల్లా కౌన్సిలర్‌ రామ్‌ చంద మాటా ్లడారు. అనంతరం విద్యుత్‌ శాఖ హట్కర్‌ దేవా ఏఈకి వినతి పత్రం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్ర మంలో పార్టీ మండల కార్యవర్గ సభ్యులు అయిత శ్రీరాములు, జాటోతు పాండ్యా, లక్ష్మణ్‌, కృష్ణ, రాజయ్య, మోహన్‌, సోనీ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బీజేపీ దేశానికి ప్రమాదకరం : తమ్మినేని
మాది రైతు ప్రభుత్వం
సీఎం రాక కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు
నేటి యువతకు భగత్‌సింగ్‌ స్ఫూర్తిదాయకం
వాయిదాలు వద్దు.... జేపీసీ కావాలి : ఎంపీ నామ
వేసవిలో మంచినీటి సమస్య పై చర్యలు చేపట్టాలి
పేపర్‌ లీకేజీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి
భగత్‌ సింగ్‌ అంటే నిరంతర స్ఫూర్తి
జర్నలిస్ట్‌ హక్కుల కోసం పోరాడాలి
క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశం
విద్యార్థులు న్యూట్రీషియన్‌ కిట్‌లను సద్వినియోగం చేసుకోవాలి
ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న భద్రాద్రి
కాపర్‌ కేబుల్‌ చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు
ప్రభుత్వాల మెప్పుకోసమే సింగరేణి సంస్థ
ప్రశ్నాపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి
జన చైతన్య యాత్రను జయప్రదం చేయండి
బిజెపి మతోన్మాద, కార్పొరేటీకరణ విధానాలతో దేశ భవిష్యత్తుకు ముంచుకొస్తున్న ప్రమాదం
వేసవి నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి
జిల్లా ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు : కలెక్టర్‌
కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తున్న మోడీని సాగనంపుదాం
తాలిపేరు ప్రాజెక్ట్‌ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
సీతమ్మ భూసేకరణను అడ్డుకున్న రైతులు
మా కళ నెరవేర్చిన మీకే మా మద్దతు
ఆయుర్వేదం ఏ దుష్ప్రభావాలు లేని వైద్యం : ఎంపీపీ
బ్యాంకర్లు రుణాలు మంజూరులో లక్ష్యాన్ని సాధించాలి : కలెక్టర్‌
సెంట్రల్‌ లైటింగ్‌ సంబరాలు
కమ్యూనిస్టు యోధులు బొల్లి రాములు, రాంబాబు : తమ్మినేని
కోనోకార్పస్‌ మొక్కలు తొలగించాలి
కలెక్టర్‌ సుడిగాలి పర్యటన

తాజా వార్తలు

07:55 AM

నేటి నుంచే రంజాన్‌ ఉపవాస దీక్షలు..

07:34 AM

ఆస్కార్ అందుకున్న తర్వాత హైదరాబాద్ చేరుకున్న చంద్రబోస్

07:31 AM

ఇంట్లోకి దూసుకెళ్లిన విమానం..

07:28 AM

కోర్టులో భార్యపై యాసిడ్‌ దాడి..

06:38 AM

140 రోజుల తర్వాత అత్యధిక కొవిడ్‌ కేసుల నమోదు..

06:36 AM

తెలంగాణలో నేడు, రేపు వడగళ్ల వర్షాలు!

09:43 PM

27న శ్రీవారి వసంతోత్సవ టికెట్ల కోటా విడుదల

09:29 PM

పేపర్‌ లీకేజీపై తాజా నివేదిక ఇవ్వండి: తమిళి సై

09:13 PM

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన బంగ్లా...

08:57 PM

ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

08:48 PM

మణిపూర్లో భూకంపం

08:33 PM

ఐపీఎల్‌ 2023కు ముందు కేకేఆర్‌కు మరో ఎదురుదెబ్బ

08:23 PM

సీపీఐ(ఎం) జనచైతన్య యాత్రపై పోలీసు దాడి

07:59 PM

యాక్సెంచర్ లో 19 వేల మంది ఉద్యోగుల తొలగింపు

07:43 PM

రేవంత్.. బండి సంజయ్‌ల‌కు మంత్రి కేటిఆర్ లీగల్ నోటీసులు

07:39 PM

ఐపీఎల్‌లో ఆటగాళ్ల పనిభారంపై ఫ్రాంచైజీలదే బాధ్యత: రోహిత్‌

07:21 PM

విరాట్‌ కోహ్లీ అత్యధిక పరుగులు చేస్తాడు: ఆకాశ్‌ చోప్రా

07:16 PM

ఎపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం..

07:06 PM

విజయ్ మాల్యా కేసులో సీబీఐ కీలక వ్యాఖ్యలు

06:29 PM

పేపర్‌ లీకేజీలో ముగ్గురికి 14 రోజుల రిమాండ్‌..

06:16 PM

కవిత పిటిషన్‌ను 27కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

06:09 PM

అమృత్‌పాల్ సింగ్‌ గాలింపులో కీలక మలుపు

06:02 PM

టీఎస్‌ఆర్టీసీ మరో కీలక నిర్ణయం..

05:50 PM

సిట్‌ దర్యాప్తులో మరో కోణం.. గ్రూప్‌-1లో భారీ మార్కులు

05:19 PM

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

05:14 PM

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపై గౌతం సవాంగ్ కు నారా లోకేశ్ లేఖ

05:11 PM

దారుణం.. కోర్టులో భార్యపై యాసిడ్ దాడి

05:09 PM

లాజిటెక్‌లో 300 మంది ఉద్యో‌గుల తొల‌గింపు

04:46 PM

ఎస్ఎఫ్ఐ - డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ సందేశ్ ర్యాలీ

04:11 PM

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.