Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సమన్వయంతో పని చేస్తేనే రక్తహీతనపై విజయం సాధిస్తాం : ఎమ్మెల్యే | మహబూబ్ నగర్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మహబూబ్ నగర్
  • ➲
  • స్టోరి
  • Sep 30,2022

సమన్వయంతో పని చేస్తేనే రక్తహీతనపై విజయం సాధిస్తాం : ఎమ్మెల్యే

నవతెలంగాణ- ధరూర్‌
            గద్వాల నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలు సమన్వయంతో పని చేస్తే పోషకాహార లోపం, రక్తహీనతను జయించడమే కాకుండా బాల కార్మికులు, బాల్యవివాహాలు వంటి సామాజిక రుగ్మతల పైన సంపూర్ణ విజయం సాధిస్తామని గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గద్వాల జిల్లా కేంద్రంలోని కేఎస్‌ ఫంక్షన్‌ హాల్‌ లో మహిళా, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మహిళలు , పిల్లల పోషకాహార లోపం రక్తహీనత, బాల కార్మికులు, బాల్య వివాహాల పై అవగాహన సదస్సు నిర్వహించారు.అనంతరం బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ వల్లూరు క్రాంతి, అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీ హర్ష లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం వైద్యం, ఆరోగ్యం రంగంలో మూడో స్థానంలో ఉందన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్యం, ఆరోగ్య రంగాల్లో ఎంతో పురోగతి సాధించామని పేర్కొన్నారు. మొదటి స్థానంలో నిలవాలంటే అందరి సహకారం అవసరమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఈ ప్రాంతంలో 87 శాతం ఉన్న రక్తహీనత ఈ రెండేళ్లలో 42 శాతానికి తగ్గిందని, ఈ నెలలో 37 శాతానికి తగ్గడం అభినందనీ యమన్నారు. అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు ఇదేవిధంగా చిత్తశుద్ధితో పనిచేయాలని ఆకాంక్షించారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని రక్తహీనత, పోషకాహారం లోపం వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కమిటీల ద్వారా ప్రతి నెల రెండో మంగళవారం సమావేశాలు నిర్వహించి పరిశుభ్రతతో పాటు మహిళలు, చిన్నారులు నెలకొన్న పోషకాహార లోపం, రక్తహీనత, బాల కార్మికులు, బాలవివాహాలపై చర్చించాలని అధికారులకు ఆదేశించారు. . అనంతరం ఆయన రంగాల్లో పనిచేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, సిబ్బందికి జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్యేల శాలువా, మెమొంటోలతో ఘనంగా సన్మానించారు. అనంతరం బతుకమ్మ సంబరాలు పురస్కరించుకొని మహా బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన సందర్భంగా ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్‌ అదేవిధంగా బతుకమ్మ సంబరాల లో ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్‌ ప్రజాప్రతినిధులు పాటు అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లు, తో కలిసి బతుకమ్మను ఆడారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ బాబర్‌, జిల్లా గ్రంధాలయ ఛైర్మన్‌ జంబు రామన్‌ గౌడ్‌, ఎంపీపీ విజరు, మనోరమ్మ జెడ్పీటీసీలు రాజశేఖర్‌, పద్మ వెంకటేశ్వర్‌ రెడ్డి, బాసు శ్యామల, వైస్‌ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, కౌన్సిలర్స్‌ గిరిజి, నాగిరెడ్డి దౌలు , వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, నాయకులు కార్యకర్తలు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలకు తావివ్వద్దు : యూటీఎఫ్‌
' కంటి వెలుగును సమిష్టి కృషితో విజయవంతం చేయాలి'
పూత లేదు...కాత లేదు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సైనికుడి అంతిమయాత్రలో ఎమ్మెల్యే హజరు
' జర్నలిజంలో నూతన ఒరవడి '
'మరోసారి దళితులపై దాడి చేస్తే దండయాత్ర తప్పదు '
పాఠశాల తనిఖీ
లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులందజేత
'దళిత గిరిజనులను మోసం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఒకటే '
కానరాని 'మామిడి పూత'
కంటి వెలుగు కార్యక్రమం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ
ఊరురా 'సంక్రాంతి' పండుగ
క్రీడాకారులు స్నేహభావంతో మెలగాలి
అదనపు పారితోషికం చెల్లించాలి
పోస్టర్ల విడుదల
'ఐక్యత కోసమే క్రీడలు '
'కంటి వెలుగు' కార్యక్రమాన్ని.. పకడ్బందీగా అమలు చేయాలి
జిల్లా అధికారుల కృషి అభినందనీయం
జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలు ప్రారంభం
ఐద్వా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
నిజాలను నిర్భయంగా రాసే పత్రిక ' నవతెలంగాణ '
పల్లెల్లో 'సంక్రాంతి ' సందడి
' పేదలకు రేషన్‌ బియ్యం 12 కిలోలు ఇవ్వాల్సిందే '
ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించండి : అదనపు కలెక్టర్‌ తేజస్‌
దేశంలోనే అభివృద్ధిలో జడ్చర్ల నెంబర్‌ వన్‌ : ఎమ్మెల్యే
'ఐటిఐ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేయాలి '
కంటి వెలుగు కార్యక్రమానికి అదనపు పారితోషకం ఇవ్వాలి
ప్రజల నిర్ణయం మేరకే ఎన్నికల్లో పోటీ

తాజా వార్తలు

12:41 PM

ఫిబ్ర‌వ‌రి 6న సుప్రీంకోర్టు‌లో బీబీసీ మోడీ డాక్యు‌మెంట‌రీపై విచార‌ణ‌

12:26 PM

గవర్నర్‌ విధుల్లో న్యాయ సమీక్ష చేయొచ్చా?: హైకోర్టు వ్యాఖ్య

12:21 PM

మనోహరాబాద్‌లో ఐటీసీ పరిశ్రమను ప్రారంభించిన కేటీఆర్

12:09 PM

కర్ణాటకలో సింగర్‌ కైలేష్‌ ఖేర్‌కు చేదు అనుభవం

11:53 AM

శ్రీనగర్ - జమ్మూ జాతీయ రహదారి మూసివేత

11:23 AM

ప్రపంచ కప్ గెలిచిన మహిళ క్రికెటర్లకు భారీ రివార్డు

11:16 AM

సీఐడీ ఆఫీస్ కు వచ్చిన చింతకాయల విజయ్

10:46 AM

వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి...

10:27 AM

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. నలుగురికి గాయాలు

10:01 AM

గవర్నర్ తమిళిసైపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం.!

09:49 AM

కలుషిత నీరు తాగి 535 మందికి అస్వస్థత

09:30 AM

మార్చి 1 నుంచి హెచ్‌1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ

09:16 AM

నేడు మెదక్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

09:04 AM

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణం

09:01 AM

నేటితో ముగియనున్న రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర

08:50 AM

కేసీఆర్‌ సభకు హాజరైతే కాంగ్రెస్‌తో భాగస్వామ్యానికి నష్టం లేదు: బిహార్ సీఎం

08:37 AM

కిర్గిజ్‌స్థాన్‌, చైనాలో భారీ భూకంపాలు...

07:16 AM

ఎవరెస్ట్ శిఖరంపై అత్యంత అరుదైన జంతువుల గుర్తింపు

06:53 AM

ఈస్ట్‌జోన్‌ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన కరుణాకర్

06:38 AM

మంత్రి కేటీఆర్‌కు అంతర్జాతీయ ఆహ్వానం

06:18 AM

నేడు సీఐడీ విచారణకు చింతకాయల విజయ్‌

09:53 PM

బాలీవుడ్ తార రాఖీ సావంత్ తల్లి మృతి

09:32 PM

మేడిపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

08:59 PM

టీమిండియా టార్గెట్..100 పరుగులు

08:50 PM

గుజరాత్ పంచాయతీరాజ్ పరీక్ష పేపర్ హైదరాబాదులో లీక్

08:43 PM

విరాట్‌తో ఎవరినీ పోల్చలేం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్‌

08:17 PM

ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఆరోగ్య మంత్రి కన్నుమూత

08:07 PM

మహిళల అండర్-19 వరల్డ్ కప్ విజేత భారత్

07:24 PM

రెండో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

07:03 PM

మహిళల అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్..ఇంగ్లండ్ 68 ప‌రుగుల‌కే ఆలౌట్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.