Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అడ్డా కూలీలకు ఆదరణేదీ ? | మహబూబ్ నగర్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మహబూబ్ నగర్
  • ➲
  • స్టోరి
  • Nov 05,2022

అడ్డా కూలీలకు ఆదరణేదీ ?

- బతుకులు దయనీయం
- వ్యవసాయ కూలీలకు యాంత్రీకరణ ముప్పు
- కార్మిక శాఖలో గుర్తింపు కరువు
- పనులు లేక పస్తులుంటున్న వైనం
- గ్రామాలల్లో ఉపాధి పని కల్పించాలి
- సీఐటీయూ నాగర్‌ కర్నూల్‌ జిల్లా ఉపాధ్యక్షులు పొదిల రామయ్య
           వలస జీవులకు నిలయంగా ఉన్న పాలమూరులో అడ్డా కూలీల బతుకు దయనీయంగా ఉన్నాయి. వారంలో నాలుగు రోజులు అయిన పనులు లభించడం లేదు.ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో లక్షలాదిమంది కూలీలు ఎలాంటి జీవనాధారం లేకుండా బతుకుతున్నారు. వీరందరికీ ఉపాధి కార్డులు ఇచ్చి పనులు కల్పించాల్సి ఉంది.ఇప్పటివరకు ఉపాధి పనులను గుర్తించకపోవడం దారుణం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని ప్రతి కూలీకి పని కనిపించి అడ్డా కూలీలను ఆదుకోవాలని పలు పార్టీలు ప్రజా సంఘాలు కోరుతున్నాయి.
నవ తెలంగాణ- మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
           ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో నిర్మాణ రంగం పూర్తిగా నిలిచిపోయింది. సిమెంటు ఇనుము ఇటుక వంటి వాటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గతంలో వ్యవ సాయ పనుల పై 85 శాతం మంది కూలీలు జీవనోపాధి పొందే వారు. ఇప్పుడు 10 ఎకరాలు దున్నే పొలాన్ని ఒక ట్రాక్టర్‌ గంటలో దున్ను తుంది.చదును చేయడమే కాదు విత్తనాలు సైతం యంతాల ద్వారానే నాటుతున్నారు. తెలకపల్లి మండలంలో 350 కుటుంబా లున్న గ్రామంలో 250 కోడి గిత్తలు ఉండేవి. ఇప్పుడు పైగా ట్రాక్టర్లు ఉన్నాయి. వ్యవసాయ కూలీలు చేసే పనులన్నీ ట్రాక్టర్లు చేయడం చేత గ్రామాలల్లో కూలీలకు పనులు లేకుండా పోయాయి. వ్యవసాయ పనులకు ఆటంకం కలుగు తుందన్న కారణంతో ఖరీఫ్లో 30 ఉపాధి పనులు సాంకే తికంగా నిలిపేస్తున్నారు. గద్వాల, వనపర్తి జిల్లాలో పాక్షికంగా పనులుంటే నాగర్‌ కర్నూల్‌, మహబూబ్‌నగర్‌ ,నారాయణపేట జిల్లాలల్లో ఉన్న అడ్డా కూలీలకు పనులు లేకుండా పోయాయి. ప్రధానంగా నారాయణపేట, ఊట్కూరు, కోస్గి, వనపర్తి జిల్లా కిల్లాఘణపూర్‌ నుండి ప్రతి ఏటా వేలాది మంది వలసలు పోతుంటారు కిలా ఘనపూర్‌ మండలం లోని అధికారిక లెక్కల ప్రకారం 5600 మంది వలసలు పోయారంటే అడ్డా కూలీల బతుకు ఎంత దయ నీయంగా ఉన్నాయని తెలుస్తుంది. నాగర్‌ కర్నూలు జిల్లా తెలకపల్లి లింగాల బల్మూరు ఉప్పునుంతల అమ్రాబాద్‌ మండల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.
అడ్డా కూలీల బతుకులు దయనీయం
           నాగర్‌ కర్నూల్‌ మహబూబ్‌నగర్‌ వనపర్తి నారాయణపేట వంటి జిల్లా కేంద్రాలతోపాటు మండల కేంద్రాల్లో అడ్డ కూలీలు ఉపాధిని కోల్పోతున్నారు. యాంత్రీకరణ పెరగడంతో వ్యవసాయ రంగంలో పనులు లేక లక్షలాది మంది కూలీలు నిర్మాణ రంగం వైపు తొంగి చూస్తున్నారు. అడ్డా కూలీలుగా వీరిని గుర్తించి వీరికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని గత కొంతకాలంగా కార్మిక సంఘాలు ఉద్యమ ఇస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రధాన నగరాల్లో ఉపాధి పనులు మెరుగు పరచాలని కోరుతున్నారు.
ప్రధానంగా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో ఉండే నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచులకు ఉపాధి పని లేకుండా పోయింది. ఐటీడీఏ అధికారులు పనులు చేసుకోవాలని చెబుతుంటే అటవీ అధికారులు మాత్రం ఒప్పుకోవడం లేదు. ఇటు ఉపాధి పనులు లేక అటు అడవిలోకి వెళ్లలేక చెంచులు దయనీయంగా బతుకుతున్నారు.

అడ్డా కూలీలను ఆదుకోవాలి
           అడిగిన ప్రతి కూలీకి ఉపాధి కార్డులు ఇవ్వాలి. పని అడిగిన వెంటనే పనులు చూపించాలి. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది కార్మికులు ఇప్పటికీ వలసపోవడం ఆందోళన కలిగించే విషయం. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉపాధి ఉద్యోగాలు వస్తాయనుకున్న ఆశాలపై రాష్ట్ర నాయకులు నీళ్లు చల్లుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉపాధి కూలీలను గుర్తించి వారికి కార్డులు ఇవ్వాలి.
- పొదిల రామయ్య , సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నాగర్‌ కర్నూల్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలకు తావివ్వద్దు : యూటీఎఫ్‌
' కంటి వెలుగును సమిష్టి కృషితో విజయవంతం చేయాలి'
పూత లేదు...కాత లేదు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సైనికుడి అంతిమయాత్రలో ఎమ్మెల్యే హజరు
' జర్నలిజంలో నూతన ఒరవడి '
'మరోసారి దళితులపై దాడి చేస్తే దండయాత్ర తప్పదు '
పాఠశాల తనిఖీ
లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులందజేత
'దళిత గిరిజనులను మోసం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఒకటే '
కానరాని 'మామిడి పూత'
కంటి వెలుగు కార్యక్రమం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ
ఊరురా 'సంక్రాంతి' పండుగ
క్రీడాకారులు స్నేహభావంతో మెలగాలి
అదనపు పారితోషికం చెల్లించాలి
పోస్టర్ల విడుదల
'ఐక్యత కోసమే క్రీడలు '
'కంటి వెలుగు' కార్యక్రమాన్ని.. పకడ్బందీగా అమలు చేయాలి
జిల్లా అధికారుల కృషి అభినందనీయం
జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలు ప్రారంభం
ఐద్వా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
నిజాలను నిర్భయంగా రాసే పత్రిక ' నవతెలంగాణ '
పల్లెల్లో 'సంక్రాంతి ' సందడి
' పేదలకు రేషన్‌ బియ్యం 12 కిలోలు ఇవ్వాల్సిందే '
ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించండి : అదనపు కలెక్టర్‌ తేజస్‌
దేశంలోనే అభివృద్ధిలో జడ్చర్ల నెంబర్‌ వన్‌ : ఎమ్మెల్యే
'ఐటిఐ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేయాలి '
కంటి వెలుగు కార్యక్రమానికి అదనపు పారితోషకం ఇవ్వాలి
ప్రజల నిర్ణయం మేరకే ఎన్నికల్లో పోటీ

తాజా వార్తలు

08:45 PM

శుభ్‌మ‌న్ గిల్ విధ్వంసం..న్యూజిలాండ్ కు భారీ లక్ష్యం

08:41 PM

రాష్ట్రాన్ని, ప్రజలను కేంద్రం వద్ద జగన్ తాకట్టు పెట్టారు: రామ్మోహన్ నాయుడు

08:28 PM

శుభ్ మన్ గిల్ అధ్భుత సెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

08:09 PM

సర్జరీ తర్వాత బాలిక మృతి.. అవయవాలు చోరీ!

07:57 PM

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి బాలినేని సవాల్

07:35 PM

3న కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్..

07:30 PM

ఇషాన్ ఔట్.. భారత్ స్కోర్ 58/1

07:16 PM

విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన బడ్జెట్ :ఎస్ఎఫ్ఐ

06:59 PM

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్..

06:38 PM

కరెన్సీ నోట్లను పేర్చి..ఉద్యోగులకు కోట్లలో బోనస్..

06:33 PM

కేంద్ర బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్..

06:17 PM

బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ వివరణ..

06:13 PM

కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

01:44 PM

బడ్జెట్‌లో రైల్వేలకు పెద్ద పీట...

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.