Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పర్యాటక కేంద్రం 'పాలమూరు' | మహబూబ్ నగర్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మహబూబ్ నగర్
  • ➲
  • స్టోరి
  • Nov 06,2022

పర్యాటక కేంద్రం 'పాలమూరు'

- పర్యాటక హబ్‌ ' పాలమూరు '
- నల్లమల, జూరాలలో అద్బుతమైన దృశ్యాలు
- హబ్‌ కేంద్రాలుగా అనేక అవకాశాలు
- గుర్తించి అభివృద్ధి చేస్తే... యాత్రికులు పెరిగే అవకాశం
- పిల్లల మర్రి పూర్వ వైభవం
- మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చొరవతో అభివృద్ధి చేయాలి : జిల్లా ప్రజలు
             వలసలు దారిద్రం వర్షాభావంతో రైతాంగం వెతలు నిరుద్యోగం నిరక్షరాస్యత వంటి ఎన్ని సమస్యలు ఉమ్మడి జిల్లాను వేదిస్తున్నా..పర్యాటక హబ్‌కు అనేక అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్శించే స్థాయిలో ఇక్కడ చూడదగ్గ ప్రాంతాలున్నాయి. పాలకులు చేయవల్సిదల్లా వాటిని గుర్తించి అభివృద్ధి చేయడమే.ముఖ్యంగా మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన వ్యక్తి పర్యాటక మంత్రిగా ఉండి ఈ జిల్లాను ఎందుకు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ముఖ్యమైన ప్రాంతాలను గుర్తించి పర్యాటకులకు సౌకర్యాలను ఏర్పాటు చేయాలని పలువురు కోరారు.
నవతెలంగాణ-మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి
             నాగర్‌కర్నూల్‌ జిల్లాలకు చెందిన నల్లమల ఉన్న నల్లమల ఉమ్మడి జిల్లాకు తలమానికంగా ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలో అనేక లోయలు, జలపాతాలు ,కొండలు, ఎతైన చెట్లు, వేల రకాల ఔషద మొక్కలున్నాయి. నెమలి, పులి, చిరుత, దుప్పితో పాటు అనేక అడవి జంతువులు మనకు కనిపిస్తాయి. నల్లమలలో సలేశ్వరం, మల్లేల తీర్థం, లొద్ధి మల్లయ్య జలపాతాలు కనువిందు చేస్తాయి. శ్రీశైలం అచ్చంపేట రహదారి మద్యన వటవర్లపల్లి దగ్గర 8 కిలోమీటర్ల దూరంలో మల్లేలతీర్థం ఉంటుంది. ఏతైన కొండల మద్య నుండి లోయలోకి పడుతున్న జలం పర్యాటకులను ఆకర్శిస్తుంది. అదే దారిలో లొద్ధి లోయ ఉంటుంది. ప్రతిఏట తొలిఏకాదశి రోజు విశేషం పర్యాటకులు వస్తుంటారు. బల్మూరు, లింగాల, ఉప్పునుంతల, అచ్చంపేట, మండలాల నుండి లొద్దికి కాలినడకన వెల్తుంటారు. సలేశ్వరం లోయ పర్యాటకులను ఆకర్శిస్తోంది. ఇది శ్రీశైలం వెల్లే రహదారిలో ఉండే పరహాబాద్‌ నుండి దట్టమైన అడవిలోకి వెల్లాల్సి ఉంది. 7 కిలోమీటర్ల అనతందరం సలేశ్వరం వస్తోంది. అక్కడ నీటి జలపాతం ప్రజలను ఆకర్శిస్తుంది. ఇంకా ఉమా మహేశ్వరం,సోమశీల,పాతాలగంగ వంటి ప్రాంతాలు ఉన్నాయి.వీటి ఆధారంగా పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ఈ ప్రాంత ప్రజలు కొరుతున్నారు. ముఖ్యంగా నామమాత్రంగా మౌలీక వసతులు ఏర్పాటు చేస్తే యాత్రికుల సందడి పెరుగుతోంది.
కృష్ణా పరివాహక ప్రాంతాలలోనూ...పార్కులు, విడిది గృహాలు, రాత్రి పూట ఉండేందుకు బస, నీరు, మంచి వసతులు ఏర్పాటుతో పాటు నదిలో బోటు సౌకర్యం ఏర్పాటు చేస్తే.. ఈ ప్రాంత ప్రజల జీవన పరిస్థితులు మెరుగు అవడమే గాక ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. ముఖ్యంగా సోమశిల,బీచుపల్లి, జూరాల,కొల్లాపూర్‌లో ఎల్లూరు, నార్లాపూర్‌ ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సింది. గతంలో జూరాల దగ్గర పార్కు తో పాటు మౌళిక వసతులు ఏర్పాటు చేయాలి.కొంత నిధులిచ్చి తర్వాత వెనక్కి తీసుకున్నారు.కోయిల్‌సాగర్‌, నెట్టేంపాడు, బీమాతో పాటు కల్వకుర్తి లిప్టు రిజర్వాయర్ల దగ్గర పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యంగా పాల మూరు జిల్లా కేంద్రంలోని పిల్లల మర్రిని పూర్తి స్థాయిలో అభివృద్ధిని చేయాల్సి ఉంది. గతంలో ఉన్న జింకల పార్కు, జంతువుల పెంపకంను ఇప్పుడు తీసేశారు. సమాంతరంగా కేసీఆర్‌ పార్కును అభివృద్ధి చేశారు. ఇప్పుడు పెద్ద చెరువును ట్యాంకుబండ్‌గా మార్చుతున్నారని తెలిపారు.సహజంగా వనరులను అభివృద్ధి చేస్తే.. తక్కువ ఖర్చుతో పర్యాటకులకు వసతులు కల్పించిన వారౌతారు.ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం పని చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.
మంత్రిగా ఉన్న పర్యాటక పనులు సున్నా
             ఉమ్మడి జిల్లాలో అనేక వనరులు ఉన్నాయి. పర్యాటక మంత్రి ఇక్కడి నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయినా. ముఖ్యమైన ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమౌతున్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక మున్ననూర్‌ దగ్గర అటవీ ప్రాంతంలో విడది గృహాలను ఏర్పాటు చేశారు. ఇక చెంచుల చేత నడిచే హోటల్‌, చెంచుల సంస్కృతిని తెలిపే ఎగ్జిబిషన్‌ను మూసేశారు. ఇప్పటికైన మంత్రి కలగ చేసుకొని పర్యాటక ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలకు తావివ్వద్దు : యూటీఎఫ్‌
' కంటి వెలుగును సమిష్టి కృషితో విజయవంతం చేయాలి'
పూత లేదు...కాత లేదు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సైనికుడి అంతిమయాత్రలో ఎమ్మెల్యే హజరు
' జర్నలిజంలో నూతన ఒరవడి '
'మరోసారి దళితులపై దాడి చేస్తే దండయాత్ర తప్పదు '
పాఠశాల తనిఖీ
లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులందజేత
'దళిత గిరిజనులను మోసం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఒకటే '
కానరాని 'మామిడి పూత'
కంటి వెలుగు కార్యక్రమం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ
ఊరురా 'సంక్రాంతి' పండుగ
క్రీడాకారులు స్నేహభావంతో మెలగాలి
అదనపు పారితోషికం చెల్లించాలి
పోస్టర్ల విడుదల
'ఐక్యత కోసమే క్రీడలు '
'కంటి వెలుగు' కార్యక్రమాన్ని.. పకడ్బందీగా అమలు చేయాలి
జిల్లా అధికారుల కృషి అభినందనీయం
జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలు ప్రారంభం
ఐద్వా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
నిజాలను నిర్భయంగా రాసే పత్రిక ' నవతెలంగాణ '
పల్లెల్లో 'సంక్రాంతి ' సందడి
' పేదలకు రేషన్‌ బియ్యం 12 కిలోలు ఇవ్వాల్సిందే '
ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించండి : అదనపు కలెక్టర్‌ తేజస్‌
దేశంలోనే అభివృద్ధిలో జడ్చర్ల నెంబర్‌ వన్‌ : ఎమ్మెల్యే
'ఐటిఐ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేయాలి '
కంటి వెలుగు కార్యక్రమానికి అదనపు పారితోషకం ఇవ్వాలి
ప్రజల నిర్ణయం మేరకే ఎన్నికల్లో పోటీ

తాజా వార్తలు

08:41 PM

రాష్ట్రాన్ని, ప్రజలను కేంద్రం వద్ద జగన్ తాకట్టు పెట్టారు: రామ్మోహన్ నాయుడు

08:28 PM

శుభ్ మన్ గిల్ అధ్భుత సెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

08:09 PM

సర్జరీ తర్వాత బాలిక మృతి.. అవయవాలు చోరీ!

07:57 PM

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి బాలినేని సవాల్

07:35 PM

3న కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్..

07:30 PM

ఇషాన్ ఔట్.. భారత్ స్కోర్ 58/1

07:16 PM

విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన బడ్జెట్ :ఎస్ఎఫ్ఐ

06:59 PM

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్..

06:38 PM

కరెన్సీ నోట్లను పేర్చి..ఉద్యోగులకు కోట్లలో బోనస్..

06:33 PM

కేంద్ర బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్..

06:17 PM

బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ వివరణ..

06:13 PM

కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

01:44 PM

బడ్జెట్‌లో రైల్వేలకు పెద్ద పీట...

01:33 PM

బడ్జెట్‌లో మహిళలకు ప్రత్యేక పథకం..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.