Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ పగటి కలలు | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Nov 30,2022

తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ పగటి కలలు

- కమ్యూనిస్టుల కంటే వారి బలం తక్కువ
- మతం పేరుతో ఉద్రిక్తలు సృష్టించడమే వారి విధానం
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ- యాదగిరిగుట్ట
          తెలంగాణ రాష్ట్రంలోబీజేపీఅధికారంలోకి రావాలని పగటి కలలు కంటుందని వారికి కమ్యూనిస్టులతో పోల్చుకుంటే తెలంగాణలో తక్కువ బలం ఉందని రాష్ట్రంలోని 119 నియోజకవర్గంలో బీజేపీ కమ్యూనిస్టులతో కూడా పోటీ పడలేదని అటువంటి పార్టీ ఇక్కడ అధికారంలోకి రావడం కల్లా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేనిసాంబశివరావు అన్నారు.మంగళవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాముడు పేరుతో,మతం పేరుతో ఉద్రిక్తతలు రెచ్చగొట్టి రాజకీయాలు చేయడం బీజేపీికి అలవాటుగా ఉంద న్నారు.దేశం మరో శ్రీలంకల మారే పరిస్థితి దాపురించిందన్నారు.స్వతంత్రం వచ్చాక ఇంత అసమానతలు ఎప్పుడూ కనపడలేదు అన్నారు.అసమానతలలో దేశం ప్రపంచంలోనే120 స్థానంలో,ఆకలి సూచికలో నూట ఏడవ స్థానంలో నిరుద్యోగంలో 100శాతం పై స్థానాల్లో భారతదేశం ఉండడం దౌర్భాగ్యం అన్నారు.దక్షిణాఫ్రికా,పాకిస్తాన్‌ ,బంగ్లాదేశ్‌ లాంటి దేశాలు కూడా ఆకలి సూచీలో మనకంటే బెటర్‌ గా ఉన్నాయని వివరించారు .మాటల ద్వారా దేశాన్ని పక్కదారి పట్టించడం ప్రధాని మోడీకి అలవాటుగా మారిందన్నారు.ఆదాని అంబానీ లా మేలే ద్యేయంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయని విమర్శించారు. దేశ సంపద ఒక శాతం ఉన్నకార్పొరేట్‌ శక్తుల వద్ద 70 నుండి 80 శాతం వరకు ఉందన్నారు .కరోనా సమయంలో పేదలు ఆకలితో అలమటిస్తే అదాని ఆదాయం భారీగా పెరిగిందన్నారు. దేశంలో ప్రజలకు మినిమం గ్యారంటీ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు,కాంట్రాక్టు ఔట్సోర్సింగ్‌ ఉద్యోగాలతోనే సంతృప్తి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర విధానాల వల్లే ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు దేశంలో 400 పబ్లిక్‌ సెక్టార్లు ఉంటే అన్నింటిని ప్రయివేటుపరం చేయాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు. దేశంలో అధ్యక్ష తరహ పాలనకు మోడీ ప్రయత్నం చేస్తున్నారన్నారు.రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పొత్తు ఉంటుందని అయినా ఆర్టీసీ కాంట్రాక్టు పర్మినెంట్‌ పోడు భూముల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. ఎన్నికలప్పుడే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. త్వరలోనే 119 నియోజకవర్గాల్లో నియోజకవర్గ కమిటీలు వేస్తామని వివరించారు. బీజేపీ నిలువరించే వారితోనే కచ్చితంగా సీపీఐ పోత్తు ఉంటుందన్నారు. కామన్‌ అజెండాలో భాగంగానే టీఆర్‌ఎస్‌తో పోత్తు కొనసాగుతుందని వివరించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, సహయకార్యదర్శి యానాల దామోదర్‌ రెడ్డి , సత్యనారాయణ ,జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్‌ ,చెక్కా వెంకటేష్‌ ,కళ్లేం కృష్ణ, గోరేటి రాములు ,బండి జంగమ్మ ,జిల్లా నాయకులు పాశికంటి లక్ష్మీ నర్సయ్య, గోరేటి రాములు, శ్రీధర్‌ పేరబోయిన మహేందర్‌ ,రేగు సిద్దయ్య ,బబ్బూరి నాగయ్య ,పేరబోయిన పెంటయ్య ,జిల్లా జానకి రాములు ,గాదగాని మాణిక్యం ,చిగుర్ల లింగం ,గోపగాని రాజు ,పేరబోయిన బంగారు ,పాకాలపాటి రాజు తదితరులు పాల్గొన్నారు.
కూనంనేనికి ఘన స్వాగతం
          రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన అనంతరం మొదటిసారి యాదగిరిగుట్టకు వచ్చిన కూనంనేనిసాంబశివరావుకు పట్టణంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి.సన్నిధి హౌటల్‌ వద్ద ఆయనకు పూలమాలలు వేసి సీపీిఐ కార్యాలయం వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు . కూనంనేని కూడా స్వయంగా బైక్‌ నడిపి పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయండి
బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా బడ్జెట్‌
ఫిర్యాదులను సత్యరమే పరిష్కరించాలి
మున్సిపల్‌ కార్మికులకు ఇండ్లు, స్థలాలు ఇవ్వాలి
అర్హులైన పేదలకు ఇండ్లు, స్థలాలివ్వాలి
బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రాభివృద్ధి శూన్యం
వాహనదారులకు ఇబ్బందిగా మార్కెట్‌
'ప్రెసిడెన్సీ'లో వార్షికోత్సవ వేడుకలు
బీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు
జర్నలిస్టులపై దాడులను ఖండించాలి
డాక్టరేట్‌ పట్టా అందుకున్న మధుసూధన్‌రెడ్డి
'కంటి వెలుగు'ను సద్వినియోగం చేసుకోవాలి
ఎస్సీ,ఎస్టీ, బీసీల ఆత్మగౌరవం దెబ్బతీసిన బడ్జెట్‌
అంతర్‌ కళాశాలల క్రీడాపోటీలు ప్రారంభం
12న జిల్లా స్థాయి టాలెంట్‌ టెస్ట్‌
వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
విద్యార్థులకు క్విజ్‌ పోటీలు
సీసీరోడ్ల నిర్మాణపనులు ప్రారంభం
ట్రాఫిక్‌ డైవర్షన్‌లో విఫలమైన పోలీసులు
మున్సిపల్‌ కార్మికులకు మూడునెలలుగా అందని వేతనాలు
క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
బీఆర్‌ఎస్‌ జెండా ఆవిష్కరణ
సురేంద్రపురి క్షేత్రం లోగోను ఆవిష్కరించిన కలెక్టర్‌
రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు చేయడం హర్షణీయం
క్రీడలు క్రమశిక్షణకు దోహదం
భారత్‌ జోడోయాత్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
అవకాశమిస్తే..అభివృద్ధి చేసి చూపిస్తా
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
9న చలో హైదరాబాద్‌ను జయప్రదం చేయండి
అభివృద్ధిపనులకు శంకుస్థాపనలు

తాజా వార్తలు

06:46 AM

నేడు జేఈఈ మెయిన్‌ తొలిసెషన్‌ ఫలితాలు విడుదల

06:40 AM

హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: గువ్వల బాలరాజు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

12:24 PM

పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు.. ఉభయ సభలు వాయిదా

12:13 PM

విద్యుత్‌ బకాయిల విషయంలో కేంద్రం వివక్ష : మంత్రి హరీశ్‌

11:46 AM

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

04:47 PM

తెలంగాణ బడ్జెట్..ఏ శాఖకు ఎంతంటే..

11:16 AM

తెలంగాణ బడ్జెట్..రైతులకు శుభవార్త

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.