Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పత్రికా స్వేచ్ఛను హరించాలనే వారి పట్ల అధికారులు కఠినంగా వ్యవహరించాలి | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Feb 06,2023

పత్రికా స్వేచ్ఛను హరించాలనే వారి పట్ల అధికారులు కఠినంగా వ్యవహరించాలి

- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు
నవతెలంగాణ-మోత్కూర్‌
బాధ్యతాయుతంగా సమాజంలో ఉన్న సమస్యలను నిర్భయంగా ప్రజల ముందుంచుతున్న పత్రికా ప్రతినిధులపై దాడులు చేసి పత్రికా స్వేచ్ఛ హరించే వారి పట్ల అధికారులు కఠినంగా వ్యవహరించాలని, దాడికి పాల్పడిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి డిమాండ్‌ చేశారు. మోత్కూరు లో శుక్రవారం మోత్కూర్‌ లో రిపోర్టర్‌ యాదగిరి, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆరోపణలు వచ్చిన ప్రజా ప్రతినిధులు తమ నిజాయితీని ప్రజల ముందు నిరూపించుకోవాలన్నారు. ఏవైనా ఆరోపణలు వస్తే పత్రికా ముఖంగా ఖండించాలే తప్ప పత్రికా ప్రతినిధుల ఇండ్ల పై దాడులు చేసి భయబ్రాంతులకు గురిచేయడం దుర్మార్గమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా దాడికి పాల్పడిన వారిని, దాడికి ప్రేరేపించిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు, పట్టణ కార్యదర్శి కూరపాటి రాములు పాల్గొన్నారు.
జర్నలిస్టులను వేధించడం హేయమైన చర్య
మోత్కూర్‌ నవతెలంగాణ రిపోర్టర్‌ పై దాడి చేయడం హేయమైన చర్య అని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు బుర్రు అనిల్‌ కుమార్‌, మండల అధ్యక్షుడు ఇంజ ప్రశాంత్‌ అన్నారు. శుక్రవారం మోత్కూర్‌ లో వారు దాడికి గురైన రిపోర్టర్‌ యాదగిరిని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా స్వామ్యయుతంగా నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తెస్తున్న పత్రికా ప్రతినిధి పై దాడి హేయమైన చర్య అని తీవ్రంగా ఖండించారు. ఆరోపణలను ప్రజాస్వామ్య యుతంగా ఖండిచాలి తప్ప ఇంటిపై దాడికి పాల్పడి భయబ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. ఇలాంటి దాడులు పునావతం కాకుండా దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.
దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని
మోత్కూరు మున్సిపల్‌ కేంద్రానికి చెందిన రిపోర్టర్‌ యాదగిరిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగాశిక్షించాలని డిమాండ్‌ చేస్తూ టీయూడబ్ల్యూజే హెచ్‌ 143 సంఘం మండల నాయకులు మోత్కూరు తహసీల్దార్‌ షేక్‌ అహ్మద్‌ కు వినతి పత్రాన్ని అందించారు. జర్నలిస్టు పై దాడి చేయడం హేయమైన చర్య అని, జర్నలిస్టులపై దాడులు పునరావతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే హెచ్‌ -143 నాయకులు శ్రీహరి, ప్రదీప్‌, వెంకటేష్‌, ఇర్ఫాన్‌, రాములు, రమేష్‌, విష్ణు, యాదగిరి, రాజు పాల్గొన్నారు.


మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సైబర్‌ నేరాలపై అవగాహన
కాపురానికి తీసుకెళ్లడం లేదని భార్య దీక్ష
జనచైతన్య యాత్రను జయప్రదం చేయండి
ఆంధ్రప్రభ పత్రికలో తప్పుడు హెడ్లైన్‌ పెట్టి స్టోరీ రాసిన వారిపై చట్ట ప్రకారం శిక్షించాలి
సీపీఐ(ఎం)బహిరంగ సభను జయప్రదం చేయండి
జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డుకు ఎంపికైన గ్రామాలు
మహిళా ఆరోగ్య కేంద్రాలను ఉపయోగించుకొని ప్రతి తల్లి పరీక్షలు చేయించుకోవాలి
కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ పై వేధింపులు సరికాదు
సేవాలాల్‌ ఆదర్శాలను ముందుకు తీసుకుపోదాం
రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
బాగా చదువుతేనే జీవితంలో ఏదైనా సాధిస్తాం
క్షయ వ్యాధిపై ర్యాలీ
ఎడ్ల కిష్టమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
మోడీ నియంతృత్వానికి పరాకాష్ట
జన చైతన్య యాత్రను జయప్రదం చేయండి
బస్సును ఢకొన్న డీసీఎం
సుందర ట్యాంక్‌బండ్‌కు ఆధ్యాత్మిక శోభ
నీతితో వైద్యులు వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలి
ఉపాధికి...స‌మాధి..!
జన చైతన్య యాత్రను జయప్రదం చేయండి
'దేశగతిని మార్చేందుకు బీఆర్‌ఎస్‌ కీలకపాత్ర'
టీఎస్పీఎస్సీ పేపర్స్‌ లీకేజీ పై సమగ్ర విచారణ జరపాలి
ఆహారంలో చిరుధాన్యాలు తీసుకోవాలి: సీడీపీఓ
చెరువులోని చెట్ల అమ్ముకున్న సర్పంచ్‌ పై అధికారులకు ఫిర్యాదు
రేపటి నుంచి సీపీఐ(ఎం) జనచైతన్య యాత్ర
సమాజ నిర్మాణంలో విశ్వకర్మల పాత్ర కీలకం
భగత్‌ సింగ్‌ స్ఫూర్తితో మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమిద్దాం
దేశానికి బీజేపీ ప్రమాదకరం
వాగు..కనుమరుగు

తాజా వార్తలు

02:36 PM

షాకింగ్..బోరు బావి నుంచి బంగారం..!

01:58 PM

కాందార్ లోహా ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన సీఎం కేసీఆర్

01:57 PM

ఇఫ్తార్‌లో విందులో ఫుడ్ పాయిజ‌న్.. 100 మందికిపైగా అస్వ‌స్ధ‌త‌

01:20 PM

ప్రయాణికులకు అందుబాటులోకి కొత్త ఏసీ స్లీపర్ బస్సులు

01:10 PM

28న హైదరాబాద్‌లో టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం

01:06 PM

కాంగ్రెస్‌లో చేరిన డీ.శ్రీనివాస్.. సొంత ఇంటికి వచ్చినట్లు

12:57 PM

రాహుల్ గాంధీ ఏం నేరం చేశారు : ప్రియాంక గాంధీ

12:41 PM

డేటా చోరీ కేసులో రంగంలోదిగిన ఆర్మీ..

12:29 PM

భారత వ్యతిరేక నిరసనలపై కేంద్రం సీరియస్...

12:29 PM

ప్రారంభమైన కాంగ్రెస్‌ పార్టీ సంకల్ప్‌ సత్యాగ్రహ నిరసన దీక్ష..

12:21 PM

పిడుగుపాటుకు 350కిపైగా మేకలు, గొర్రెలు మృతి..

12:19 PM

ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే తీగల వంతెన...

12:10 PM

ఇస్రో బృందానికి అభినందన‌లు తెలిపిన సీఎం జగన్‌

11:51 AM

సిట్ విచారణకు హజరుకాలేను : బండి సంజయ్‌

11:29 AM

రాహుల్‌కు మద్దతుగా దేశ వ్యాప్తంగా దీక్షలు..నిర‌స‌నలు

11:00 AM

నేను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డట్లు సజ్జల ఎలా తెలిసింది : రామనారాయణ రెడ్డి

02:36 PM

విజయవంతమైన ఇస్రో రాకెట్ ప్రయోగం..

10:26 AM

పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న వ్యక్తిపై దాడి..

10:13 AM

దారుణం వదినను రోకలిబండతో కొట్టి చంపిన మరిది..

10:00 AM

నింగిలోకి దూసుకెళ్లిన ఎల్‌వీఎం-3 నౌక ..

09:30 AM

అమెరికాలో భారత జర్నలిస్ట్‌పై ఖలిస్థానీ మద్దతుదారుల దాడి

09:11 AM

జూపార్కులో గుండెపోటుతో చీతా మృతి..

08:49 AM

ఏపీ మంత్రి సురేష్‌కి తప్పిన పెను పమ్రాదం..

08:35 AM

గాంధీ డిగ్రీపై వ్యాఖ్యపై స్పందించిన గాంధీ మునిమనవడు..

08:21 AM

నేడు డబ్ల్యూపీఎల్ ఢిల్లీ, ముంబై తుది పోరు..

07:58 AM

రాజస్థాన్‌లో స్వ‌ల్ప భూకంపం..

07:35 AM

జైలు నుంచి పెరోల్‌పై వచ్చి వివాహం చేసుకున్న యువకుడు..

07:09 AM

నేడు సిట్ ముందుకు బండి సంజయ్..!

10:48 AM

సీసీఎల్‌-2023 టైటిల్‌ను గెలుచుకున్న తెలుగు వారియర్స్‌

06:20 AM

దారుణం.. క్వారీలో డిటోనేటర్లు పేలి ఇద్దరు మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.