Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అర్హులైన పేదలకు ఇండ్లు, స్థలాలివ్వాలి | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Feb 07,2023

అర్హులైన పేదలకు ఇండ్లు, స్థలాలివ్వాలి

- కేసీఆర్‌ మాటలు నీటి మూటలేనా
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య
నవతెలంగాణ-చింతపల్లి
అర్హులైన పేదలకు ఇండ్లు, స్థలాలు ఇవ్వాలని, కెేసీఆర్‌ మాటలు నీటి మూటలేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య అన్నారు. సోమవారం చింతపల్లి తహసీల్దార్‌ కార్యాలయం ముందు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం నాయక్‌ తహసిల్దార్‌ హర్షద్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయి 8 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పేదలకు డబల్‌ బెడ్‌ రూమ్‌లు లేవని, ఇండ్లు లేని నిరుపేదలకు డబల్‌ బెడ్‌ రూమ్‌ కట్టించి ఇస్తానని మాట ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటికీ ఆ మాట నిలబెట్టుకోలేదన్నారు. ఒకవేళ డబుల్‌ బెడ్‌ రూములు ఏర్పాటు చేసిన లాటరీ పద్ధతిలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే ఆ డబల్‌ బెడ్‌ రూమ్‌లు ఇచ్చారని ఆరోపించారు. తక్షణమే ఇండ్లు లేని నిరుపేదలకు 5 లక్షల రూపాయలతో ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా అసెంబ్లీలో ఇండ్లు లేని నిరుపేదలకు ఐదు లక్షలు ఇచ్చే జీఓను అమలు చేయాలని అసెంబ్లీలో ప్రకటనలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్‌, మండల కార్యదర్శి ఉడుకుంట్ల రాములు, పడకంటి వీరమ్మ, పడకండి బక్కయ్య, పడకంటి జంగయ్య పడకండి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
కేతపల్లి : అర్హులైన పేదలకు ఇండ్లు, ఇళ్లస్థలాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొజ్జ చిన్న వెంకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం బండపాలెం గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం సభ్యత్వం క్యాంపెను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చింతపల్లి లూర్దు మారయ్య, మండల అధ్యక్ష, కార్యదర్శులు ఆదిమల్ల నాగయ్య, చెవ్వుగోని నాగయ్య, నాయకులు మల్లయ్య, శ్రీరాములు, బిక్షం తదితరులు పాల్గొన్నారు.
దామరచర్ల : ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ(ఎం), ప్రజాసంఘాల ఆధ్వర్యంలో దామచర్ల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వినోద్‌ నాయక్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించాయన్నారు. మండలంలోని పలు గ్రామాలలో ఎంతోమంది ప్రజలు సొంతిల్లు లేక నానా ఆవస్థలు పడుతున్నట్లు చెప్పారు. తక్షణం ప్రభుత్వం ప్రభుత్వ స్థలాలను ఆయా పేదలకు కేటాయించాలని కోరారు. అనంతరం తాసిల్దార్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ నాయకులు పాపా నాయక్‌, సీఐటీయూ నాయకులు సుభాని, దయానంద్‌ , రవి, కరీమా, గోపి, హనుమంతు, వీరన్న, తదితరులు పాల్గొన్నారు.
వేములపల్లి : అర్హులైన నిరుపేదలకు ఇండ్లు, స్థలాలు ఇవ్వాలని మండలంలోని ఉమ్మడి అమనగల్లు గ్రామపంచాయతీకి చెందిన లబ్ధిదారులు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో తహాసిల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పాదూరు శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలు ఇల్లు నిర్మించుకోవడం కోసం సొంత స్థలాలు లేక, స్థలాలు ఉన్నవారికి ఇల్లు నిర్మించుకునే స్తోమత లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో పేదలకు ఇంటి స్థలాలు ఇండ్లు నిర్మించడం కోసం మూడు లక్షల రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారన్నారు. ఎన్నికలై నాలుగు సంవత్సరాలు దాటిన ఇంతవరకు అమలు ఊసే లేదన్నారు. ప్రభుత్వాలు స్పందించి ఇల్ల స్థలాలు లేని వారికి స్థలాలను, స్థలాలు ఉన్నవారికి ఇండ్లు నిర్మించుకోవడం కోసం మూడు లక్షల రూపాయలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కోడిరెక్క వెంకన్న, యాపేతు, ఏసు, వరిగల వినోదు, బంటు ఎల్లయ్య, నాగేశ్వరరావు, పాపయ్య, లక్ష్మమ్మ, సావిత్ర, సైదమ్మ, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సామాజికస్పృహలో భాగంగా వైద్య శిబిరాలు ఏర్పాటు
దేశ ప్రజలకు మోడీ ఇచ్చిన... హామీలు అమలుకాలేదు
కదం తొక్కిన ఎర్రసైన్యం..
ప్రజ వ్యతిరేక విధానాలను ఎండగట్టడం కోసమే...జన చైతన్య యాత్రలు
మిగిలింది మూడు రోజులే...
రాములోరి కల్యాణానికి శ్రీరామ నామ లిఖిత తలంబ్రాలు అందజేత
రాజ్యాంగ రక్షణ కోసం ఉద్యమించాలి
చిలుకూరు చరిత్ర ఎంత గొప్పదో..!
ధర్మభిక్షంను స్మరించుకోవడం సూర్యాపేట ప్రజల బాధ్యత
శక్తివంతమైన, ఆరోగ్యకరమైన సమాజంకోసం ఆర్యజనని కృషి
చందన పాఠశాల ఉన్నతంగా ఎదగాలి
దామాషా ప్రకారం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పంపిణీ
దేవుడు ఉన్న పట్టణంలో ప్రజలకు ఇబ్బందులా?
సీపీఐ(ఎం) జన చైతన్య యాత్రను జయప్రదం చేయండి
పంట నష్టపోయిన రైతులకు పారదర్శకంగా పరిహారం అందించాలి
సైబర్‌ నేరాలపై అవగాహన
కాపురానికి తీసుకెళ్లడం లేదని భార్య దీక్ష
జనచైతన్య యాత్రను జయప్రదం చేయండి
ఆంధ్రప్రభ పత్రికలో తప్పుడు హెడ్లైన్‌ పెట్టి స్టోరీ రాసిన వారిపై చట్ట ప్రకారం శిక్షించాలి
సీపీఐ(ఎం)బహిరంగ సభను జయప్రదం చేయండి
జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డుకు ఎంపికైన గ్రామాలు
మహిళా ఆరోగ్య కేంద్రాలను ఉపయోగించుకొని ప్రతి తల్లి పరీక్షలు చేయించుకోవాలి
కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ పై వేధింపులు సరికాదు
సేవాలాల్‌ ఆదర్శాలను ముందుకు తీసుకుపోదాం
రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
బాగా చదువుతేనే జీవితంలో ఏదైనా సాధిస్తాం
క్షయ వ్యాధిపై ర్యాలీ
ఎడ్ల కిష్టమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
మోడీ నియంతృత్వానికి పరాకాష్ట

తాజా వార్తలు

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

02:36 PM

షాకింగ్..బోరు బావి నుంచి బంగారం..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.