Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
టాటాకు ఎయిర్‌ ఇండియా అప్పగింత | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 28,2022

టాటాకు ఎయిర్‌ ఇండియా అప్పగింత

- ప్రధాని మోడీని కలిశాకే... పూర్తి అయిన లావాదేవీలు
న్యూఢిల్లీ : ఎయిర్‌ ఇండియాను టాటా గ్రూప్‌నకు అప్పగించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం గురువారం పూర్తి చేసింది. దీంతో ఎయిర్‌ ఇండియా వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ లావాదేవీలు పూర్తి అయ్యాయి. ఎయిరిండియా-స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ ఎఐఏహెచ్‌ఎల్‌ మధ్య కుదిరిన ఒప్పందాన్ని ప్రభుత్వం నోటిఫై చేసింది. దాదాపు 69 ఏండ్ల తరువాత సుప్రసిద్ధ 'మహారాజా'ను ఇక పూర్తిగా టాటా గ్రూప్‌ సొంతం చేసుకుంది. శుక్రవారం నుంచి ఎయిర్‌ ఇండియా కార్యకలాపాలు పూర్తిగా టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. టాటా సన్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్థ టాలేస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ నుంచి 2,700 కోట్లను ప్రభుత్వం స్వీకరించడం, 15,300 రుణాన్ని నిలుపుకోవడంతో ఎయిర్‌ ఇండియా (100 శాతం ఎయిర్‌ ఇండియా షేర్లు, దాని అనుబంధ సంస్థ ఎఐఎక్స్‌ఎల్‌, ఎఐఎస్‌ఏటీఎస్‌ 50 శాతం షేర్లు) వాటాలను వ్యూహాత్మక భాగస్వామి టాటా గ్రూప్‌కు బదిలీ చేయడం జరిగింది.గురువారం ఉదయం ఎయిర్‌ ఇండియా బోర్డు చివరి సమావేశం జరిగింది. టాటా గ్రూప్‌నకు ఈ సంస్థను అప్పగించేందుకు వీలుగా ఈ బోర్డు రాజీనామా చేసింది. బదిలీ ప్రక్రియకు ముందు టాటా సన్స్‌ చైర్మెన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌, ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. అంతకుముందు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ (దీపం) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే ఢిల్లీలోని ఎయిరిండియా ప్రధాన కార్యాలయం ఎయిర్‌లైన్స్‌ హౌస్‌కు చేరుకుని కార్యకలాపాలు చక్కపెట్టారు. ఎయిర్‌ ఇండియా వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ కోసం టాలేస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ అత్యధిక ధర రూ.18 వేల కోట్ల బిడ్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపిన తరువాత 11 అక్టోబర్‌ 2021న బిడ్డర్‌కు లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ జారీ అయింది. ఎయిర్‌ ఇండియా బిడ్‌ ను టాటా సన్స్‌ అనుబంధ సంస్థ టాలేస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ సొంతం చేసుకుంది. ఎయిర్‌ ఇండియా అమ్మకానికి రూ.18 వేల కోట్లకు టాటా గ్రూప్‌తో ప్రభుత్వం 25 అక్టోబర్‌ 2021న షేర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌(ఎస్‌ పి ఎ)పై సంతకాలు చేసింది. ఆ తరువాత టాలేస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌, ఎయిర్‌ ఇండియా, ప్రభుత్వం షేర్‌ కొనుగోలు ఒప్పందంలో రూపొందించిన షరతుల సమితిని, యాంటీ ట్రస్ట్‌ బాడీలు, రెగ్యులేటర్లు, రుణదాతలు, మూడు పార్టీలను సంతృప్తి పరిచే దిశగా పనిచేశాయి.ఎయిర్‌ ఇండియా సంస్థను 1932లో టాటా గ్రూప్‌ స్థాపించిన సంగతి తెలిసిందే. ఎయిరిండియా స్వాధీనంతో విమానయాన రంగంలో దాదాపు 27 శాతం మార్కెట్‌ వాటాను కలిగియుండే సంస్థగా టాటా గ్రూప్‌ నిలుస్తుంది. విస్తారాలో 51 శాతం, ఎయిర్‌ ఆసియాలో 84 శాతం వాటాను టాటా గ్రూప్‌ కలిగి ఉంది. ఎయిరిండియా 101 డెస్టినేషన్స్‌కు విమానాలను నడుపుతుంది. దేశీయంగా 57 గమ్య స్థానాలకు వైమానిక సేవలను అందిస్తోంది. నాలుగు ఖండాల్లోని 33 దేశాలకు కూడా సేవలందిస్తోంది.
సంతోషంగా ఉంది: ఎన్‌. చంద్రశేఖరన్‌, టాటా సన్స్‌ చైర్మెన్‌
   ఎయిర్‌ ఇండియా అప్పగింత ప్రక్రియ పూర్తి అయినందుకు సంతోషంగా ఉందని టాటా సన్స్‌ చైర్మెన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ అన్నారు. టాటా గ్రూప్‌లోకి ఎయిర్‌ ఇండియా తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉందని, ప్రపంచ స్థాయి విమానయాన సంస్థను రూపొందించడానికి అందరితో కలిసి నడవడానికి ఎదురు చూస్తున్నామని అన్నారు.
ముగిసిన పెట్టుబడుల ఉపసంహరణ : తుహిన్‌ కాంత్‌ పాండే
   ఎయిర్‌ ఇండియా పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి అయిందని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ (దీపం) చైర్మెన్‌ తుహిన్‌ కాంత్‌ పాండే అన్నారు. ఎయిర్‌ ఇండియా కొత్త యజమాని తలేస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌కు షేర్లు బదిలీ చేయబడ్డాయని తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎస్‌ఆర్‌ఎం విద్యార్థికి కోటి వేతనం
యాసిన్‌ మాలిక్‌కు యావజ్జీవం
హిందుస్థాన్‌ జింక్‌ పూర్తిగా ప్రయివేటీకరణ
కాంగ్రెస్‌కు మరో షాక్‌?
ఇండిగోకు ఇంధన ధరల దెబ్బ
బీహార్‌లో కుల గణన!
టార్గెట్‌ @ 2024
సీపీఎస్‌, జీపీఎస్‌ వద్దు
కఠిన చర్యలు తప్పవు
పంజాబ్‌ మంత్రి అరెస్టు
సీపీఐ(ఎం) సీనియర్‌ నేత
30న ధర్నాలను జయప్రదం చేయండి
అలుపెరగని పోరాట యోధుడు
ముస్లిం ప్రార్థనా మందిరాలే టార్గెట్‌
అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత
పర్యాటకంలోనూ భారత్‌ వెనుకబాటు
మీ సేవలు అద్భుతం..
అంతర్జాతీయ పురస్కారం ఎంతో గర్వకారణం..
జడ్జీలను లక్ష్యంగా చేసుకోవడం 'ఫ్యాషన్‌'గా మారింది
సీపీఎస్‌ను రద్దు చేయండి
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్‌
ప్రపంచ ఆకలి తీవ్రం
వైద్యం తీరు మారాలి
ఢిల్లీలో గాలి దుమారం
ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ గా వినయ్ కుమార్‌ సక్సేనా..
హిట్లర్‌, ముస్సోలిని కన్నా బిజెపి పాలన దారణం : మమతా
27 మందికి కరోనా
సీనియర్‌ సిటిజన్లకు రాయితీ పునరుద్ధరించండి..
జ్ఞాన్‌వాపీ మసీదు కేసు
రేషన్‌ బియ్యం మాఫియాపై సిఎం స్టాలిన్‌కు చంద్రబాబు లేఖ

తాజా వార్తలు

08:54 PM

తెలంగాణలో కొత్తగా 49 కరోనా కేసులు

08:50 PM

ఏపీ అసెంబ్లీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల

08:44 PM

హైద‌రాబాద్‌కు రూ. 500 కోట్ల భారీ పెట్టుబడి

08:37 PM

జూన్ 5న బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష

08:28 PM

జీహెచ్ఎంసీ ప‌రిధిలో వాహ‌నాల వేగ ప‌రిమితి పెంపు

08:22 PM

టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న లక్నో

08:18 PM

హైద‌రాబాద్‌లో మ‌రో సైబ‌ర్ క్రైమ్..!

08:05 PM

టాయిలెట్‌లో కూర్చొని వీడియోగేమ్‌ ఆడుతుండగా పాము కాటు..!

07:52 PM

ఇసుక దిబ్బ కూలి ఇద్దరు కూలీలు మృతి

07:46 PM

ఎమ్మెల్సీ అనంత బాబును సస్పెండ్ చేసిన వైసీపీ

07:36 PM

అనుమతి లేకుండా రాహుల్ గాంధీ లండన్ వెళ్లారు : కేంద్రం

07:23 PM

డ్ర‌గ్స్ కేసులో మాజీ ఎంపీ కుమారుడు అరెస్టు

07:19 PM

లాడ్జీ‌లో పిల్ల‌ల‌తో స‌హా నిద్ర‌మాత్ర‌లు మింగిన దంప‌తులు..!

07:07 PM

రేపు బెంగ‌ళూరుకు సీఎం కేసీఆర్

07:01 PM

కోనసీమ జిల్లాలో ఎస్పీ కారుపై రాళ్ల దాడి

06:53 PM

మహిళపై ఆరుగురు వలస కూలీల లైంగికదాడి, హత్య..!

06:31 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

06:25 PM

యాసిన్ మాలిక్‌కు యావజ్జీవ శిక్ష

06:19 PM

ఇంట్లో దొంగతనం చేసి 'ఐ లవ్ యూ`అని రాసిన దొంగలు..!

06:03 PM

తపాలా శాఖలో ఏజెంట్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

05:43 PM

ఏసీబీకి రెడ్ హ్యాండ‌డ్‌గా దొరికిన శంషాబాద్‌ అటవీ అధికారి

05:36 PM

గనిలో వజ్రం కనుగొన్న మహిళ..!

05:29 PM

ఎస్పీజీ ఆధీనంలో బేగంపేట విమానాశ్రయం..

05:20 PM

నాగచైతన్య 'థ్యాంక్యూ`టీజ‌ర్ విడుదల

05:15 PM

తెలంగాణకు మరో పెట్టుబడి

05:11 PM

మాదాపూర్‌ ఓయో రూంలో వ్యభిచారం..!

05:01 PM

అల్లర్లకు పాల్పడిన 46 మంది అరెస్టు : ఏపీ హోం మంత్రి వనిత

04:53 PM

నష్టాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:44 PM

పాఠశాల గొడలు, మెట్లపై 'సారీ..సారీ..` అని రాతలు..!

04:33 PM

విషాదం.. చిరుతను సజీవదహనం చేసిన గ్రామస్తులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.