Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆ విశేషాధికారంతో అనవసర వివాదాలు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 29,2022

ఆ విశేషాధికారంతో అనవసర వివాదాలు

-లోకాయుక్త సవరణపై కొడియేరి
తిరువనంతపురం: మంత్రుల తొలగింపునకు సిఫారసు చేసే అధికారం లోకాయుక్త నుంచి ఉపసంహరించే అంశంపై కొన్ని స్వార్థపర, రాజకీయ శక్తులు, వాటి అధీనంలోని మీడియా అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని సిపిఐ(ఎం) కేరళ రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్‌ అన్నారు. అవినీతికి తావులేని స్వచ్ఛమైన పాలనను అందిస్తున్న ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వంపై ఇవి మూకుమ్మడిగా దుష్ప్రచారం సాగిస్తున్నాయని దేశాభిమానిలో రాసిన వ్యాసంలో కొడియేరి పేర్కొన్నారు.
   లోకాయుక్త ను ఏర్పాటు చేసిందే తాము, అలాంటిది తామెందుకు దానిని బలహీనపరుస్తామని ఆయన అన్నారు. 1999లో నయనార్‌ ప్రభుత్వమే లోకాయుక్త చట్టాన్ని తీసుకొచ్చింది. తొలి పినరయి ప్రభుత్వ హయాంలో అడ్వకేట్‌ జనరల్‌ ఇచ్చిన న్యాయ సలహా మేరకే ఈ సవరణ అవసర మైందన్నారు.. కేరళ లోకాయుక్త చట్టంలోని సెక్షన్‌ 14 రాజ్యాం గంలోని ఆర్టికల్‌ 164కి అనుగుణంగా లేదని న్యాయ నిపుణులు సూచించారని అన్నారు. మంత్రుల తొలగింపునకు సిఫారసు చేసే అధికారం లోకాయుక్తకు కల్పిస్తున్న ఈ అప్రజాస్వామిక నిబంధనను తొలగించేందుకు సవరణ అవసరమైంది. కేంద్ర ప్రభుత్వ నియంతత్వ పట్టును నిరోధించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఇది ఉపయోగపడుతుందని నిష్పాక్షిక, ప్రజాతంత్రయుత మేధావులు, ఆలోచనాపరులు, రచయితలు పలువురు సమర్థిస్తున్నారని అన్నారు. కీలకమైన ఈ విషయాన్ని మీడియా ఉద్దేశపూర్వకంగానే మరుగుపరచడం దారుణమని ఎన్‌ఎస్‌ మాధవన్‌ వంటి సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు పేర్కొన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. అందువల్లే లోకాయుక్త చట్టంలోని సెక్షన్‌ 14ని తొలగిస్తూ మంత్రివర్గం ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ ఆమోదం కోసం పంపిందన్నారు. .కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాజ్యాంగ విలువలు, నిబంధనలను బాహాటంగా ఉల్లంఘిస్తున్న దుస్థితి చూస్తున్నామని ఈ నేపథ్యంలోనే ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం చట్ట సవరణ తీసుకొచ్చిందన్నారు. సవరణ ఆర్డినెన్స్‌పై సంతకం చేయవద్దని ప్రతిపక్ష నేత వీడీ సతీశన్‌ నేతత్వంలోని యుడిఎఫ్‌, బిజెపి గవర్నరుపై ఒత్తిడి తేవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇప్పుడున్న చట్టం ఆదర్శప్రాయమైతే రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో దీనిని ఎందుకు అమలు చేయడం లేదు అని కొడియేరి ప్రశ్నించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎస్‌ఆర్‌ఎం విద్యార్థికి కోటి వేతనం
యాసిన్‌ మాలిక్‌కు యావజ్జీవం
హిందుస్థాన్‌ జింక్‌ పూర్తిగా ప్రయివేటీకరణ
కాంగ్రెస్‌కు మరో షాక్‌?
ఇండిగోకు ఇంధన ధరల దెబ్బ
బీహార్‌లో కుల గణన!
టార్గెట్‌ @ 2024
సీపీఎస్‌, జీపీఎస్‌ వద్దు
కఠిన చర్యలు తప్పవు
పంజాబ్‌ మంత్రి అరెస్టు
సీపీఐ(ఎం) సీనియర్‌ నేత
30న ధర్నాలను జయప్రదం చేయండి
అలుపెరగని పోరాట యోధుడు
ముస్లిం ప్రార్థనా మందిరాలే టార్గెట్‌
అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత
పర్యాటకంలోనూ భారత్‌ వెనుకబాటు
మీ సేవలు అద్భుతం..
అంతర్జాతీయ పురస్కారం ఎంతో గర్వకారణం..
జడ్జీలను లక్ష్యంగా చేసుకోవడం 'ఫ్యాషన్‌'గా మారింది
సీపీఎస్‌ను రద్దు చేయండి
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్‌
ప్రపంచ ఆకలి తీవ్రం
వైద్యం తీరు మారాలి
ఢిల్లీలో గాలి దుమారం
ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ గా వినయ్ కుమార్‌ సక్సేనా..
హిట్లర్‌, ముస్సోలిని కన్నా బిజెపి పాలన దారణం : మమతా
27 మందికి కరోనా
సీనియర్‌ సిటిజన్లకు రాయితీ పునరుద్ధరించండి..
జ్ఞాన్‌వాపీ మసీదు కేసు
రేషన్‌ బియ్యం మాఫియాపై సిఎం స్టాలిన్‌కు చంద్రబాబు లేఖ

తాజా వార్తలు

08:54 PM

తెలంగాణలో కొత్తగా 49 కరోనా కేసులు

08:50 PM

ఏపీ అసెంబ్లీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల

08:44 PM

హైద‌రాబాద్‌కు రూ. 500 కోట్ల భారీ పెట్టుబడి

08:37 PM

జూన్ 5న బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష

08:28 PM

జీహెచ్ఎంసీ ప‌రిధిలో వాహ‌నాల వేగ ప‌రిమితి పెంపు

08:22 PM

టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న లక్నో

08:18 PM

హైద‌రాబాద్‌లో మ‌రో సైబ‌ర్ క్రైమ్..!

08:05 PM

టాయిలెట్‌లో కూర్చొని వీడియోగేమ్‌ ఆడుతుండగా పాము కాటు..!

07:52 PM

ఇసుక దిబ్బ కూలి ఇద్దరు కూలీలు మృతి

07:46 PM

ఎమ్మెల్సీ అనంత బాబును సస్పెండ్ చేసిన వైసీపీ

07:36 PM

అనుమతి లేకుండా రాహుల్ గాంధీ లండన్ వెళ్లారు : కేంద్రం

07:23 PM

డ్ర‌గ్స్ కేసులో మాజీ ఎంపీ కుమారుడు అరెస్టు

07:19 PM

లాడ్జీ‌లో పిల్ల‌ల‌తో స‌హా నిద్ర‌మాత్ర‌లు మింగిన దంప‌తులు..!

07:07 PM

రేపు బెంగ‌ళూరుకు సీఎం కేసీఆర్

07:01 PM

కోనసీమ జిల్లాలో ఎస్పీ కారుపై రాళ్ల దాడి

06:53 PM

మహిళపై ఆరుగురు వలస కూలీల లైంగికదాడి, హత్య..!

06:31 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

06:25 PM

యాసిన్ మాలిక్‌కు యావజ్జీవ శిక్ష

06:19 PM

ఇంట్లో దొంగతనం చేసి 'ఐ లవ్ యూ`అని రాసిన దొంగలు..!

06:03 PM

తపాలా శాఖలో ఏజెంట్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

05:43 PM

ఏసీబీకి రెడ్ హ్యాండ‌డ్‌గా దొరికిన శంషాబాద్‌ అటవీ అధికారి

05:36 PM

గనిలో వజ్రం కనుగొన్న మహిళ..!

05:29 PM

ఎస్పీజీ ఆధీనంలో బేగంపేట విమానాశ్రయం..

05:20 PM

నాగచైతన్య 'థ్యాంక్యూ`టీజ‌ర్ విడుదల

05:15 PM

తెలంగాణకు మరో పెట్టుబడి

05:11 PM

మాదాపూర్‌ ఓయో రూంలో వ్యభిచారం..!

05:01 PM

అల్లర్లకు పాల్పడిన 46 మంది అరెస్టు : ఏపీ హోం మంత్రి వనిత

04:53 PM

నష్టాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:44 PM

పాఠశాల గొడలు, మెట్లపై 'సారీ..సారీ..` అని రాతలు..!

04:33 PM

విషాదం.. చిరుతను సజీవదహనం చేసిన గ్రామస్తులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.