Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నదుల అనుసంధానానికి రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయమే ప్రధానం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 09,2022

నదుల అనుసంధానానికి రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయమే ప్రధానం

- లోక్‌సభలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌
న్యూఢిల్లీ : నదుల అనుసంధాన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే క్రమంలో రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనే ప్రధానమని కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ అన్నారు. ఈ ప్రక్రియ పూర్తిలో రాష్ట్రాలే ప్రధాన భూమిక పోషించాలన్నారు. అనుసంధానంపై రాష్ట్రాలతో కేంద్రం విస్తృత సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. గురువారం లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, వైసీపీ ఎంపీలు గోరంట్ల మాధవ్‌, తలారి రంగయ్య, ఆదాల ప్రబాకర్‌ రెడ్డిలు సహా పలువురు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. మహానది, బ్రహ్మపుత్రలో బేసిన్‌లోని మిగులు జలాలను గోదావరికి తరలించి, అటు నుంచి గోదావరి నీటిని కృష్ణా, పెన్నా, కావేరిలకు తరలించాలని ప్రభుత్వ ప్రతిపాదనగా ఉందని, అయితే మహానది,గోదావరి, గోదావరి-కృష్ణా అనుసంధాన ప్రక్రియపై ఏకాభిప్రాయం కుదరనందున ఈ అంశం పెండింగ్‌లో ఉందని తెలిపారు.
అయితే గోదావరిలో ఉన్న మిగులు జలాలను, ఇంద్రావతిలో వినియోగించలేని జలాలను మళ్లిస్తూ గోదావరి(ఇచ్ఛంపల్లి)-కావేరి (గ్రాండ్‌ ఆనకట్ట) అనుసంధానించే ప్రత్యామ్నాయ అధ్యాయాన్ని జాతీయ జల వనరుల సంస్థ (ఎన్‌డబ్ల్యుఏ) పూర్తి చేసిందని వివరించారు.
ఈ ప్రతిపాదనకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను రాష్ట్రాలను సంప్రదించి తయారు చేసినప్పటికీ, గోదావరిలో మిగులు జలాల లభ్యత, జలాల కేటాయింపుపై రాష్ట్రాలు అభ్యంతరాలు తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. దీనిపై కేంద్రం రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిందనీ, గోదావరి నుంచి 7వేల మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీటిని 4వేల మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీటికి తగ్గిస్తూ సాంకేతిక సాధ్యాసాధ్యాల నివేదిక (టిఎఫ్‌ఆర్‌) తయారు చేసిందని వివరించారు. అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్న లింకులలో ఇది ఒకటని తెలిపారు. గోదావరి-కావేరి అనుసంధానంతో మొత్తంగా బేసిన్‌లోని 9.44లక్షల హెక్టార్ల ఆయకట్టుకు సాగు నీరందించవచ్చని, ఇందులో తెలంగాణ, ఏపీ, తమిళనాడులోని 6.23లక్షల హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరు అందడంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోని 1.88కోట్ల ప్రజల పారిశ్రామిక, గహ అవసరాలు తీరుతాయని తెలిపారు. మధ్యస్తంగా కృష్ణా బేసిన్‌ను సప్లిమెంటేషన్‌ చేసేందుకు బెడ్తీ-వెర్ధా లింక్‌ను ప్రతిపాదనను తెచ్చామని, దీన్ని అమల్లోకి తెచ్చేందుకు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. బెడ్తీ-వెర్థా లింక్‌ ద్వారా కర్ణాటకలో 1.05లక్షల హెక్టార్ల భూమికి సాగునీరందుతుందని, 5లక్షల ప్రజల గహావసరాలు తీరుతాయని వెల్లడించారు. ప్రాజెక్ట్‌ పూర్తి చేయడానికి అవసరమైన భూమి, నిధులు, పరిహారం మొదలైనవి ప్రాజెక్ట్‌ అమలు సమయంలో పరిగణనలోకి వస్తాయన్నారు. ఈ అనుసంధాన ప్రక్రియతో ఇప్పటికే ఉన్న సాగునీటి, తాగునీటి పథకాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపదని వెల్లడించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఏ శ్రమనైనా గౌరవించండి
మోడీ సర్కార్‌ పారిపోతుంది
అదానీపై చర్యలు తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు
మద్రాస్‌ హైకోర్టు జడ్జి నియామకంపై అభ్యంతరాలు వెల్లువ..
ప్రధాని మోడీ సమాధానం చెప్పాలి
అదానీకి మరో షాక్‌!
భారీగా పెరిగిన 71మంది ఎంపీల ఆస్తులు
బీజేపీని ఓడించండి.. త్రిపురను కాపాడండి
పౌర హక్కులను కాలరాయటమే
ఆర్టీఐ చట్టం నిర్వీర్యం
ఉత్తరాఖండ్‌ రిక్రూట్‌మెంట్‌ కేసు బీజేపీ నేత అరెస్టు
ఓటర్ల సంఖ్య 94.50 కోట్లు
అధికారంలో ఎవరున్నా బాధితుల పక్షాన పోరాడతాం
232 రుణ, బెట్టింగ్‌ యాప్‌ల నిషేధం
బాబా రాందేవ్‌పై కేసు
మంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నారు
తలశిల రఘురామ్‌కు సతీవియోగం
విండ్‌పాల్‌ ఫ్రావిట్‌ ట్యాక్స్‌ను పెంచిన కేంద్రం
ఏపీ సచివాలయ ఉద్యోగుల సెలవుల రద్దు
సామూహిక లైంగికదాడి కేసులో అండమాన్‌ మాజీ ప్రధాన కార్యదర్శిపై చార్జిషీట్‌
ఏపీలో కానిస్టేబుల్‌ పరీక్షాఫలితాలు విడుదల
చట్టాన్ని దుర్వినియోగం చేయడాన్ని ఆపండి
కొండచరియలు విరిగిపడటంతో కూలిన వంతెన...
బాల్య వివాహాల కేసుల్లో అసోం సర్కార్‌ దూకుడు
9న బ్లాక్‌ డే
యూపీ పోలీసులు వేధించారు..
రక్షణ దిగుమతులు రూ.2లక్షల కోట్లు
పొట్ట చుట్టూ 51 సార్లు వాతలు..
నైకా నుంచి 'జెంటిల్‌మెన్స్‌ క్రూ' ఉత్పత్తులు
కేంద్రం అందరితో ఎందుకు పోరాడుతుంది?

తాజా వార్తలు

06:40 AM

హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: గువ్వల బాలరాజు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

12:24 PM

పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు.. ఉభయ సభలు వాయిదా

12:13 PM

విద్యుత్‌ బకాయిల విషయంలో కేంద్రం వివక్ష : మంత్రి హరీశ్‌

11:46 AM

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

04:47 PM

తెలంగాణ బడ్జెట్..ఏ శాఖకు ఎంతంటే..

11:16 AM

తెలంగాణ బడ్జెట్..రైతులకు శుభవార్త

10:52 AM

రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.