Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మెడికవర్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఎస్‌జిఆర్‌టి మెషిన్‌ ప్రారంభం | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Nov 08,2022

మెడికవర్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఎస్‌జిఆర్‌టి మెషిన్‌ ప్రారంభం

- హాజరైన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
               యూరప్‌లో అతిపెద్ద హెల్త్‌కేర్‌ ప్రొవైడర్‌గా గుర్తింపు పొందిన మెడికవర్‌ హాస్పిటల్స్‌, హైటెక్‌ సిటీలోని మెడిక వర్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఆసియాలోనే మొట్టమొదటి ట్రూబీమ్‌ ఐడెంటిఫై రేడియోథెరపీ సిస్టమ్‌, మొట్టమొదటి ఎస్‌జిఆర్‌టి, సర్ఫేస్‌ గైడెడ్‌ రేడియోథెరపీ థెరపీని వైద్య ఆరోగ్య శాఖామంత్రి హరీష్‌ రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. 'ట్రూభీమ్‌ ఐడెంటిఫై రేడియోథెరపీ సిస్ట మ్‌ క్యాన్సర్‌ చికిత్సలో అత్యంత ప్రాయోజిత ఆవిష్కరణ. ఇది వివిధ ఆకారాలు, పరిమాణాలు, స్థానాల నుండి ఖచ్చితత్వంతో కణితులను లక్ష్యంగా చేసుకోవడానికి, చికిత్స చేయడానికి అత్యాధునిక 4డీ ఇమేజింగ్‌ను ఉపయోగిస్తుం ది. ఎస్‌జిఆర్‌టి సర్ఫేస్‌ గైడెడ్‌ రేడియోథెరపీ థెరపీ అనేది క్యాన్సర్‌ రేడియేషన్‌ థెరపీని కచ్ఛితత్వంతో మెరుగుపర చడానికి ఒక అద్భుతమైన ఆరోగ్య సంరక్షణ సాంకేతికత. సాంప్రదాయ రేడియేషన్‌ థెరపీ వలె కాకుండా, రోగులకు మెరుగైన నాణ్యమైన చికిత్స, మరింత రోగి భద్రత, వేగవం తమైన చికిత్స, సౌకర్యాన్ని అందించడానికి ఇది అధునాతన ప్రత్యామ్నాయం' అని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ మెడికవర్‌ హాస్పిటల్స్‌ భారతదేశంలోనే అత్యుత్తమ వైద్య చికిత్సను అందిస్తున్నాయని అన్నారు. మెడికవర్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూ ట్‌కి ట్రూబీమ్‌ ఐడెంటిఫై సిస్టమ్‌, సర్ఫేస్‌ గైడెడ్‌ రేడియో థెరపీ థెరపీని కలిగి ఉండటం, రోగులకు కనిష్టమైన దుష్ప్రభావాలతో ఖచ్ఛితమైన సౌకర్యవంతమైన, మెరుగైన రేడియోథెరపీ చికిత్సను అందించడం గర్వించదగ్గ క్షణమని కొనియాడారు. 2022లో దాదాపు 19-20 లక్షల క్యాన్సర్‌ కేసులు నమోదయ్యాయని. భారతదేశంలో ప్రతి సంవత్స రం 13 లక్షల మందికి పైగా క్యాన్సర్‌ బారిన పడుతు న్నారని తెలిపారు. 2025 నాటికి తెలంగాణలో 53,000 కొత్త క్యాన్సర్‌ కేసులు నమోదు కావచ్చని అంచనా వేసినట్టు వివరించారు. సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ మరియు మెడికవర్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ భారతదేశంలో పరిశుభ్రత పాటించకపోవ డం, ఆహారపు అలవాట్లు, నిశ్చల జీవనశైలి, వృత్తిపరమైన ప్రమాదాలు, కాలుష్యానికి ఎక్కువ గురికావడం వల్ల క్యాన్స ర్‌ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణలో 2020లో దాదాపు 47,620 క్యాన్సర్‌ కేసులు నమోదయ్యా యని, ప్రధానంగా రొమ్ము, తల, మెడ, ఊపిరితిత్తులు, గర్భాశయం,కడుపులో పురుషులు, స్త్రీలలో పొగాకును విరివిగా వాడటం తల, మెడ క్యాన్సర్లకు ప్రధాన కారణ మని వివరించారు. ప్రారంభ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌లు, చికిత్స క్యాన్సర్‌ను దాని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స ప్రక్రియ లో సహాయపడతాయని తెలిపారు. మెడికవర్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లోని ఆంకాలజిస్టులు లేదా క్యాన్సర్‌ నిపుణులు వ్యాధి వ్యాప్తిని నియంత్రించడానికి క్యాన్సర్‌ అవగాహన గురించి సాధారణ ప్రజలకు క్రమం తప్పకుండా అవగాహ న కల్పిస్తారని వెల్లడించారు. రేడియేషన్‌ ఆంకాలజీ డైరెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ మద్దిరెడ్డి మాట్లాడుతూ 'ట్రూబీమ్‌ ఐడెంటిఫై రేడియోథెరపీ సిస్టమ్‌ తక్కువ సెషన్‌లలో రోగులను న యం చేయడానికి సహాయపడుతుంది. ఖచ్చితత్వంతో తక్కువ దుష్ప్రభావాలతో వివిధ రకాలైన రేడియేషన్‌ చికిత్స లను అందించడానికి ఈ వ్యవస్థను ఉపయోగించవచ్చు. ఎస్‌జిఆర్‌టి క్యాన్సర్‌ రేడియేషన్‌ థెరపీని పెంచుతుందని, దాదాపు ప్రతి క్యాన్సర్‌ రకానికి చికిత్స చేస్తుంది.' అని అన్నారు. ఎస్‌జిఆర్‌టి గేటింగ్‌ రొమ్ము క్యాన్సర్‌ రేడియోథెరపీ సమయంలో గుండె దెబ్బతినే ప్రమాదాన్ని తగ్గిస్తుందన్నా రు. ఈ ఆశాజనక ఇమేజింగ్‌ పద్ధతి మెదడు, తల, మెడ కణితులు, థొరాక్స్‌, పెల్విక్‌ ట్యూమర్‌లకు చికిత్స సౌలభ్యం, నాణ్యతను మెరుగుపరుస్తుందని తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సమ సమాజ నిర్మాణంలో యువకులు భాగస్వాములు కావాలి
సేవాలాల్‌ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి
వీర్తుస గ్రీన్‌ విండ్స్‌తో ప్రకృతి ప్రేమికుల కలసాకారం
ఆటల పోటీలు స్నేహాభావాన్ని పెంపొందిస్తాయి
ప్రభుత్వ భూములను కాపాడాలి
కాట్రాంతండాలో సుంకిరెడ్డికి అపూర్వ స్వాగతం
ఇ.పట్నం బరిలో టీడీపీ
అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలి
విష్ణు సహస్ర ఆగ్రోస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ప్రారంభం
పాస్‌పోర్టుతో పాటు విలువైన వస్తువులు అందజేత
గొర్రెల పథకంలో నగదు బదిలీ అమలు చేయాలి
పేద ప్రజలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి
అర్హులకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలి
ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలి
ఘనంగా కేఎస్‌ఆర్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ జన్మదిన వేడుకలు
విద్యార్థి నాయకులను ముందస్తు అరెస్ట్‌ చేయడం సరికాదు
విద్యుత్‌ ఛార్జీల భారాన్ని ఉపసంహరించుకోవాలి
ఎమ్మెల్సీగా గెలిపించండి
శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు
ఇంటి స్థలం ఇవ్వకుంటే ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేస్తాం
దుర్వాసనను వెదజల్లే బొక్కల కంపెనీని రద్దు చేయాలి
భూ కబ్జాదారులకు అండగా నిలుస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి
నార్సింగి ఏసీపీ రమణగౌడ్‌కు సన్మానం
బ్యాంకు రుణాలను సద్వినియోగించుకోవాలి
నీటి ఎద్దడిని పరిష్కరించాలి
పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
'వ్యవసాయంలో అధునాతన పద్ధతులు పాటించాలి'
బంటిపైన విమర్శలు చేయడం మానుకోవాలి
రెండో విడత గొర్రెల పంపిణీలో నగదు బదిలీని ప్రారంభించాలి
పూర్వ విద్యార్థుల సమ్మేళనం

తాజా వార్తలు

09:56 PM

రేపు తెలంగాణ బడ్జెట్‌

09:35 PM

నా ప్రతి అడుగులో ఎన్టీఆర్ వెన్నంటే ఉంటాడు: కల్యాణ్ రామ్

09:01 PM

చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం..16 మంది మృతి

08:58 PM

కోల్‌కతాలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ...

08:47 PM

నటుడు రవి కిషన్‌ ఇంట్లో విషాదం...

08:36 PM

బీఆర్ఎస్ నుంచి 20 మంది నాయకులపై బహిష్కరణ వేటు

08:11 PM

ఏపీ ఎస్సై రాత పరీక్ష హాల్‌టిక్కెట్లు విడుదల..

07:52 PM

కొత్త సచివాలయ ప్రారంభోత్సవంపై హైకోర్టుకు కేఏ పాల్

07:33 PM

ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదిన పాక్ క్రికెట‌ర్

07:18 PM

మ‌హారాష్ట్ర‌కు నీళ్లు ఇచ్చేందుకు సిద్ధం : సీఎం కేసీఆర్

06:34 PM

ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

06:31 PM

పమ్రుఖ కమెడియన్ గజేంద్రన్ కన్నుమూత..

06:31 PM

మ్యాచ్ జరుగుతుండగా సమీపంలో ఉగ్రదాడి...

06:20 PM

విశ్వనాథ్‌ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు: చంద్రబాబు

06:01 PM

ముగిసిన గాయని వాణీ జయరాం అంత్యక్రియలు

05:59 PM

కూకట్‌పల్లిలో ఐదుగురు సభ్యులు గల డ్రగ్స్‌ ముఠా అరెస్టు

05:56 PM

నేనెవరికీ బానిసను కాదు: జగ్గారెడ్డి

05:32 PM

సమ్మక్క సారలమ్మ జాతర నుంచి రేవంత్ పాదయాత్ర ప్రారంభం

05:25 PM

నాందేడ్ సభలో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

05:08 PM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు..

05:06 PM

కేంద్రం మరో సంచలనం..232 యాప్స్‌ నిషేధం

05:25 PM

దేశంలో మార్పులు అవసరం: సీఎం కేసీఆర్

04:17 PM

మా దృష్టంతా ఆ మ్యాచ్ పైనే : హ‌ర్మ‌న్‌ప్రీత్

04:07 PM

టీమిండియాతో తొలి టెస్టుకు ముందు ఆసీస్ కు ఎదురుదెబ్బ

03:47 PM

కొండచరియలు విరిగిపడటంతో కూలిన వంతెన...

03:40 PM

వివేకా హత్య కేసులో నిజాలు త్వరలోనే తెలుస్తాయి: దస్తగిరి

03:30 PM

బీఆర్ఎస్‌లో చేరిన నాందేడ్ నాయ‌కులు

03:22 PM

బెంగాల్‌లో బాంబు దాడి, టీఎంసీ కార్యకర్త మృతి

03:09 PM

క్వెట్టాలో భారీ పేలుడు... అనేక మందికి గాయాలు

03:01 PM

నాటు బాంబు పేలి రెండు చేతులు పోగొట్టుకున్న గ్యాంగ్ స్టర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.