Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఇ.పట్నం బరిలో టీడీపీ | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Feb 06,2023

ఇ.పట్నం బరిలో టీడీపీ

- బరిలో నిలిచేందుకు అధిష్టానం పావులు
- ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్ర అధ్యక్షులు కాసాని
- జిల్లా నేతలతో పలుమార్లు మంతనాలు
- పక్క పార్టీల నేతల చూపులు టీడీపీ వైపు బలపడుతున్న బీసీ నినాదం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
          2024 ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని పార్టీలు సిద్ధమంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం అసెంబ్లీ బరిలో సత్తా చాటేందుకు టీడీపీ కాలుదువ్వుతోంది. అందుకు బలమైన నేతలు తెరమీదకు వస్తున్నారు. ఆ పార్టీ నుంచి అభ్యర్థులు పోటీ చేయనున్నా రు. కాగా రెండు సామాజిక వర్గాలు ఆ పార్టీలో పోటీ పడున్నాయి. ఓసీతో పాటు, బీసీ అభ్యర్థులు కూడా తెరమీద కొస్తున్నారు. ఇటీవల రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా, రంగారెడ్డి జడ్పీ మాజీ చైర్మన్‌ కాసాని జ్ఞానేశ్వర్‌ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఇబ్రహీంపట్నం నియోజకవర్గంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నవతెలంగాణ కథనం.
          గత కొన్ని పర్యాయాలుగా ఇబ్రహీంపట్నం నియోజక వర్గం టీడీపీకి పెట్టనికోటగా వచ్చింది. అందుకు 1999లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ పోత్తుతో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన కొండ్రు పుష్పలీల కాంగ్రెస్‌పై గెలుపొందారు. 2004 జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి నర్ర రవికుమార్‌ బరిలో దిగారు. కాగా కాంగ్రెస్‌తో కూదుర్చుకున్న అవగాహనతో సీపీఐ(ఎం) అభ్యర్థి మస్కు నర్సింహా భారీ మెజార్టీతో గెలు పొందారు. 2009లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ(ఎం) మద్దతు తో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డిపై విజయం సాధించా రు. 2014లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ గాలి వీస్తున్న తరుణం. ఈ తరుణంలోనూ బీజేపీ మద్దతుతో మరోసారి టీడీపీ ఎమ్మెల్యేగా మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్‌ రెబల్‌గా వచ్చిన స్వతంత్ర అభ్యర్థి మల్‌రెడ్డి రాంరెడ్డిపై 10వేల పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి క్యామ మల్లేష్‌ మూడో స్థానంలోనే నిలిచారు. సీపీఐ(ఎం), టీఆర్‌ఎస్‌, వైఎస్సార్‌ పార్టీలు పోటీ చేశారు. ప్రతి ఒక్కరూ 10వేలపైగానే ఓట్లను సాధించారు. అందుకు టీడీపీలో బలమైన కార్యకర్తలతో పాటూ ఓటు బ్యాంకు కలిగి ఉండ డమే కారణంగా నియోజకవర్గం భావిస్తోంది. 2018లో మరోసారి కాంగ్రెస్‌ మద్దతుగా టీడీపీకి ఇబ్రహీంపట్నం స్థానాన్ని కేటాయించింది. ఇక్కడ పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థిగా సామ రంగారెడ్డికి అవకాశం కల్పించారు. కాగా చివరి కంటా టికెట్‌ ఆశించిన క్యామ మల్లేష్‌, మల్‌రెడ్డి రంగారెడ్డికి మొండిచేయి లభించింది. మల్‌రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్‌ రెబల్‌గా అభ్యర్థిగా బీఎస్పీ నుంచి టికెట్‌ తెచ్చుకుని పోటీ చేయగా, క్యామ మల్లేష్‌ టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకు న్నారు. అనూహ్య పరిణామాల రిత్య టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గెలిచారు. టీడీపీ అభ్యర్థి 18వేల ఓట్ల వరకు సాధించారు.
టీడీపీకి సానుకూలమే...
          2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అనేక మంది అభ్యర్థిత్వం కోసం కాంగ్రెస్‌, బీజేపీ, టీఆర్‌ఎస్‌లో పోటీ పడుతున్నారు. వారికి స్వంత పార్టీలో టికెట్‌ రాని యేడలా టీడీపీ నుంచి టికెట్‌ తెచ్చుకుని పోటీ చేయాలని ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. అందుకు ఇప్పటికే కాసాని జ్ఞానేశ్వర్‌ను కలిసినట్టు సమాచారం. ఈ తరుణంలో పార్టీ అభ్యర్థి ఖచ్ఛితంగా పోటీ చేస్తుందని, అభ్యర్థి ఎంపిక నియో జకవర్గ నేతలు చూస్తారా? రాష్ట్ర కేంద్రర చూడాలా అనే చర్చలు సాగినట్లు సమాచారం. ఆయా పార్టీలు, అభ్యర్థులు, ఓటు బ్యాంకు, ఇతర పార్టీలోని అసంతృప్తులను టీడీపీ తమవైపు మలుచుకునే ప్రయత్నం చేస్తుంది.
ఆశావహుల ఎదురు చూపులు..
          ఇప్పటికే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నుంచి అనేక మంది టికెట్‌ తమకే వస్తుందని ఆశగా ఉన్నారు. తమకు పార్టీ నుంచి సంకేతాలున్నాయంటున్నారు. ఆ రెండు పార్టీల్లో టికెట్‌ ఆశించే నాయకులు ఇప్పటికే చావు, బతుకులకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. మరికొందరు సేవా కార్యక్రమా లు చేపడుతున్నారు. వారికి టికెట్‌ వస్తే ఒకే.. లేకుంటే టీ డీపీ నుంచి టికెట్‌ తెచ్చుకుని పోటీ చేసేందుకు కూడా ము మ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కాసానిని కలిసిన ట్టు సమాచారం. ఐతే అందులో పోటీ.. రాకుంటే ఇందులో పోటీ అన్నట్లుగా నేతలు టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న ట్లు సమాచారం. అయితే పోటీ చేసేందుకు పార్టీ సీనియర్‌ నాయకులు ఆరుట్ల సర్పంచ్‌ కొంగర విష్ణువర్థన్‌రెడ్డిని పోటీ చేయాలని నియోజకవర్గ నేతలు కోరుతున్నారు. ఒకవేళ ఆయన పోటీ చేసేందుకు నిరాకరిస్తే.. బలమైన అభ్యర్థులే పార్టీలోకి వచ్చే అవకాశాలున్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రైతులు దీర్ఘకాలిక రుణాలు చెల్లిస్తేనే..అభివృద్ధి
అధికారులు సమయపాలన పాటించాలి
సర్పంచులు గ్రామాలకు పట్టుగొమ్మలు
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి
పంచాయతీలకు జాతీయ పంచాయతీ అవార్డుల పంపిణీ
గ్రామాల అభ్యున్నతికి కృషి చేయాలి
జర్నలిస్టులపై దాడులు చేయడం సరికాదు
రేపు వికారాబాద్‌ చేరుకోనున్న సీపీఐ(ఎం) జనచైతన్య యాత్ర
ఉత్తమ సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శులకు సన్మానం
మండల పలు గ్రామాలకు బీటీ రోడ్ల పనులు ప్రారంభం
'నేనే రాజు నేనే మంత్రి'లా వ్యవహారిస్తున్న దోమ ఎంపీడీఓ
గ్రామాల్లో సర్పంచుల పాత్ర కీలకం
గ్రామాల అభ్యున్నతికి కృషి చేయాలి
నీటి సమస్యను తీర్చిన చైర్మన్‌
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
విద్యార్థులకు పరీక్షా ప్యాడ్‌లు పంపిణీ
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ఆదర్శ పాఠశాల విద్యార్థులు అండర్‌ 17 క్రికెట్‌కు ఎన్నిక
'నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా కృషి'
'ఏకాగ్రతతో పరీక్షలు రాయాలి'
అందరికీ అందుబాటులో ఉంటా
'ప్రయివేటీకరణను ఆపాలి'
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
జిల్లాకు రూ.కోటీ 64లక్షల సహాయ పునరావాసం
గ్రామాల అభివృద్ధికి కృషి
పాఠశాల భవనం స్వచ్ఛందంగా నిర్మించడం అభినందనీయం
మత రాజకీయాల నుండి ప్రజలను కాపాడుకుందాం
జాతీయ పంచాయతీ అవార్డుల అందజేత
వార్డు సభ్యులు దౌర్జన్యం
ప్రతి గడపకూ కేసీఆర్‌ సంక్షేమ పథకాలు

తాజా వార్తలు

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

02:36 PM

షాకింగ్..బోరు బావి నుంచి బంగారం..!

01:58 PM

కాందార్ లోహా ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన సీఎం కేసీఆర్

01:57 PM

ఇఫ్తార్‌లో విందులో ఫుడ్ పాయిజ‌న్.. 100 మందికిపైగా అస్వ‌స్ధ‌త‌

01:20 PM

ప్రయాణికులకు అందుబాటులోకి కొత్త ఏసీ స్లీపర్ బస్సులు

01:10 PM

28న హైదరాబాద్‌లో టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం

01:06 PM

కాంగ్రెస్‌లో చేరిన డీ.శ్రీనివాస్.. సొంత ఇంటికి వచ్చినట్లు

12:57 PM

రాహుల్ గాంధీ ఏం నేరం చేశారు : ప్రియాంక గాంధీ

12:41 PM

డేటా చోరీ కేసులో రంగంలోదిగిన ఆర్మీ..

12:29 PM

భారత వ్యతిరేక నిరసనలపై కేంద్రం సీరియస్...

12:29 PM

ప్రారంభమైన కాంగ్రెస్‌ పార్టీ సంకల్ప్‌ సత్యాగ్రహ నిరసన దీక్ష..

12:21 PM

పిడుగుపాటుకు 350కిపైగా మేకలు, గొర్రెలు మృతి..

12:19 PM

ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే తీగల వంతెన...

12:10 PM

ఇస్రో బృందానికి అభినందన‌లు తెలిపిన సీఎం జగన్‌

11:51 AM

సిట్ విచారణకు హజరుకాలేను : బండి సంజయ్‌

11:29 AM

రాహుల్‌కు మద్దతుగా దేశ వ్యాప్తంగా దీక్షలు..నిర‌స‌నలు

11:00 AM

నేను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డట్లు సజ్జల ఎలా తెలిసింది : రామనారాయణ రెడ్డి

02:36 PM

విజయవంతమైన ఇస్రో రాకెట్ ప్రయోగం..

10:26 AM

పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న వ్యక్తిపై దాడి..

10:13 AM

దారుణం వదినను రోకలిబండతో కొట్టి చంపిన మరిది..

10:00 AM

నింగిలోకి దూసుకెళ్లిన ఎల్‌వీఎం-3 నౌక ..

09:30 AM

అమెరికాలో భారత జర్నలిస్ట్‌పై ఖలిస్థానీ మద్దతుదారుల దాడి

09:11 AM

జూపార్కులో గుండెపోటుతో చీతా మృతి..

08:49 AM

ఏపీ మంత్రి సురేష్‌కి తప్పిన పెను పమ్రాదం..

08:35 AM

గాంధీ డిగ్రీపై వ్యాఖ్యపై స్పందించిన గాంధీ మునిమనవడు..

08:21 AM

నేడు డబ్ల్యూపీఎల్ ఢిల్లీ, ముంబై తుది పోరు..

07:58 AM

రాజస్థాన్‌లో స్వ‌ల్ప భూకంపం..

07:35 AM

జైలు నుంచి పెరోల్‌పై వచ్చి వివాహం చేసుకున్న యువకుడు..

07:09 AM

నేడు సిట్ ముందుకు బండి సంజయ్..!

10:48 AM

సీసీఎల్‌-2023 టైటిల్‌ను గెలుచుకున్న తెలుగు వారియర్స్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.