Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఢిల్లీ ఆశలపై నీళ్లు చల్లిన టిమ్‌ | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • May 22,2022

ఢిల్లీ ఆశలపై నీళ్లు చల్లిన టిమ్‌

- ఐదు వికెట్ల తేడాతో ముంబయి గెలుపు.. ప్లే-ఆఫ్స్‌కు బెంగళూరు
వాంఖడే(ముంబయి): నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్స్‌ నిరాశపరిచారు. ప్లే-ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 5 వికెట్ల తేడాతో ముంబయి చేతిలో పరాజయాన్ని చవిచూసింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని ముంబయి జట్టు 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ ఓటమితో ఢిల్లీ జట్టు ప్లే-ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించగా.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ప్లే-ఆఫ్స్‌కు చేరింది.
తొలుత టాస్‌ ఓడి తొలిగా బ్యాటిం గ్‌కు దిగిన ఢిల్లీకి ఓపెనర్లు పృథ్వీ షా-వార్నర్‌ భారీస్కోర్‌కు బాటలు వేయలేకపోయారు. ఫామ్‌లో ఉన్న వార్నర్‌(4), మిఛెల్‌ మార్ష్‌(0) త్వరగా పెవీలియన్‌కు చేరడంతో ఆ జట్టు 22 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత మరో ఓపెనర్‌ పృథ్వీ షా(24) కూడా ఔటవ్వడంతో ఢిల్లీ జట్టు 31 పరుగులకే 3 వికెట్లు, సర్ఫరాజ్‌(10) కూడా నిరాశపరచడంతో జట్టు స్కోర్‌ 50 పరుగులకు చేరేసరికి 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో రోవన్‌ పావెల్‌, కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ నిలకడగా ఆడి జట్టు స్కోర్‌ పెంచడానికి ప్రయత్నించారు. రోమన్‌ పావెల్‌(43) బుమ్రా బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. ఇక రిషబ్‌ పంత్‌ 39 పరుగులు చేసి రమన్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో ఇషాన్‌ కిషాన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అక్షర్‌ పటేల్‌(19; 10 బంతుల్లో 2ఫోర్లు) చివరి వరకు క్రీజ్‌లో నిలిచి ఢిల్లీ జట్టు గౌరవప్రద స్కోర్‌ చేసేందుకు దోహదపడ్డాడు. బుమ్రాకు మూడు, రమణ్‌దీప్‌ సింగ్‌కు రెండు, మార్కండే, సామ్స్‌కు తలా ఒక వికెట్‌ లభించాయి.
ఛేదనలో ముంబయి జట్టు తొలుత ఆచి తూచి ఆడినా.. వికెట్లను సమర్పించుకోకుండా జాగ్రత్త పడింది. ఇషాన్‌ కిషన్‌(48) రాణించినా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (2పరుగులు; 13బంతులు) జాగ్రత్తగా ఆడాడు. బ్రెవీస్‌(37), తిలక్‌ వర్మ(21)కి తోడు చివర్లో టిమ్‌ డేవిడ్‌(34పరుగులు; 11బంతుల్లో 2ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశము హద్దుగా చెలరేగి ఆడి ఢిల్లీ ఆశలపై నీళ్లు చల్లాడు. దీంతో ఢిల్లీ ఆశలు అడియాలయ్యాయి.
ప్లే-ఆఫ్స్‌
24మంగళ: గుజరాత్‌ × రాజస్తాన్‌
25బుధ: లక్నో × బెంగళూరు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రసపట్టులో...!
ఓపెనర్లే కొట్టేశారు
బత్రాకు మళ్లీ షాక్‌
సూపర్‌ సిరాజ్‌
రోహిత్‌కు నెగెటివ్‌
సిరీస్‌పై అమ్మాయిల గురి
తెలంగాణ ఫెన్సర్ల సత్తా
అమ్మాయిలకు పరీక్ష!
జడేజా సెంచరీ
పంత్‌ ప్రతాపం
హ్యాండ్‌బాల్‌కు కొత్త జోష్‌
ముగిసిన పోరాటం
అమ్మాయిలు అలవోకగా..
సిరీస్‌ చిక్కేనా?!
ఆసియా హ్యాండ్‌బాల్‌ విజేత అల్‌ కువైట్‌
క్వార్టర్స్‌లో ప్రణయ్‌, సింధు
కూర్పు కుదిరేదెలా?
సింధు ముందంజ
ఖోఖోకు బాలీవుడ్‌ గ్లామర్‌!
జకోవిచ్‌ జోరు
ఇగా స్వైటెక్‌ @ 36
ఓ శకం ముగిసే
దీపక్‌ ధనాధన్‌
ప్రణయ్‌ శుభారంభం
మయాంక్‌కు పిలుపు
సిరీస్‌ లాంఛనమేనా?
ఇంగ్లాండ్‌ ఊడ్చేసింది
కెప్టెన్సీకి మోర్గాన్‌ గుడ్‌బై?
శ్రీలంకకు ఊరట
రోహిత్‌కు కరోనా

తాజా వార్తలు

11:12 AM

రెండు లారీలు ఢీ.. ముగ్గురు సజీవ దహనం

11:03 AM

భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు

10:57 AM

భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ సంద‌ర్భంగా జాతి వివ‌క్ష‌..!

10:54 AM

బ్లాక్ మ్యాజిక్ ఫేక్ బాబా గ్యాంగ్ అరెస్ట్

10:50 AM

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం ప్రారంభం

10:36 AM

నలుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతు

10:15 AM

దేశంలో కొత్తగా 13,086 కరోనా కేసులు

10:11 AM

కడెం ప్రాజెక్టు పోటెత్తుతున్న వరద

10:01 AM

వింబుల్డ‌న్ మిక్స్‌డ్ డ‌బుల్స్‌.. సెమీస్‌లోకి సానియా జోడి

09:55 AM

జైసల్మేర్‌ జిల్లా కలెక్టరుగా ఐఏఎస్ టాపర్ టీనా దాబీ

09:46 AM

విశాఖపట్నంలో దారుణం

09:41 AM

10 రోజుల్లోనే వర్క్ వీసా ఇస్తున్న కువైట్

08:39 AM

అండమాన్ నికోబార్ దీవులను వణికించిన వరుస భూకంపాలు

08:31 AM

లారీని ఢీకొట్టిన ప్రయివేట్‌ ట్రావెల్‌ బస్సు...

08:21 AM

లక్ష్మీ బ్యారేజీలోకి భారీగా వరద..16 గేట్లు ఎత్తివేత

08:18 AM

ఆర్మీ జవాన్‌ ఆత్మహత్య

08:09 AM

రెండు రోజుల పాటు న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు

08:02 AM

స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌పై కాల్పులు: ఆరుగురు మృతి

07:55 AM

నేడు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం...

07:38 AM

రైళ్ల పునరుద్ధరణకు గ్రీన్‌ సిగ్నల్‌

07:29 AM

‘మహా’ సర్కారు ఆరు నెలల్లో కూలిపోతుంది: మమతా బెనర్జీ

07:15 AM

ఖైతరాబాద్‌లో ప్రయివేట్‌ ట్రావెల్‌ బస్సు బీభత్సం

07:13 AM

తొలిసారి రూ.6 కోట్ల మార్క్‌ను తాకిన తిరుమ‌ల హుండీ ఆదాయం

07:06 AM

వికారాబాద్‌లో కౌలు రైతు అత్మహత్య

07:01 AM

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు

09:55 PM

తిరుమల చరిత్రలో రికార్డు హుండీ ఆదాయం

09:48 PM

భాషను బట్టి ప్రతిభను అంచనా వేయొద్దు : కేటీఆర్

09:38 PM

గే గ్రూపులో చేరి బెదిరింపులు.. హత్య చేసిన మిగితా సభ్యులు

09:24 PM

తెలంగాణ ఫుడ్స్ కార్పొరేష‌న్ చైర్మెన్‌గా రాజీవ్ సాగ‌ర్‌

09:18 PM

తెలంగాణలో కొత్తగా 443 కరోనా కేసులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.