Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఓయూలో ఫీజుల భారం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 29,2022

ఓయూలో ఫీజుల భారం

- మొన్న పీజీ.. నేడు పీహెచ్‌డీ ఫీజుల పెంపు
- విద్యార్థుల పరిశోధనలకు ఆటంకం
- ఫీజులు తగ్గించాలంటున్న విద్యార్థులు
- మూల్యాంకనం ఫీజు మాత్రమే పెంచాం : ఓయూ వీసీ
నవతెలంగాణ-ఓయూ
ఉన్నత విద్యాభ్యాసం కోసం ఎన్నో కలలు కని.. కష్టపడి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కరోనా కాలంలోనూ ఫీజులు భారంగా మారాయి. ఉచిత విద్య, వసతి లభిస్తుందని ఎన్నో ఆశలతో ఓయూలో అడుగుపెట్టే గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఫీజుల భారంతో వేదనకు గురవుతున్నారు. ఇటీవలెనే పీజీ ఫీజులు పెంచిన అధికారులు.. ఇప్పుడు పీహెచ్‌డీ ఫీజులను పెంచారు. అసలే కరోనా కాలం, పెంచిన ఫీజులతో ఆర్థికపరంగా అవస్థలు పడాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల పెంచిన పీజీ ఫీజుల వివరాలు..
   ఆర్ట్స్‌కు రూ.2800 నుంచి 14 వేలు, సైన్స్‌కు రూ.3,800 నుంచి రూ. 20,490 పెంచారు. ఈ పెంపుభారం తమ చదువులపై, పరిశోధనలకు ఆటంకంగా మారుతుందని పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పెంచిన ఫీజుల వల్ల పరిశోధన పూర్తి చేయాలంటే అదనంగా రూ.50 వేల భారం పడుతుంది. ఇక పీహెచ్‌డీ ఎక్స్‌టెన్షన్‌ (గడువు పెంపు) గతంలో రూ.6,000 ఉండగా.. రూ.11వేలకు పెంచుతూ ఇటీవల అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పెంచిన పీహెచ్‌డీ ఫీజులు అమలు చేయాలని జనవరి 25న జరిగిన డీన్స్‌ సమావేశంలో ఉన్నతాధికారులు డీన్స్‌కు సూచించారు. ఫీజుల పెంపును వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు మొరపెట్టుకున్నా, వినతిపత్రాలు అందజేసినా వర్సిటీ అధికారులు వెనక్కి తగ్గలేదు.
   యూనివర్సిటీకి నిధులు కావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో లేక యూజీసీ, రుసా, ఇతర ప్రాజెక్ట్స్‌ నుంచి కొట్లాడి తీసుకురావాలని విద్యార్థి సంఘాల నేతలు కోరుతున్నారు. కానీ ప్రయివేటు వర్సిటీల మాదిరి ఫీజులు పెంచడం, వసూలు చేయడంతో విద్యార్థులపై ఆర్థికభారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద, మధ్య తరగతి, అట్టడుగు వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకు, పరిశోధనలకు దూరం అవుతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ఫీజులతో వర్సిటీకి ఆర్థిక పరిపుష్టి వస్తుందన్న ధోరణి కాకుండా, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కోరుతున్నారు. మరోవైపు ఓయూ పీహెచ్‌డీ పరిశోధన గ్రంథాల సమర్పణలో నాణ్యత కొరవడిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
యూనివర్సిటీనే భరించాలి
   విద్యార్థులపై ఫీజుల భారం పడకుండా యూనివర్సిటీయే భరించి పరిశోధనకు సహకరించాలి. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి ఫెలోషిప్‌లు లేక నానా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి వర్సిటీయే సౌకర్యాలు కల్పించాలి.
ఏఐఎస్‌ఎఫ్‌ నేత కంపెల్లి శ్రీనివాస్‌
ఫీజుల పెంపు అత్యంత బాధాకరం
   వర్సిటీలో పీజీ, పీహెచ్‌డీ ఫీజుల పెంపుతో బడుగు బలహీన వర్గాల విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతోంది. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌ను ప్రభుత్వం విడుదల చేయలేదు. అలాంటిది ఓయూ అధికారులు ప్రభుత్వం భరిస్తుందని చెప్పడం హాస్యాస్పదం. ఈ ఫీజుల పెంపు నేపథ్యంలో ఓయూ ఎయిడెడ్‌ కాలేజీల యాజమాన్యం.. బకాయిలు చెల్లిస్తేనే టీసీ, మెమో ఇస్తామని విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తుస్తోంది.
ఎస్‌ఎఫ్‌ఐ ఓయూ కార్యదర్శి రవినాయక్‌
మూల్యాంకనం ఫీజు మాత్రమే పెంచాం
   విద్యార్థులు సమర్పించే థీసెస్‌కు ఫీజును మాత్రమే పెంచాం. గతంలో రూ. 5 000 ఉన్న ఫీజును రూ.10,500కు పెంచాం. గతంలోలాగా మూల్యాంకనం చేసేందుకు లెక్చరర్లు ఆసక్తి చూపడం లేదు. దీంతో పీహెచ్‌డీ విద్యార్థుల అవార్డ్స్‌ ఆలస్యం అవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని మూల్యాంకనానికి సంబంధించిన ఫీజు మాత్రమే పెంచాం. దీని ద్వారా పీహెచ్‌డీ విద్యార్థులకు త్వరితగతిన అవార్డ్‌ వచ్చే అవకాశం ఉంది. ఏ సంవత్సరంలో పీహెచ్‌డీలో ప్రవేశం పొందిన విద్యార్థులు ఏ మేరకు ఫీజులు చెల్లించాలన్న పూర్తి వివరాలతో కూడిన పట్టికను విడుదల చేస్తాం.
ఓయూ వీసీ ప్రొ.రవీందర్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఈఎస్‌ఐ ఆధ్వర్యంలో ....ప్రజా వైద్యశాలలో ఉచిత చెకప్‌
ఫెడరల్‌ వ్యవస్థను దెబ్బతీస్తున్న బీజేపీ ప్రభుత్వం
కులగజ్జి మూర్ఖుల కుట్రలను తిప్పికొట్టండి
సంతల్లో కేటుగాళ్లు
స్పీడ్‌ పెరిగితే పెనాల్టీలే...
కలిసికట్టుగా పనిచేయండి
శ్రీకృష్ణ కమిటీ ఫీజులు అమలు చేయాలా? వద్దా?
సింగిల్‌ పిక్‌ కాటన్‌ సాగుకు ప్రోత్సాహం : సీఎస్‌
ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్‌ అధికారులు
నీట్‌ విద్యార్థులే టార్గెట్‌
'గీతమ్‌'ను సందర్శించిన యూకే బృందం
పెట్టుబడుల రాజధానిగా తెలంగాణ
కొట్రలో ఘనంగా మకర తోరణ మహౌత్సవం..
ఇక్కడి బస్తీ దవాఖాలను ఎందుకు సందర్శించలేదు?
రైల్వేలో కాంట్రాక్ట్‌ వ్యవస్థను ఎత్తివేయాలి
ఏసీబీకి చిక్కిన ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌, ఫీల్డ్‌ ఆఫీసర్‌
రాజ్యసభకు దామోదర్‌రావు, పార్థసారధిరెడ్డి నామినేషన్‌
భీంగల్‌లో 100 పడకల ఆస్పత్రి
ప్రధాని మోడీ.... సమాధానం చెప్పాలి
ఇద్దరు మావోయిస్టు సభ్యుల అరెస్టు
ప్రభుత్వ నియంతృత్వ విధానాలతోనే రైతులకు కష్టాలు
49 మందికి కరోనా
బీసీ బిల్లు సాధన కోసం పోరాటాలు ఉధృతం : దాసు సురేశ్‌
జీరో టాలరెన్స్‌ ఆఫ్‌ కరప్షన్‌ను తెలంగాణలో అమలు చేయాలి
రాష్ట్రానికి వర్షసూచన
తెలంగాణ మసీదులను తవ్వడానికి సిద్ధమా
అడిగినంత జీతం ఇవ్వరు...
ల్యాండ్‌పూలింగ్‌పై రైతుల ఆగ్రహం
డిగ్రీ కాలేజీలపై వేటు!
అటూ.. ఇటూ..

తాజా వార్తలు

08:54 PM

తెలంగాణలో కొత్తగా 49 కరోనా కేసులు

08:50 PM

ఏపీ అసెంబ్లీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల

08:44 PM

హైద‌రాబాద్‌కు రూ. 500 కోట్ల భారీ పెట్టుబడి

08:37 PM

జూన్ 5న బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష

08:28 PM

జీహెచ్ఎంసీ ప‌రిధిలో వాహ‌నాల వేగ ప‌రిమితి పెంపు

08:22 PM

టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న లక్నో

08:18 PM

హైద‌రాబాద్‌లో మ‌రో సైబ‌ర్ క్రైమ్..!

08:05 PM

టాయిలెట్‌లో కూర్చొని వీడియోగేమ్‌ ఆడుతుండగా పాము కాటు..!

07:52 PM

ఇసుక దిబ్బ కూలి ఇద్దరు కూలీలు మృతి

07:46 PM

ఎమ్మెల్సీ అనంత బాబును సస్పెండ్ చేసిన వైసీపీ

07:36 PM

అనుమతి లేకుండా రాహుల్ గాంధీ లండన్ వెళ్లారు : కేంద్రం

07:23 PM

డ్ర‌గ్స్ కేసులో మాజీ ఎంపీ కుమారుడు అరెస్టు

07:19 PM

లాడ్జీ‌లో పిల్ల‌ల‌తో స‌హా నిద్ర‌మాత్ర‌లు మింగిన దంప‌తులు..!

07:07 PM

రేపు బెంగ‌ళూరుకు సీఎం కేసీఆర్

07:01 PM

కోనసీమ జిల్లాలో ఎస్పీ కారుపై రాళ్ల దాడి

06:53 PM

మహిళపై ఆరుగురు వలస కూలీల లైంగికదాడి, హత్య..!

06:31 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

06:25 PM

యాసిన్ మాలిక్‌కు యావజ్జీవ శిక్ష

06:19 PM

ఇంట్లో దొంగతనం చేసి 'ఐ లవ్ యూ`అని రాసిన దొంగలు..!

06:03 PM

తపాలా శాఖలో ఏజెంట్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

05:43 PM

ఏసీబీకి రెడ్ హ్యాండ‌డ్‌గా దొరికిన శంషాబాద్‌ అటవీ అధికారి

05:36 PM

గనిలో వజ్రం కనుగొన్న మహిళ..!

05:29 PM

ఎస్పీజీ ఆధీనంలో బేగంపేట విమానాశ్రయం..

05:20 PM

నాగచైతన్య 'థ్యాంక్యూ`టీజ‌ర్ విడుదల

05:15 PM

తెలంగాణకు మరో పెట్టుబడి

05:11 PM

మాదాపూర్‌ ఓయో రూంలో వ్యభిచారం..!

05:01 PM

అల్లర్లకు పాల్పడిన 46 మంది అరెస్టు : ఏపీ హోం మంత్రి వనిత

04:53 PM

నష్టాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:44 PM

పాఠశాల గొడలు, మెట్లపై 'సారీ..సారీ..` అని రాతలు..!

04:33 PM

విషాదం.. చిరుతను సజీవదహనం చేసిన గ్రామస్తులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.