Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అలర్ట్‌ కాకపోతే మోడీ అన్నింటినీ అమ్మేస్తారు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 29,2022

అలర్ట్‌ కాకపోతే మోడీ అన్నింటినీ అమ్మేస్తారు

- రైతాంగ పోరాట స్ఫూర్తితో ఇన్సూరెన్స్‌ ఉద్యోగులు పోరాడాలి
- వేతనసవరణ, పాతపెన్షన్‌ విధానం, తదితరాల కోసం ఉద్యమం : సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌
- జాయింట్‌ ఫోరం ట్రేడ్‌ యూనియన్స్‌ ఆధ్వర్యంలో సమ్మె
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దేశప్రజలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు అలర్ట్‌ కాకపోతే కేంద్రంలోని మోడీ సర్కారు అన్నింటినీ అమ్మేస్తుందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌ అన్నారు. ఢిల్లీలో జరిగిన రైతాంగ పోరాట స్ఫూర్తితో తమ సంస్థల ను రక్షించుకునేందు కోసం ఇన్సూరెన్స్‌ ఉద్యోగు లంతా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నేషనల్‌, న్యూ ఇండియా, ఓరియంటల్‌, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఒక్కరోజు సమ్మెను దేశవ్యాప్తంగా చేపట్టారు. అందులో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌ లోని బషీర్‌బాగ్‌లో ఇన్సూరెన్స్‌ కంపెనీల ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు. 'వేతన సవరణ చేయాలి...ఎన్పీఎస్‌ రద్దు చేయాలి-పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి 30శాతం ఫ్యామిలీ పెన్షన్‌ ఇవ్వాలి..ఉద్యోగుల ఐక్యత వర్థిల్లాలి' అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఏఐఐఈఏ హైదరాబాద్‌ రీజియన్‌ ప్రధాన కార్యదర్శి వై.సుబ్బారావు అధ్యక్షతన జరిగిన సమ్మెలో జె.వెంకటేశ్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సాధారణ బీమా కంపెనీలను ప్రయివేటీకరించే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. 54 నెలలుగా వేతన సవరణ చేయకపోవడం దారుణమని విమర్శించారు. జీఐసీని నిర్వీర్యం చేసే కుట్రకు మోడీ సర్కారు పూనుకున్నదన్నారు. ఎన్‌ఎమ్‌పీ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా అంబానీ, ఆదానీ, టాటా, ఇతర కార్పొరేట్లకు కట్టబెట్టచూస్తున్నదనీ, తద్వారా ఆరులక్షల కోట్ల రూపాయలను సమకూర్చుకునే పనిలో ఉందని విమర్శించారు. నూతన ఆర్థిక సంస్కరణల్లో భాగంగా 30 ఏండ్లుగా ఐడీపీఎల్‌, బీహెచ్‌ఎల్‌, ఈసీఐఎల్‌ను నిర్వీర్యం చేస్తున్న తీరును వివరించారు. ఏఐఐఈఏ ఉపాధ్యక్షులు కేవీవీఎస్‌ఎన్‌ రాజు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ఎయిర్‌ ఇండియాను కారుచౌకగా టాటాకు కట్టబెట్టిందని విమర్శించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ప్రజలకిచ్చిన హామీని మోడీ సర్కారు బుట్టదాఖలు చేసిం దన్నారు. బీహార్‌, యూపీలోని కొన్ని ప్రాంతాల్లో రైల్వే ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలను ప్రస్తావించారు.
   ఇన్సూరెన్స్‌రంగాన్ని పూర్తిగా కార్పొరేట్లకు కట్టబెట్టే పనికి మోడీ సర్కారు పూనుకున్నాదన్నారు. ఎన్‌ఎఫ్‌జీఐఈ ప్రధాన కార్యదర్శి వాజ్‌పేయి, ఓఐసీఓఏ కార్యదర్శి కల్పన, ఎన్‌ఐఏఓఏ ప్రధాన కార్యదర్శి అనంతకృష్ణ, ఎన్‌ఐసీఓఏ అధ్యక్షులు టి రవీందర్‌, బీవీకేఎస్‌ అధ్యక్షులు ఎన్‌వీఎస్‌ఎన్‌ మూర్తి, జీఐ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కె.విజయభాస్కర్‌రెడ్డి, ఎల్‌ఐసీ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ నేత భాగ్యలక్ష్మి, శశికాంత్‌, తదితరులు ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటం చేయడం ద్వారానే వేతన సవరణ సాధ్యమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం, యాజమాన్యం ఇప్పటికైనా మొండివైఖరిని విడనాడి ఉద్యోగ సంఘాలతో చర్చించి వేతన సవరణను సెటిల్‌ చేయాలని కోరారు, లేదంటే జాయింట్‌ ఫోరమ్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ ఆధ్వర్యంలో ఐక్యపోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఈఎస్‌ఐ ఆధ్వర్యంలో ....ప్రజా వైద్యశాలలో ఉచిత చెకప్‌
ఫెడరల్‌ వ్యవస్థను దెబ్బతీస్తున్న బీజేపీ ప్రభుత్వం
కులగజ్జి మూర్ఖుల కుట్రలను తిప్పికొట్టండి
సంతల్లో కేటుగాళ్లు
స్పీడ్‌ పెరిగితే పెనాల్టీలే...
కలిసికట్టుగా పనిచేయండి
శ్రీకృష్ణ కమిటీ ఫీజులు అమలు చేయాలా? వద్దా?
సింగిల్‌ పిక్‌ కాటన్‌ సాగుకు ప్రోత్సాహం : సీఎస్‌
ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్‌ అధికారులు
నీట్‌ విద్యార్థులే టార్గెట్‌
'గీతమ్‌'ను సందర్శించిన యూకే బృందం
పెట్టుబడుల రాజధానిగా తెలంగాణ
కొట్రలో ఘనంగా మకర తోరణ మహౌత్సవం..
ఇక్కడి బస్తీ దవాఖాలను ఎందుకు సందర్శించలేదు?
రైల్వేలో కాంట్రాక్ట్‌ వ్యవస్థను ఎత్తివేయాలి
ఏసీబీకి చిక్కిన ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌, ఫీల్డ్‌ ఆఫీసర్‌
రాజ్యసభకు దామోదర్‌రావు, పార్థసారధిరెడ్డి నామినేషన్‌
భీంగల్‌లో 100 పడకల ఆస్పత్రి
ప్రధాని మోడీ.... సమాధానం చెప్పాలి
ఇద్దరు మావోయిస్టు సభ్యుల అరెస్టు
ప్రభుత్వ నియంతృత్వ విధానాలతోనే రైతులకు కష్టాలు
49 మందికి కరోనా
బీసీ బిల్లు సాధన కోసం పోరాటాలు ఉధృతం : దాసు సురేశ్‌
జీరో టాలరెన్స్‌ ఆఫ్‌ కరప్షన్‌ను తెలంగాణలో అమలు చేయాలి
రాష్ట్రానికి వర్షసూచన
తెలంగాణ మసీదులను తవ్వడానికి సిద్ధమా
అడిగినంత జీతం ఇవ్వరు...
ల్యాండ్‌పూలింగ్‌పై రైతుల ఆగ్రహం
డిగ్రీ కాలేజీలపై వేటు!
అటూ.. ఇటూ..

తాజా వార్తలు

08:54 PM

తెలంగాణలో కొత్తగా 49 కరోనా కేసులు

08:50 PM

ఏపీ అసెంబ్లీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల

08:44 PM

హైద‌రాబాద్‌కు రూ. 500 కోట్ల భారీ పెట్టుబడి

08:37 PM

జూన్ 5న బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష

08:28 PM

జీహెచ్ఎంసీ ప‌రిధిలో వాహ‌నాల వేగ ప‌రిమితి పెంపు

08:22 PM

టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న లక్నో

08:18 PM

హైద‌రాబాద్‌లో మ‌రో సైబ‌ర్ క్రైమ్..!

08:05 PM

టాయిలెట్‌లో కూర్చొని వీడియోగేమ్‌ ఆడుతుండగా పాము కాటు..!

07:52 PM

ఇసుక దిబ్బ కూలి ఇద్దరు కూలీలు మృతి

07:46 PM

ఎమ్మెల్సీ అనంత బాబును సస్పెండ్ చేసిన వైసీపీ

07:36 PM

అనుమతి లేకుండా రాహుల్ గాంధీ లండన్ వెళ్లారు : కేంద్రం

07:23 PM

డ్ర‌గ్స్ కేసులో మాజీ ఎంపీ కుమారుడు అరెస్టు

07:19 PM

లాడ్జీ‌లో పిల్ల‌ల‌తో స‌హా నిద్ర‌మాత్ర‌లు మింగిన దంప‌తులు..!

07:07 PM

రేపు బెంగ‌ళూరుకు సీఎం కేసీఆర్

07:01 PM

కోనసీమ జిల్లాలో ఎస్పీ కారుపై రాళ్ల దాడి

06:53 PM

మహిళపై ఆరుగురు వలస కూలీల లైంగికదాడి, హత్య..!

06:31 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

06:25 PM

యాసిన్ మాలిక్‌కు యావజ్జీవ శిక్ష

06:19 PM

ఇంట్లో దొంగతనం చేసి 'ఐ లవ్ యూ`అని రాసిన దొంగలు..!

06:03 PM

తపాలా శాఖలో ఏజెంట్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

05:43 PM

ఏసీబీకి రెడ్ హ్యాండ‌డ్‌గా దొరికిన శంషాబాద్‌ అటవీ అధికారి

05:36 PM

గనిలో వజ్రం కనుగొన్న మహిళ..!

05:29 PM

ఎస్పీజీ ఆధీనంలో బేగంపేట విమానాశ్రయం..

05:20 PM

నాగచైతన్య 'థ్యాంక్యూ`టీజ‌ర్ విడుదల

05:15 PM

తెలంగాణకు మరో పెట్టుబడి

05:11 PM

మాదాపూర్‌ ఓయో రూంలో వ్యభిచారం..!

05:01 PM

అల్లర్లకు పాల్పడిన 46 మంది అరెస్టు : ఏపీ హోం మంత్రి వనిత

04:53 PM

నష్టాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:44 PM

పాఠశాల గొడలు, మెట్లపై 'సారీ..సారీ..` అని రాతలు..!

04:33 PM

విషాదం.. చిరుతను సజీవదహనం చేసిన గ్రామస్తులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.