Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
డ్రగ్స్‌ దందా బంద్‌ చేయాలే | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 29,2022

డ్రగ్స్‌ దందా బంద్‌ చేయాలే

- గంజాయి పండిస్తే గ్రామాలకు సబ్సిడీలు బంద్‌
- వెయ్యిమందితో కౌంటర్‌ ఇంటలిజెన్స్‌
- పోలీస్‌, ఎక్సైజ్‌శాఖల సమీక్షలో సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశవ్యాప్తంగా విస్తతమవుతున్న గంజాయి, నార్కోటిక్‌ డ్రగ్స్‌ వాడకాన్ని తెలంగాణలోంచి సమూలంగా నిర్మూలించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రగతిభవన్‌ లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన 'రాష్ట్ర పోలీసు, ఎక్సైజ్‌ శాఖల సమీక్ష జరిగింది. మంత్రులు మహమూద్‌ అలీ, వీ శ్రీనివాస్‌గౌడ్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్‌, కవితా నాయక్‌, ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, రెడ్యానాయక్‌, రవీంద్ర కుమార్‌ నాయక్‌, ఆళ్ల వెంకటేశ్వర్‌ రెడ్డి, రాజేందర్‌ రెడ్డి, గాదరి కిశోర్‌ కుమార్‌, సాయన్న, రేఖా నాయక్‌, అబ్రహం, హన్మంతు షిండేతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌, సీఎంవో అధికారులు నర్సింగరావు, భూపాల్‌ రెడ్డి, హౌంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రవిగుప్తా, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు వెయ్యి మంది సుశిక్షితులైన పోలీస్‌ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకుని అత్యాధునిక హంగులతో కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేసుకోవాలని ఆయన డీజీపీ మహేందర్‌ రెడ్డికి చెప్పారు. గ్రే హౌండ్స్‌ తరహాలోనే గంజాయి, నార్కోటిక్‌ డ్రగ్స్‌ను నియంత్రించే విభాగం శక్తివంతంగా పనిచేయాలన్నారు. ఇలాంటి కేసుల్లో ఎవర్నీ ఉపేక్షించొద్దనీ, ఏ పార్టీ వారైనా నేరస్థులను కాపాడేందుకు సిఫారసులు చేస్తే నిర్ద్వందంగా తిరస్కరించాలని చెప్పారు.
   పోలీస్‌ అధికారులు నేరాలను నిరూపించేందుకు అవసరమైన వసతులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. సినిమా, సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌, తదితర సాంస్కతిక వేదికల ద్వారా డ్రగ్స్‌ వాడకం పెరిగిపోతున్నదని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ డ్రగ్స్‌ను నియంత్రించే దిశగా నిర్మించే సినిమాలు, డాక్యుమెంటరీలు, అడ్వర్టయిజ్‌మెంట్లకు సబ్సిడీలు అందించి ప్రోత్సహించాలని సూచించారు. నైజీరియా వంటి దేశాల నుంచి వచ్చి నేరాలకు పాల్పడుతున్న వ్యవస్థీకత నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరించాలనీ, అలాంటి వారిని గుర్తించి వారి దేశాలకు తిప్పి పంపేయాలని చెప్పారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో గంజాయి తదితర నార్కొటిక్‌ డ్రగ్స్‌ వినియోగం, వాటి మూలాలను గుర్తించి కఠినంగా నియంత్రించాలని ఆదేశించారు.
హుక్కా సెంటర్లపై చర్యలు
   రాష్ట్ర పోలీసులు, ఎక్సైజ్‌శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, సిబ్బంది కానీ డ్రగ్స్‌ వ్యవహారంలో తలదూర్చినట్లు తేలితే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఈసందర్భంగా సీఎం స్పష్టం చేశారు. పబ్బులు, బార్లలో డ్రగ్స్‌ వినియోగం జరిగితే తక్షణం లైసెన్స్‌లు రద్దు చేయాలని చెప్పారు. నార్కోటిక్‌ కేసుల విచారణలో ప్రభుత్వ అడ్వకేట్లు కొందరు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విషయం ప్రభుత్వం దష్టికి వచ్చిందనీ, డ్రగ్స్‌ కేసులు వాదించే పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ల నియామకంలో నిబద్ధత కలిగిన వ్యక్తులను నియమించాలన్నారు. పేకాట తదితర వ్యవస్థీకత నేరాలను సమూలంగా రూపుమాపాలన్నారు. డ్రిగ్‌ వినియోగం పట్ల విద్యార్థులు ఆకర్షితులు కాకుండా ప్రిన్సిపాళ్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డ్రగ్‌ ఫ్రీ గ్రామాలకు ప్రత్యేక ఫండ్స్‌తో పాటు ఇన్సెంటివ్స్‌ ఇస్తామన్నారు. గ్రామాల్లో గంజాయి సాగు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత గ్రామస్తుల మీద కూడా వున్నదన్నారు. 5 సార్లకు మించి గంజాయి దొరికితే ఆ ఊరికి ప్రభుత్వం అన్ని రకాల సబ్సిడీలను రద్దు చేస్తుందని హెచ్చరించారు. ఆ మేరకు గ్రామ సర్పంచులు, మున్సిపల్‌ ఛైర్మన్లు, కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేయమన్నారు. కేసుల విచారణలో భాగంగా నిందితులను తీసుకోని కోర్టులకు వెళ్లిన పోలీసులు వసతులు లేక ఇబ్బంది పడుతున్నారని వారికి ప్రత్యేక రూములు, వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 'తెలంగాణ ఆర్గనైజ్డ్‌ క్రైం యాక్ట్‌' ను తిరిగి అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నదనీ, అందుకు ప్రణాళికలు సిద్దం చేయాలనిఆదేశించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఈఎస్‌ఐ ఆధ్వర్యంలో ....ప్రజా వైద్యశాలలో ఉచిత చెకప్‌
ఫెడరల్‌ వ్యవస్థను దెబ్బతీస్తున్న బీజేపీ ప్రభుత్వం
కులగజ్జి మూర్ఖుల కుట్రలను తిప్పికొట్టండి
సంతల్లో కేటుగాళ్లు
స్పీడ్‌ పెరిగితే పెనాల్టీలే...
కలిసికట్టుగా పనిచేయండి
శ్రీకృష్ణ కమిటీ ఫీజులు అమలు చేయాలా? వద్దా?
సింగిల్‌ పిక్‌ కాటన్‌ సాగుకు ప్రోత్సాహం : సీఎస్‌
ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్‌ అధికారులు
నీట్‌ విద్యార్థులే టార్గెట్‌
'గీతమ్‌'ను సందర్శించిన యూకే బృందం
పెట్టుబడుల రాజధానిగా తెలంగాణ
కొట్రలో ఘనంగా మకర తోరణ మహౌత్సవం..
ఇక్కడి బస్తీ దవాఖాలను ఎందుకు సందర్శించలేదు?
రైల్వేలో కాంట్రాక్ట్‌ వ్యవస్థను ఎత్తివేయాలి
ఏసీబీకి చిక్కిన ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌, ఫీల్డ్‌ ఆఫీసర్‌
రాజ్యసభకు దామోదర్‌రావు, పార్థసారధిరెడ్డి నామినేషన్‌
భీంగల్‌లో 100 పడకల ఆస్పత్రి
ప్రధాని మోడీ.... సమాధానం చెప్పాలి
ఇద్దరు మావోయిస్టు సభ్యుల అరెస్టు
ప్రభుత్వ నియంతృత్వ విధానాలతోనే రైతులకు కష్టాలు
49 మందికి కరోనా
బీసీ బిల్లు సాధన కోసం పోరాటాలు ఉధృతం : దాసు సురేశ్‌
జీరో టాలరెన్స్‌ ఆఫ్‌ కరప్షన్‌ను తెలంగాణలో అమలు చేయాలి
రాష్ట్రానికి వర్షసూచన
తెలంగాణ మసీదులను తవ్వడానికి సిద్ధమా
అడిగినంత జీతం ఇవ్వరు...
ల్యాండ్‌పూలింగ్‌పై రైతుల ఆగ్రహం
డిగ్రీ కాలేజీలపై వేటు!
అటూ.. ఇటూ..

తాజా వార్తలు

08:54 PM

తెలంగాణలో కొత్తగా 49 కరోనా కేసులు

08:50 PM

ఏపీ అసెంబ్లీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల

08:44 PM

హైద‌రాబాద్‌కు రూ. 500 కోట్ల భారీ పెట్టుబడి

08:37 PM

జూన్ 5న బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష

08:28 PM

జీహెచ్ఎంసీ ప‌రిధిలో వాహ‌నాల వేగ ప‌రిమితి పెంపు

08:22 PM

టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న లక్నో

08:18 PM

హైద‌రాబాద్‌లో మ‌రో సైబ‌ర్ క్రైమ్..!

08:05 PM

టాయిలెట్‌లో కూర్చొని వీడియోగేమ్‌ ఆడుతుండగా పాము కాటు..!

07:52 PM

ఇసుక దిబ్బ కూలి ఇద్దరు కూలీలు మృతి

07:46 PM

ఎమ్మెల్సీ అనంత బాబును సస్పెండ్ చేసిన వైసీపీ

07:36 PM

అనుమతి లేకుండా రాహుల్ గాంధీ లండన్ వెళ్లారు : కేంద్రం

07:23 PM

డ్ర‌గ్స్ కేసులో మాజీ ఎంపీ కుమారుడు అరెస్టు

07:19 PM

లాడ్జీ‌లో పిల్ల‌ల‌తో స‌హా నిద్ర‌మాత్ర‌లు మింగిన దంప‌తులు..!

07:07 PM

రేపు బెంగ‌ళూరుకు సీఎం కేసీఆర్

07:01 PM

కోనసీమ జిల్లాలో ఎస్పీ కారుపై రాళ్ల దాడి

06:53 PM

మహిళపై ఆరుగురు వలస కూలీల లైంగికదాడి, హత్య..!

06:31 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

06:25 PM

యాసిన్ మాలిక్‌కు యావజ్జీవ శిక్ష

06:19 PM

ఇంట్లో దొంగతనం చేసి 'ఐ లవ్ యూ`అని రాసిన దొంగలు..!

06:03 PM

తపాలా శాఖలో ఏజెంట్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

05:43 PM

ఏసీబీకి రెడ్ హ్యాండ‌డ్‌గా దొరికిన శంషాబాద్‌ అటవీ అధికారి

05:36 PM

గనిలో వజ్రం కనుగొన్న మహిళ..!

05:29 PM

ఎస్పీజీ ఆధీనంలో బేగంపేట విమానాశ్రయం..

05:20 PM

నాగచైతన్య 'థ్యాంక్యూ`టీజ‌ర్ విడుదల

05:15 PM

తెలంగాణకు మరో పెట్టుబడి

05:11 PM

మాదాపూర్‌ ఓయో రూంలో వ్యభిచారం..!

05:01 PM

అల్లర్లకు పాల్పడిన 46 మంది అరెస్టు : ఏపీ హోం మంత్రి వనిత

04:53 PM

నష్టాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:44 PM

పాఠశాల గొడలు, మెట్లపై 'సారీ..సారీ..` అని రాతలు..!

04:33 PM

విషాదం.. చిరుతను సజీవదహనం చేసిన గ్రామస్తులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.