Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నీట్‌ విద్యార్థులే టార్గెట్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 26,2022

నీట్‌ విద్యార్థులే టార్గెట్‌

- మేనేజ్‌మెంట్‌ కోటాలో ఎంబీబీఎస్‌ సీట్లు ఇప్పిస్తామని మోసం
-10 లక్షలు వసూలు 
- బీహార్‌కు చెందిన నిందితుడి అరెస్ట్‌

నవతెలంగాణ-సిటీబ్యూరో
నీట్‌ విద్యార్థులను టార్గెట్‌ చేసుకుని ఎంబీబీఎస్‌ సీట్లు ఇప్పిస్తానంటూ లక్షలు వసూళ్లు చేసిన నిందితుడిని హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం జాయింట్‌ సీపీ గజారావు భూపాల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌ రాష్ట్రం బీర్‌పూర్‌కు చెందిన అశోక్‌షా సులువుగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. నీట్‌ పరీక్షలు రాసి, కౌన్సెలింగ్‌ కోసం ఎదురుచూస్తున్న వారిని టార్గెట్‌ చేశాడు. ఆన్‌లైన్‌లో వివరాలు సేకరించాడు. మేనేజ్‌మెంట్‌ కోటా కింద ఎంబీబీఎస్‌ సీట్లు ఇప్పిస్తామంటూ అభ్యర్థులను ఫోన్‌లో, ఈ మెయిల్‌ ద్వారా సంప్రదించాడు. ఇదే తరహాలో హైదరాబాద్‌ నగరానికి చెందిన వై.వెన్నెలను టార్గెట్‌ చేశాడు. నీట్‌ కౌన్సెలింగ్‌ కోసం ఎదురు చూస్తున్న సమయంలో బెంగళూరులోని కిమ్స్‌ మెడికల్‌ కాలేజీలో సీట్‌ ఇప్పిస్తామని ఆమె సెల్‌కు మెసేజ్‌ వచ్చింది. మాయమాటలతో ఆమె తల్లిదండ్రులను దుండగులు నమ్మించారు. రూ.10 లక్షల 16 వేలను వివిధ బ్యాంక్‌ ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారు. తర్వాత ఫోన్లు స్విచ్చాఫ్‌ చేశారు. మోసపోయినట్టు గుర్తించిన బాధితులు ఏప్రిల్‌ 21న సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు పరారీలోవున్న నిందితుడిని బీహార్‌లో అరెస్టు చేశారు. అక్కడి నుంచి ట్రాన్సిట్‌ రిమాండ్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఎవరైనా మెడికల్‌ సీట్లు, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే నమ్మొద్దని జాయింట్‌ సీపీ సూచించారు. కౌన్సెలింగ్‌ ద్వారానే మెడికల్‌ సీట్లు వస్తాయని తెలిపారు. ఈ సమావేశంలో ఏసీపీ కేవీఎం ప్రసాద్‌తోపాటు సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రయివేటు విద్యా సంస్థల్లో ఇబ్బడి ముబ్బడిగా ఫీజుల వసూలు
దొంగ బాబాలు, నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠాల అరెస్ట్‌
రేపు హైదరాబాద్‌లో మహాధర్నా
'జాక్టో' డీఎస్‌ఈ ముట్టడి ఉద్రిక్తం
ఆస్పత్రుల్లో పెరిగిన ప్రసవాలు.. తగ్గుతున్న మాతాశిశు మరణాలు
సరళీకరణ విధానాలు, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం
పర్యాటకానికి పునర్వైభవం
బురదరోడ్లపై నాట్లు వేసి నిరసన
అర్జీకే ఇండ్లను వెడల్పు చేయాలి...
'రవాణా'కు కమిషనర్‌ వచ్చారు..
ప్రతిష్టాత్మకంగా కాకతీయ వైభవ సప్తాహం : మంత్రి కేటీఆర్‌
కృష్ణన్నతో మాట్లాడుతా..!
ఇంటర్‌ విద్యార్థులకు ఉచిత బస్‌పాస్‌
సీజనల్‌ వ్యాధులపై మూడంచెల వ్యూహం
నెట్‌వర్క్‌ ఆస్పత్రులతో త్వరలో సమావేశం
కాంగ్రెస్‌లో భారీ చేరికలు
అభివృద్ధి పేరుతో చెరువులను నాశనం చేస్తున్నారు
బొగ్గులవాగు పరిసరాల్లో..పులి సంచారం
పారిశ్రామికవేత్తలు కాదు.. సంపద సృష్టికర్తలు కార్మికులే
సీనియర్‌ జర్నలిస్ట్‌ గుడిపూడి శ్రీహరి కన్నుమూత
బీసీ గురుకుల జూనియర్‌ కాలేజి
రాష్ట్రంలో విస్తారంగా వానలు
తిరస్కరించిన రేషన్‌ కార్డుల తనిఖీ
కేంద్రం నిర్లక్ష్యం వల్లనే గిరిజనులకు అన్యాయం : మంత్రి సత్యవతి రాథోడ్‌
ఫస్టియర్‌ ప్రవేశాలు ప్రారంభించాలి
పోడు సాగు చేస్తున్న గిరిజనులపై అటవీ అధికారుల దౌర్జన్యం
డీఎంఈ, సీఎప్‌ డబ్ల్యూ సిబ్బంది కూడా...
ఈ నెల 15 నుంచి రెవెన్యూ సదస్సులు
ప్రభుత్వాస్పత్రిలో అన్ని సౌకర్యాలు
'దిశ' నివేదిక ఇవ్వండి

తాజా వార్తలు

06:45 PM

ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

06:29 PM

11.16 లక్షలమంది పేదలకు తక్షణమే పెన్షన్లు మంజూరు చేయాలి

06:21 PM

రంగారెడ్డి జిల్లాలో డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా

06:17 PM

డోలో ట్యాబ్లెట్ తయారీ సంస్థపై ఐటీ దాడులు

05:55 PM

బూస్టర్ డోస్‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం

05:34 PM

తమిళనాడు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

05:27 PM

ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా

05:20 PM

ఉపాధ్యాయుడిపై దాడి

05:08 PM

'ది వారియర్`ఈవెంట్‌కు 28 మంది అతిథులు

04:59 PM

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

04:45 PM

'కాళీ`పోస్టర్ వివాదం.. క్షమాపణలు చెప్పిన కెనడా మ్యూజియం

04:39 PM

వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టు ప్రకటన

04:19 PM

నెలకు ఒక్క నేతను బీజేపీలోకి తీసుకొస్తా : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

04:14 PM

అన్నాడీఎంకే పత్రిక పబ్లిషర్‌పై ఐటీ దాడులు

03:57 PM

ఐఎఫ్ఎస్ సాధించిన విద్యార్థికి కేసీఆర్ అభినందనలు

03:47 PM

లాలూ ప్ర‌సాద్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం..!

03:30 PM

మరో ఇద్దరు మంత్రుల రాజీనామా

03:24 PM

గౌతమ్‌ రాజు కుటుంబానికి చిరంజీవీ సాయం

03:15 PM

క్వీన్ ఎలిజబెత్ రాచరిక విధులు తగ్గింపు

03:09 PM

పీవీ సింధు శుభారంభం

03:03 PM

స్పైస్‌జెట్‌కు డీజీసీఏ నోటీసులు

02:56 PM

ఢిల్లీలో బోనాల ఉత్సవాలకు కేంద్రం నిధులు : కిషన్ రెడ్డి

02:48 PM

రెండో పెండ్లి చేసుకోనున్న సీఎం

02:39 PM

తెలంగాణలో పెట్టుబడి పెట్టనున్న సాఫ్రాన్ గ్రూప్

02:31 PM

భారీ వర్షానికి నీట మునిగిన దత్త ఆల‌యం

02:24 PM

మన ఊరు- మన బడి టెండర్ల ప్రక్రియపై మధ్యంతర ఉత్తర్వులు

02:20 PM

చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

12:54 PM

డివైడర్‌ను ఢీ కొట్టిన ట్రావెల్స్‌ బస్సు

12:19 PM

కడెం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

12:07 PM

నాసిక్‌లో సూఫీ బాబా హ‌త్య

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.