Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కులగజ్జి మూర్ఖుల కుట్రలను తిప్పికొట్టండి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 26,2022

కులగజ్జి మూర్ఖుల కుట్రలను తిప్పికొట్టండి

- అంబేద్కర్‌ పేరును కోనసీమ జిల్లాకు పెడితే సహించకపోవడం దారుణం
- కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు
- ఆధిపత్య శక్తుల దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
               డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పేరును వివాదాస్పదం చేస్తూ హింసాత్మక ఘటనలకు పాల్పడిన కుల గజ్జి మూర్ఖుల కుట్రలను తిప్పికొట్టాలని కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని బాగ్‌ లింగంపల్లి సుందరయ్య పార్క్‌ వద్ద కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో అగ్రకుల ఆధిపత్య శక్తుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాల పునర్విభజన సందర్భంగా అనేక జిల్లాలకు స్వాతంత్య్ర సమరయోధులు, ప్రముఖుల పేర్లు పెట్టారనీ, అక్కడ లేని అభ్యంతరం కోనసీమ జిల్లాలకు అంబేద్కర్‌ పేరు పెడితేనే ఎందుకొచ్చిందని నిలదీశారు. అంబేద్కర్‌ పేరు పెట్టడాన్ని మతోన్మాద, కులగజ్జి శక్తులు జీర్ణించుకోలేక నానా రాద్ధాంతం చేస్తూ హింసకు పాల్పడుతు న్నాయని విమర్శించారు. ప్రజల్లో విద్వేషాలు రగిల్చి రెచ్చగొడుతున్న మూర్ఖులను వెంటనే అరెస్లు చేయాలని డిమాండ్‌ చేశారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ప్రజలు, పోలీసు యంత్రాంగం సంయమనం పాటించి శాంతి సామరస్యాలను కాపాడాలని వేడుకున్నారు. విద్వేషాలు రగిల్చే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌ మాట్లాడుతూ.. అమలాపురంలో శాంతిభద్రతలను కాపాడాలనీ, ఈ ఘటన వెనుక ఉన్నవారిని విడిచిపెట్టవద్దని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర నాయకులు ఏ.విజరు కుమార్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు బి.పద్మ, నాయకులు జి.రాములు, కె.విజరుకుమార్‌, బి పవన్‌, వెంకట్రావు, యాదగిరి, భీంరాజ్‌, శ్రీనివాస్‌, శంకర్‌, కృష్ణప్రసాద్‌, చెన్నయ్య, వెంకన్న, జానయ్య, జగదీష్‌, నాగేందర్‌, వంశీ, పవన్‌ క్రాంతికుమార్‌, ఎస్‌.పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రయివేటులో ఫీజులు నియంత్రించాలి
నిర్వాసిత రైతులకు బేడీలు
క్షమాపణలు చెప్పి అడుగుపెట్టండి
ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలపై.. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రవ్యాప్త నిరసనలు
చెల్లని కల్యాణలక్ష్మి చెక్కులు...!
కొల్లూరులో జీహెచ్‌ఆర్‌ కాలిస్ట్రో ప్రారంభం
భూ నిర్వాసితుల గోడు పట్టించుకోని సర్కార్‌
విద్యార్థిని ఆత్మహత్య
వీఆర్‌ఏలకు.. పే స్కేల్‌ అమలుచేయాలి
టెన్త్‌ ఫలితాల్లో శ్రీచైతన్య విజయభేరి
ఉమ్మడి రాష్ట్రానికి మించిన వివక్షను భరిస్తున్నాం
సీఎం కేసీఆర్‌ బోనాల శుభాకాంక్షలు
బియ్యం సేకరణకు ఎఫ్‌సీఐ కొనసాగించాలి
ఉత్తమ్‌, కోమటిరెడ్డికి చెప్పే బీజేపీలో చేరుతున్నా
నేటినుంచి దోస్త్‌ రిజిస్ట్రేషన్లు
వేతనాలు, ఉపకార వేతనాల చెల్లింపుల ఆలస్యానికి చెక్‌
భూనిర్వాసితులకు బేడీలు దారుణం: కోమటి రెడ్డి
రాష్ట్రపతి బరిలో ఇద్దరే
పీఈసెట్‌ దరఖాస్తు గడువు 15 వరకు పొడిగింపు
సులభతర వ్యాపార ర్యాంకుల్లో తెలంగాణ టాప్‌
ఏసీబీకి చిక్కిన ఇందల్వాయి తహసీల్దార్‌, ఆర్‌ఐ
మోడల్‌ స్కూళ్లలో 97.25 శాతం ఉత్తీర్ణత
వేతన సవరణకు ప్రతిపాదనలు ఇవ్వండి
దక్షిణాదిలో బలోపేతంపైనే ప్రధానంగా చర్చ
మోసగాళ్లకు 'సైబర్‌ క్రైమ్‌' చెక్‌
డాక్టర్లకు గవర్నర్‌ శుభాకాంక్షలు
'పది'లో ఉత్తమ ఫలితాలు పొందిన విద్యార్థులకు అభినందనలు
నేడే టెట్‌ ఫలితాలు
పలువురు చైర్మెన్ల నియామకం
468 మందికి కరోనా

తాజా వార్తలు

07:57 PM

హైదరాబాద్ లో నాని 'దసరా' కోసం భారీ సెట్

07:55 PM

అబద్ధాల కోరు బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: తలసాని

07:10 PM

అమెరికాలో భారీ కుంభకోణం..భారత సంతతి వ్యక్తి అరెస్ట్

06:52 PM

గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించవద్దు : రేవంత్ రెడ్డి

06:52 PM

చంద్ర‌బాబు మీద పోటీ వార్తలపై స్పందించిన న‌టుడు విశాల్

06:27 PM

బాలికపై లైంగికదాడికి యత్నం..ప్రతిఘటించిన్నందుకు ముక్కు కోసేశారు

06:25 PM

యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి..

06:14 PM

భ‌ర్త మ‌ర‌ణంపై అస‌త్య వార్త‌లు..న‌టి మీనా ఆవేద‌న‌

05:49 PM

హనుమకొండలో ఉద్రిక్తత

05:49 PM

జూనియర్ కాలేజీలుగా మారనున్న గురుకుల పాఠశాలలు

05:13 PM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ప్రధాని మోడీ ఫోన్

05:09 PM

రైల్వే శాఖ కీలక నిర్ణయం

04:28 PM

రైతులకు బేడీలు వేసి అవమానించడం తగదు : సీపీఐ(ఎం)

04:21 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..

04:15 PM

మత్స్యశాఖ కమిషనరేట్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌

04:01 PM

హైదరాబాద్‌లో వాహ‌నాదారుల‌కు శుభ‌వార్త‌..!

03:50 PM

సివిల్ కోర్టులో పేలుడు

03:45 PM

ఏపీలో ఫెయిలైన 10వ తరగతి విద్యార్థులకు శుభవార్త

03:40 PM

అమిత్ షా ఒప్పుకొనుంటే మహా వికాస్ అఘాడీ ఉండేది కాదు : ఉద్ధవ్ ఠాక్రే

03:33 PM

తిరుమలలో సెప్టెంబర్‌ 27నుంచి బ్రహ్మోత్సవాలు

03:09 PM

బంగారంపై దిగుమతి సుంకం పెంపు..!

03:00 PM

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

02:54 PM

ఆరు వాహనాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు

02:12 PM

పాకిస్థాన్‌లో కరెంట్‌ కోతలు తీవ్రం

02:03 PM

బాలిక ప్రాణం తీసిన అబార్ష‌న్ ట్యాబ్లెట్..!

01:51 PM

ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ గడువు పొడిగింపు

01:36 PM

రేపటి తరానికి వెంకయ్య ఆదర్శం కావాలి : కేసీఆర్

01:32 PM

'అల్లూరి`ఫస్ట్ లుక్ విడుదల

01:27 PM

జగన్నాథుని రథయాత్రను ప్రారంభించిన గుజరాత్ సీఎం

01:24 PM

ఉక్రె‌యిన్‌పై ర‌ష్యా మిసైల్ దాడి.. 18 మంది మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.