Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఏకకాలంలో రుణమాఫీకి కేంద్రబడ్జెట్‌లో నిధులు కేటాయించాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 01,2023

ఏకకాలంలో రుణమాఫీకి కేంద్రబడ్జెట్‌లో నిధులు కేటాయించాలి

- తెలంగాణ రైతు సంఘం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
             ఏకకాలంలో రుణమాఫీ చేసేందుకు, రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు కేంద్ర బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్‌ చేసింది. పార్లమెంటులో రాష్ట్రపతి దౌపతి ముర్ము తన ప్రసంగలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందిందని చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టిన ఆర్థిక సర్వేలో మాత్రం వ్యవసాయ రంగానికి క్రమంగా నిధులు తగ్గిపోతున్నట్టు పేర్కొనట్టు తెలిపింది.ఇదే అంశంపై ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యవసా య ఎగుమతులు రూ. 5 లక్షల కోట్లకు పెరుగుతాయని చెప్పినప్పటికీ వాస్తవంగా వ్యవసాయోత్పత్తుల ఎగుమతి, దిగుమతుల్లో 2022-23లో రూ. మూడు లక్షల కోట్ల లోటు ఉన్నట్టు ఆర్ధిక సర్వే పేర్కొన్న విషయాన్ని తెలిపారు. ఎమ్‌ఎస్‌పీ ద్వారా పెట్టిన పెట్టుబడికి మించి రైతులకు ఆదాయం వస్తున్నట్టు పేర్కొనడాన్ని తప్పుపట్టారు. అందులో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో చెప్పలేదని విమర్శించారు. వ్యవసాయోత్పత్తులను రూ. 5 లక్షల కోట్ల మేర విదేశాల నుంచి దిగుమ తులు చేసుకుంటున్న క్రమంలో వ్యవసాయరంగం అభివృద్ధిలో ఉన్నదని చెప్పడం హాస్యాస్పదని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఎనిమిది శాతం కేటాయింపులు చేయడం ద్వారా వ్యవసాయ రంగాన్ని, హార్టికల్చర్‌ పంటలను అభివృద్ధి చేయడంతోపాటు రైతుల ప్రయోజనాలను కాపాడ టం జరుగుతుందని తెలిపారు. పంట నష్ట పరిహారాన్ని చెల్లించడం ద్వారా రైతుల ఆత్మహత్యలను నివారించే అవకాశం ఉంటుందని సూచించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి
విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఎమర్జెన్సీ కంటే దారుణం
రాష్ట్రాల హక్కులపై కేంద్రం దాడి
రాష్ట్రంలో బీజేపీ అంటు కూడా ఉండొద్దు
బీజేపీని ఓడించి తీరుతం
ఏప్రిల్‌ 3 నుంచి టెన్త్‌ పరీక్షలు
రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం
పారిశ్రామిక రంగంలో మరింత సాధికారత
రాహుల్‌గాంధీపై వేటుకు నిరసనగా నేడు గాంధీభవన్‌లో దీక్ష
కొత్త మెడికల్‌ కాలేజీల పనులు వేగవంతం చేయాలి
సాఫ్ట్‌వేర్‌ కుటుంబం ఆత్మహత్య
రాహుల్‌ గాంధీపై అనర్హత అప్రజాస్వామికం
ఎన్టీఆర్‌ స్టేడియంలో క్రాఫ్ట్‌ బజార్‌
ఐఎన్‌టీఎస్‌వో ఒలంపియాడ్‌లో శ్రీచైతన్య విజయభేరి
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించండి
జీతమివ్వకుంటే బోధన సాగేదెలా?
అంబేద్కర్‌ విగ్రహ పనులు తనిఖీ చేసిన సీఎస్‌
కారు గ్యారేజ్‌లో అగ్నిప్రమాదం
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించండి
రాహుల్‌పై వేటు నిరంకుశచర్య: వైఎస్‌ షర్మిల
ఆవిర్భావ సభ విజయవంతం చేద్దాం
నలుగురు నిందితుల 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి
రూ.33 కోట్ల నౌహేరా షేక్‌ ఆస్తులు ఈడీ జప్తు
పత్తాలేని టీఆర్టీ, గురుకుల నోటిఫికేషన్లు
నల్లధనం తెస్తామన్న హామీపై బీజేపీని నిలేయండి
ఏ-1 ప్రవీణ్‌, ఏ-2 రాజశేఖర్‌...
ఓయూలో ఉద్రిక్తం
వసూళ్ల రాజ్యంగా మోడీ పాలన
డిస్కంల ట్రూ అప్స్‌...సర్కారే చెల్లిస్తుంది

తాజా వార్తలు

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

02:36 PM

షాకింగ్..బోరు బావి నుంచి బంగారం..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.