Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం 9న మహాధర్నా | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 01,2023

ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం 9న మహాధర్నా

- హైదరాబాద్‌లోని ఇందిరాపార్కుకు తరలిరండి : వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో జాగాలేని పేదలందరికీ స్థలాలిచ్చి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు కట్టుకోవడానికి వీలుగా రూ.5 లక్షల ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న పేదలందరికీ ఇండ్ల పట్టాలివ్వాలనీ, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను పంపిణీ చేయాలని కోరారు. ఇవే డిమాండ్లపై ఈ నెల 9న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్టు ప్రకటించారు. పేదలంతా ఈ ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాగయ్య మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు ఉండేందుకు సొంత జాగాలు లేక ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసు కుని నివసిస్తున్నారని తెలిపారు. వేలాది మంది నిరు పేదలు తాగడానికి నీళ్లు, కనీససౌకర్యాలు, కరెంటు లేకపోయినా డేరాల్లోనే కాపురాలు చేస్తున్న ధైన్యస్థితిని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి గుడిసెలు వేసుకున్న చోటనే 125 గజాల ఇంటి జాగాకు పట్టాలివ్వాలనీ, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా కట్టిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లకు అధికారులు తాళాలేశారనీ, అవి నేడు అసాంఘిక శక్తులకు, పందికొక్కులకు నిలయాలుగా మారాయని విమర్శించారు. పోడు సాగదారులను గుర్తించడానికి చేసిన సర్వే ఆధారంగా సాగుదారులకు హక్కు పట్టాలివ్వడంతో పాటు రైతుబంధు, రైతు బీమాను వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. గ్రామ సభ తీర్మానం, ఫిజికల్‌ సర్వే ఆధారంగా లబ్దిదారులను గుర్తించి హక్కు పట్టాలిచ్చేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభు త్వాన్ని కోరారు. అభివృద్ధి కోసం భూమిని సేకరణ ప్రాంతాల్లో 2013 సేకరణ చట్ట ప్రకారం ఇస్తున్న పునరావాస ప్యాకేజీని వ్యవసాయ కార్మికులకు, వృత్తిదారులకు కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పేదలు సాగు చేసుకుంటున్న పట్టాలేని భూములకు కూడా మార్కెట్‌ విలువ కంటే నాలుగు రెట్ల అధిక పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 57 ఏండ్లు పైబడ్డ వారందరికీ నెలకు రూ.5 వేల పింఛన్‌ ఇవ్వాలని కోరారు. తెల్ల రేషన్‌కార్డు కోసం నిరంతరం మీ సేవలో దరఖాస్తులు పెట్టుకునే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ధరణిలో అసైన్మెంట్‌, బంజరు, ఇనాం భూములకు పట్టాలు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి. ప్రసాద్‌, నారి ఐలయ్య, కొండమడుగు నరసింహ, పొన్నం వెంకటేశ్వరరావు, మహిళా కన్వీనింగ్‌ కమిటీ కన్వీనర్‌ బి.పద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు పెద్ది వెంకట్రాములు, నరసింహులు, వెంకటయ్య, గోపాల్‌, ములకలపల్లి రాములు, కందుకూరి జగన్‌, సమ్మయ్య, అల్వాల వీరన్న, ఎదునూరి వెంకట్‌ రాజాం, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వచ్చే ఎన్నికల్లో బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించండి
ఇక రైతు తుఫాన్‌ ఎవరూ ఆపలేరు
దొంగలను విమర్శిస్తే జైలుకా..?
నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి
విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఎమర్జెన్సీ కంటే దారుణం
రాష్ట్రాల హక్కులపై కేంద్రం దాడి
రాష్ట్రంలో బీజేపీ అంటు కూడా ఉండొద్దు
బీజేపీని ఓడించి తీరుతం
ఏప్రిల్‌ 3 నుంచి టెన్త్‌ పరీక్షలు
రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం
పారిశ్రామిక రంగంలో మరింత సాధికారత
రాహుల్‌గాంధీపై వేటుకు నిరసనగా నేడు గాంధీభవన్‌లో దీక్ష
కొత్త మెడికల్‌ కాలేజీల పనులు వేగవంతం చేయాలి
సాఫ్ట్‌వేర్‌ కుటుంబం ఆత్మహత్య
రాహుల్‌ గాంధీపై అనర్హత అప్రజాస్వామికం
ఎన్టీఆర్‌ స్టేడియంలో క్రాఫ్ట్‌ బజార్‌
ఐఎన్‌టీఎస్‌వో ఒలంపియాడ్‌లో శ్రీచైతన్య విజయభేరి
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించండి
జీతమివ్వకుంటే బోధన సాగేదెలా?
అంబేద్కర్‌ విగ్రహ పనులు తనిఖీ చేసిన సీఎస్‌
కారు గ్యారేజ్‌లో అగ్నిప్రమాదం
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించండి
రాహుల్‌పై వేటు నిరంకుశచర్య: వైఎస్‌ షర్మిల
ఆవిర్భావ సభ విజయవంతం చేద్దాం
నలుగురు నిందితుల 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి
రూ.33 కోట్ల నౌహేరా షేక్‌ ఆస్తులు ఈడీ జప్తు
పత్తాలేని టీఆర్టీ, గురుకుల నోటిఫికేషన్లు
నల్లధనం తెస్తామన్న హామీపై బీజేపీని నిలేయండి
ఏ-1 ప్రవీణ్‌, ఏ-2 రాజశేఖర్‌...

తాజా వార్తలు

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

02:36 PM

షాకింగ్..బోరు బావి నుంచి బంగారం..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.